**

నెల్లూరు రూరల్‌ డీఎస్పీని వెంటనే బదిలీ చేయాలి

-ఎన్నికల విధుల నుంచి తపించండి -సీఎం ఓఎస్డీ బంధువునంటూ బెదిరిస్తున్నారు -రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య లేఖ నెల్లూరు రూరల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ముకేష్‌కుమార్‌ మీనాకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గురువారం లేఖ రాశారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి ఓఎస్డీగా పనిచేస్తున్న నీలకంఠరెడ్డికి దగ్గర బంధువని. ఆయన మాట మేరకు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు…

Read More

విజయవాడను నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతా

-మోదీని తీసుకువస్తా… -కూటమి రాగానే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం -పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి -47వ డివిజన్‌ కొండ ప్రాంతంలో ప్రచారం విజయవాడను మోదీ సహకారంతో నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతామని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు.గురువారం 47వ డివిజన్‌ కొండ ప్రాంతంలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అక్కడి వారు సమస్యలను మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ వన్‌టౌన్‌ అంటే అభివృద్ధిలో నెంబర్‌ వన్‌లో ఉండాలి..కానీ, ఇక్కడ…

Read More

ఇరిగేషన్‌ మంత్రిగా ఒక్క పనైనా చేశారా?

-ఈయన ఆంబోతు రాంబాబు… -లిక్కర్‌ డాన్‌ అట…33 శాతం వాటా ఇవ్వాలట… – ఇలాంటి వారు మనకు అవసరమా? – సత్తెనపల్లి బహిరంగ సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఫైర్‌ సత్తెనపల్లిలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి గురువారం బహిరంగ సభలో ప్రసంగించారు. అంబటి రాంబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్‌ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారట. సాగర్‌ కాలువల ఆధునీకరణ చేస్తామన్నారు. రబీ సీజన్‌లో చివరి ఆయకట్టు వరకు ఇస్తామని చెప్పారు. ఆధునీకరణ పక్కన పెడితే క్రాప్‌ హాలీడేలు…

Read More

ముగిసిన నామినేషన్ల ఘట్టం

-25 ఎంపీ స్థానాలకు 555 మంది -175 అసెంబ్లీ స్థానాలకు 3084 మంది రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్‌ ఘట్టం గురువారంతో ముగిసింది. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు 555 మంది అభ్యర్థులు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు 3084 మంది అభ్యర్థులు 4,265 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. జగన్‌ పోటీచేసే పులివెందుల నుంచి 37, చంద్రబాబు పోటీ చేసే కుప్పం నుంచి 32, పవన్‌ పోటీ చేసే పిఠాపురం నుంచి…

Read More

బాబుకు, జగన్‌ కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే

-మోదీ పొత్తు ఒకరు..తొత్తు ఒకరు… -ఆయనను నిలదీసే దమ్ముందా? – బాబు, జగన్‌కు ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్లే – బీజేపీకి బానిసలు మనకొద్దు… – ఒకరు సింగపూర్‌..మరొకరు వాషింగ్టన్‌ అన్నారు… – అమరావతిని భ్రమరావతి చేసి చేతిలో చిప్ప పెట్టారు… – కాంగ్రెస్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం – పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో జరిగిన బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రసంగించారు. రాష్ట్రానికి రాజధాని లేదు. మన రాష్ట్రానికే…

Read More

స్వలాభం, రాజకీయ స్వార్థం కోసం

-వైఎస్సార్‌ వారసులా… చంద్రబాబు వారసులా? -పచ్చ మూకతో కలిసి కుట్రలా? -ఇంతకన్నా దిగజారుడుతనం ఉందా… -చనిపోయాక కేసు పెట్టిన దుర్మార్గమైన పార్టీతో కలుస్తావా… -శత్రువు ఇంటికి పసుపు చీరకట్టుకుని వెళ్లి మోకరిల్లావ్‌… -ఆయన రాసిన స్క్రిప్టునే చెల్లెమలు చదువుతున్నారు -అవినాష్‌ తప్పు చేయలేదని నమ్మా… అందుకే టికెట్‌ ఇచ్చా… -చిన్న పిల్లాడి జీవితాన్ని నాశనం చేసేందుకు పెద్ద పెద్ద -వివేకాను కుట్రతో ఓడిరచిన వారితో చెట్టపట్టాలా… -మహానేతకు ఎవరు వారసులో ప్రజలే చెబుతారు… -పులివెందుల బహిరంగసభలో సీఎం…

Read More

ఇది జగనాసుర రక్త చరిత్ర

-గత ఎన్నికలకు వారం రోజుల ముందు సాక్షిలో నారా సుర రక్త చరిత్ర అని తప్పుడు కథనాన్ని రాశారు -ఇప్పుడు ఎన్నికలకు రెండు వారాల ముందు అసలు నిజాన్ని దస్తగిరి బయట పెట్టారు -అవినాష్ రెడ్డి ఏది చెబితే అది చేయాలని ఆనాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి ఆదేశించారని స్వయంగా దస్తగిరే వెల్లడించారు -వైఎస్ వివేకానంద హంతకులెవరో ప్రజలకు తెలుసునని చెప్పకనే నిజం చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి -వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనక ఉన్నది…

Read More

సాక్షిలో చర్చ పెట్టండి.. నేను సిద్ధం.. మీరు సిద్ధమేనా?

-సీఎం జగన్‌కు సోదరి సునీత సవాల్ -తప్పు చేసింది నా భర్త అయితే అరెస్ట్ చేయండి -⁠కోర్టులు, పోలీసులు, సీబీఐ అంటే జగన్‍కు గౌరవం ఉందా? -జగన్ ఇప్పటికైనా బ్యాండేజ్ తీసేయడం మంచిది -వైఎస్ వివేకా కుమార్తె సునీత వివేకా హత్య తదనంతర పరిణామాలు, హంతకులెవరు? వారికి కొమ్ముకాస్తుంది ఎవరు? జగన్ కోసం వివేక ఎంత కృషి చేశారు? ఈ కేసు ఎందుకు ముందుకు పోవడం లేదన్న అంశాలపై దమ్ముంటే నాతో చర్చకు రావాలి. మీ సాక్షి…

Read More

ఎస్ఐబి మాజీ చీఫ్ పై రెడ్ కార్నర్ నోటీసు?

– ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు జారీ – లుక్ అవుట్ నోటీసులకు స్పందన లేకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసు – అరెస్ట్ అయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. హైదరాబాద్: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్…

Read More

టీచర్లకు అండగా ఉంటా

– విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నియోజకవర్గంలోని టీచర్లు అందరికీ అండగా నిలబడతానని విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. భవిష్యత్ తరాల కోసం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానని అన్నారు. ప్రచారంలో భాగంగా చిట్టినగర్ గౌతమ్ విద్యా సంస్థలను గురువారం సుజనా సందర్శించారు. సుజనాకు గౌతమ్ విద్యాసంస్థల డైరెక్టర్ లయన్ ఎన్ సూర్యారావు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీచర్ల సమస్యలను సుజనా తెలుసుకుని సలహాలు సూచనలు…

Read More