Suryaa.co.in

Month: February 2025

మంత్రి గొట్టిపాటితో ప్రకాశం జిల్లా గ్రానైట్ పరిశ్రమల యాజమాన్యం భేటీ

– గత ఐదేళ్లలో భారీగా తగ్గిన ఎగుమతులు, రాయతీలపై చర్చించిన ప్రతినిధులు – సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి గొట్టిపాటి అమ‌రావ‌తి : గ్రానైట్ వ్యాపారానికి సంబంధించిన స‌మ‌స్య‌లను పరిష్కరించేందు కృషి చేస్తాన‌ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ అన్నారు. సచివాలయంలో గ్రానైట్ ఫ్యాక్ట‌రీ య‌జ‌మానులు, ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా…

దిగ్గజ కంపెనీలు ఏపీకి వస్తున్నాయి

– కొసాగుతున్న పెట్టుబడులు – ఇప్పటికే 34 ప్రాజెక్టులకు ఒప్పందాలు – సమాచారశాఖ మంత్రి కొలుసు పార్ధసారథి అమరావతి: గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు,…

పాలమూరుకు శాపం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు

– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాద్ : పార్లమెంట్ సాక్షిగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయహోదా ఇవ్వమని కేంద్రం ప్రకటించడంపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి. పాలమూరు బిడ్డననే రేవంత్ రెడ్డి ఏడాదిగా పాలమూరు ఎత్తిపోతల పనులను పడావుపెట్టాడు. 31 సార్లు ఢిల్లీకి వెళ్లినా రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా పాలమూరు ఎత్తిపోతల…

రఘురామ కేసు తేలదంతే!

– సునీల్‌ను ఆయనపై స్థాయి అధికారే విచారించాలి – ప్రకాశం ఎస్పీతో అది కుదిరేపనికాదు – అందుకే సునీల్‌ను విచారణకు పిలవడం లేదా? – రిటైర్డ్ సీనియర్ ఐపిఎస్‌ను విచారణాధికారిగా నియమించవచ్చు – ఏబీని దర్యాప్తు అధికారిగా పెడితే సరి – లేకపోతే ప్రకాష్‌సింగ్, విజయకుమార్ బెటర్ ( భోగాది వేంకట రాయుడు) డీజీపీ హోదాలో…

వాల్తేర్ డివిజన్ ను విశాఖ డివిజన్ గా పేరు మార్పు

– విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధి నిర్ణయించిన కేంద్రం – 410 కిలోమీట‌ర్ల ప‌రిధిలో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ – కూటమి ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణనలో తీసుకున్న కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ రావు విశాఖ: వెనుకబడిన ఉత్తరాంధ్ర…

ఏకకాలంలో రైతు భరోసా నిధులు విడుదల చేయాలి

– సర్పంచులకు పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి – లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : రైతు భరోసా నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏకకాలంలో రైతు భరోసా…

రేవంత్‌ సర్కారు నిర్లక్ష్యం.. ‘పాలమూరు’కు శాపం

– ఎక్స్ లో ఎంఎల్సీ కవిత హైదరాబాద్: 14 నెలలుగా పాలమూరు ఎత్తిపోతలను కోల్డ్‌ స్టోరేజీలో పెట్టిన రేవంత్‌ సర్కారు.. ప్రాజెక్టుకు అనుమతుల సాధనను గాలికొదిలేసింది. కేసీఆర్‌ హయాంలో సాధించిన పర్యావరణ అనుమతులను న్యాయవివాదాల సుడి నుంచి బయటకు తేలేకపోయింది. ఎంతో ముందు చూపుతో కేసీఆర్‌ పాలమూరుకు 90 టీఎంసీల నికర జలాలు కేటాయించి ప్రాజెక్టును…

పుట్ పాత్ వ్యాపారులను ఇబ్బందులు పెట్టొద్దు

పుట్ పాత్ వ్యాపారులను ఇబ్బందులు పెట్టొద్దు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ : పుట్ పాత్ వ్యాపారుల విషయంలో అధికారులు తమ వైఖరిని మార్చుకోవాలని, ఇబ్బందులు పెట్టవద్దని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. గురువారం పద్మారావు నగర్ లోని పార్క్ వద్ద 12.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న…

మాదిగ విద్యార్థి, ఉద్యోగ,విద్యావంతులు రేవంత్ రెడ్డి వెంటే..

– మాదిగ విద్యార్థి ఉద్యోగులకు కృష్ణ మాదిగ మోసం – 11% రిజర్వేషన్అనడం బిజెపి పార్టీ కోసమే – మాదిగలకు రిజర్వేషన్లు దక్కకుండా కృష్ణ మాదిగ కుట్ర – ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి హైదరాబాద్: మాదిగ విద్యార్థి ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటే ఉన్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ…

లోన్స్ ఇప్పిస్తానని 3 ఎకరాల భూమి వైసీపీ నేత కబ్జా!

– టిడ్కో ఇళ్లు ఇప్పిస్తామని రూ.5 లక్షలు తీసుకొని మోసం చేసిన రాము, పృద్వీ – ఫిర్యాదుదారులను నుంచి ఆర్జీలను స్వీకరించిన రెడ్డప్పగారి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ అశోక్ బాబు మంగళగిరి: టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భూ సమస్యలతోపాటు అనేక సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి అర్జీదారులను…