Suryaa.co.in

Month: May 2025

మహానాడు కమిటీలు ఖరారు

సమన్వయ కమిటీ కన్వీనర్‌గా నారా లోకేష్ యనమలకు మళ్లీ ప్రాధాన్యం అమరావతి: కడపలో ఈ ఏడాది మహానాడు నిర్వహణకు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలో 10 నుంచి 20 మంది నేతలను నియమించారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆహ్వాన కమిటీ కన్వీనర్లుగా పల్లా శ్రీనివాసరావు, బక్కని…

Posted on **

లిక్కర్ కేసుపై మాట్లాడవద్దు

– వారి పని వారిని చేసుకోనీయద్దు – తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం – విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక తీరుపై బాబు అసంతృప్తి – ఇన్చార్జి మంత్రి స్వామికి బాబు క్లాసు – బియ్యం బదులు నగదు ఇస్తే ఎలా ఉంటుంది? – కేంద్ర ప్రభుత్వంతో కలిపి అన్నదాత సుఖీభవ – జూన్ నెలలో…

Posted on **

టిడిపి రూపు రేఖలు మార్చబోతున్న నారా లోకేష్

-ముఖ్య కార్యకర్తలు అలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులు, అధిష్టానందే బాధ్యత…. అమరావతి: రాష్ట్ర మంత్రి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ సంస్థాగత రూపురేఖల్ని త్వరలో మార్చబోతున్నట్లు, గతంలో తెలుగుదేశం పార్టీ సంస్థగతంగా వెనుకబడి ఉన్న మాట వాస్తవమేనని, దాన్ని సమూలంగా మార్చే దిశగా నారా లోకేష్ చర్యలు చేపడుతున్నట్లు…

Posted on **

టీచర్ల సంఘాలతో ఫలించిన చర్చలు

– ఎస్జీటీలకు మాన్యువల్ పద్ధతిలో బదిలీలకు ఓకే – హైస్కూళ్లలో 49 దాటిన తర్వాత 2వ సెక్షన్ ఏర్పాటు అవసరం మేరకు అకడమిక్ ఇన్ స్ట్రక్టర్, సర్‌ప్లస్ ఉపాధ్యాయుల సర్దుబాటు – ఉద్యమ కార్యాచరణ తాత్కాలిక వాయిదా అమరావతి: ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వ చర్చలు ఫలించాయి. దీంతో ఉద్యమ కార్యాచరణను ఉద్యోగ సంఘాలు తాత్కాలికంగా వాయిదా…

Posted on **

పెంచిన జీతాన్ని తగ్గిస్తారా?

– అది కాంగ్రెస్‌కే సాధ్యం – ఇదేనా ప్రజాపాలన? – రేవంత్‌కు బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ లేఖ హైదరాబాద్: పెంచిన జీతాన్ని తగ్గించే సంప్రదాయం కాంగ్రెస్ పాలనలోనే చూస్తున్నామని మాజీ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేసిన ప్రభుత్వ వైఖరిని తూర్పారపడుతూ ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి ఒక లేఖ…

Posted on **

కేసీఆర్‌కు ‘కాళేశ్వరం కమిషన్’ పిలుపు

– జూన్ 5న విచారణకు రండి – హరీష్ జూన్ 6, ఈటలకు 9న – జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఆదేశం హైదరాబాద్: ఇప్పటివరకూ ఆరోపణలు- ప్రత్యారోపణలు, సవాళ్లు-ప్రతి సవాళ్లకే పరిమితమైన కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టును తానే డిజైన్ చేశానని చెప్పుకున్న నాటి సీఎం,…

Posted on **

దుబాయ్ బంగారం ఇక అంత వీజీ కాదు

– బంగారం, వెండిపై భారత్ కఠిన ఆంక్షలు ఢిల్లీ: ఇకపై మునుపటి మాదిరిగా దుబాయ్ నుంచి ఏదో ఒక రూపంలో బంగారం, వెండిని తెచ్చుకోవడం కుదరదు. ముడి, పొడి రూపంలో ఉన్న బంగారం దిగుమతిలో జరుగుతున్న మతలబు గ్రహించిన కేంద్రం.. ఇక దుబాయ్ బంగారం-వెండిపై కఠిన ఆంక్షలకు తెరలేపింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి దిగుమతి…

Posted on **

జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కూటమి కైవసం

– డిప్యూటీ మేయర్ గా దల్లి గోవింద్ రెడ్డి విశాఖ: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. విశాఖలోని 64వ డివిజన్ కు చెందిన జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి డిప్యూటీ మేయర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా, మరో ఎమ్మెల్యే…

Posted on **

అంతర్‌రాష్ట్ర టీచర్ల బదిలీ సమస్యకు త్వరలో పరిష్కారం

– ఆంధ్రా నుంచి బదిలీ కోరుతున్న టీచర్లు భయపడవద్దు – తెలంగాణ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ హామీ – ఆంధ్రాకు బదిలీ అయిన తెలంగాణ టీచర్లతో భేటీ హైదరాబాద్: ‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో టీచర్ ఉద్యోగాలు పొందిన తెలంగాణ మూలాలున్న వారు భయపడాల్సిన పనిలేదు. మిమ్మల్ని తెలంగాణకు బదిలీ చేసే ప్రక్రియను ప్రభుత్వం…

Posted on **

మోనికా బేడీ టు లిక్కర్ బుడ్డీ

– అప్పటి తహసీల్దార్ కృష్ణమోహన్ రెడ్డి గారి కిక్కు కథ ( భూమా. బి) ఆంధ్రా నిద్రలేచింది. ఎప్పటిలాగే కోళ్లు కూశాయి, పేపర్ బాయ్ సైకిల్‌ గంట మోగింది. కానీ, ఈరోజు గాలిలో ఒక కొత్త ‘కిక్కు’ ఉంది – అదే మద్యం కుంభకోణం! అందరూ ఒకటే మాట అంటున్నారు – పి. కృష్ణ మోహన్…

Posted on **