Suryaa.co.in

Month: February 2025

అభివృద్ధి ఫలాలతో.. సంక్షేమ రాజ్యం

ఎన్నికలలో గెలుపే ధ్యేయంగా అప్పుచేసైనా ప్రజాకర్షక పధకాలు అమలుచేసి అభివృద్ధిని, ప్రజాస్వామ్య పాలనను పూర్తిగా విస్మరిస్తే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి తెలియచేస్తోంది. కాగ్, ఆర్బీఐతో పాటు వివిధ మార్గాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా రాష్ట్రాల ఆర్ధిక స్థితి గతులను విశ్లేషించి ఇటీవల నీతి ఆయోగ్…

కుల గణన సర్వే రిపోర్టులను చెత్తబుట్టలో వేస్తాం

– కుల గణన సర్వే రిపోర్ట్ తప్పుల తడక – 21లక్షల మంది బిసిలను తక్కువ చేసి చూపించారు – లేని అగ్రకులాల జనాభా ను చూపించడం పెద్ద కుట్ర – 5 న బీసీ సంఘాలు,మేధావులతో భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్…

వసంత పంచమి వేళ ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తిన భక్తులు

.. పూల వర్షం కురిపించిన అధికారులు.. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళ భక్తజన సంద్రమైంది. వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగ సాధవులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలి వచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే చలిని సైతం లెక్క చేయకుండా పుణ్య స్నానాలు…

హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా రమేష్ ఎన్నిక

హిందూపురం మున్సిపల్ చైర్మన్ గా రమేష్ ఎన్నిక వైసీపీవి విలువలు లేని రాజకీయాలు – నందమూరి బాలకృష్ణ హిందూపురం : మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో హిందూపురం ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, హిందూపురం పార్లమెంటు సభ్యుడు బీకే పార్థసారథి సోమవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన టిడి రమేష్ కి…

కేసీఆర్ కు లీగల్ నోటీసులు

హైదరాబాద్‌: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది.. అసెంబ్లీకి గైర్హాజరు అవుతున్న కేసీఆర్ కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ లీగల్ నోటీసులు పంపింది. అపోజిషన్ లీడర్ గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని ఆయనకు ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత లేదని నోటీసులో పేర్కొన్నారు. అసెంబ్లీకి హాజరు కాని…

సిపిఎం నూతన రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు తిరిగి ఎన్నిక

నెల్లూరు : నెల్లూరులో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) 27వ రాష్ట్ర మహాసభలో నూతన రాష్ట్ర కార్యదర్శిగా వి శ్రీనివాసరావు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. ఈ క్రమంలో 49మందితో కూడిన నూతన రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 15మందితో నూతన కార్యదర్శి వర్గాన్ని ఈ కమిటీ ఎన్నుకుంది. రాష్ట్ర కమిటీ సభ్యులు వీరే :…

కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ

– రాష్ట్రంలో మున్సిపల్ ఉప ఎన్నికలను తక్షణం వాయిదా వేయాలి – ఎన్నికల కమిషన్ తక్షణం స్పందించాలి – రాష్ట్రం అంతటా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యాలు – అన్నిచోట్లా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు – పవిత్రమైన తిరుపతి ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా టీడీపీ నేతలు దాడులు – తాడేపల్లి వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో…

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద “ఆదియోగి” విగ్రహం

– ద్వారపూడి లో నిర్మాణం – ఈనెల 26న ప్రారంభం కోయంబత్తూరు: ఆంధ్రా శబరిమలగా ప్రసిద్ధిగాంచిన ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఆంద్రా,తెలంగాణ రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహాన్ని నిర్మించారు. 60 అడుగుల ఎత్తు 100 అడుగుల వెడల్పుతో ఈ విగ్రహాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతారు. మహాశివరాత్రి రోజున(ఈనెల 26) ఈ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు….

తెలంగాణలో 1,026 కిలోమీటర్ల మేర కవచ్ ఏర్పాటు

– సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌ ఏర్పాటు – త్వరలో దేశమంతటా దాదాపు వంద నమో భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు – కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ: సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సోమవారం ఢిల్లీలో…

సారీ పాప.. జగన్ తిట్టమంటేనే నిన్ను తిట్టా!

– నిన్ను తిట్టాలని జగన్ నన్ను రెండురోజులు ఒత్తిడి చే శారు – నేను ముందు ఒప్పుకోనందుకే సుబ్బారెడ్డితో తిట్టించారు – నాకు తర్వాత తిట్టక తప్పలేదు – తప్పయింది.. అవి మనసులో పెట్టుకోవద్దు – ైవె సీపీ ఎంపీలను బీజేపీలో చేర్పించాలని ఢిల్లీ నేతలు ఆదేశించారు – ఢిల్లీ ప్రతిపాదనకు జగన్ ఒప్పుకోలేదు –…