వై అంటే వైవీ సుబ్బారెడ్డి..ఎస్ అంటే సాయి రెడ్డి.. ఆర్ అంటే రామకృష్ణ సజ్జల
-వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ లో లేడు -సాక్షి టీవీ లో సైతం వైఎస్ఆర్ ఫోటో ను మాయం -వైఎస్ఆర్ ఫోటో తీసేస్తున్నారు…
-వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ లో లేడు -సాక్షి టీవీ లో సైతం వైఎస్ఆర్ ఫోటో ను మాయం -వైఎస్ఆర్ ఫోటో తీసేస్తున్నారు…
-104 సీట్లున్న బీఆర్ఎస్ ను పడగొట్టేందుకు ప్రయత్నం -ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూస్తారు భవిష్యత్ బీఆర్ఎస్దే -బీఆర్ఎస్…
-ప్రతి టెంట్ కింద గొంతు ఎత్తిన బిడ్డ ఈటల -కేసీఆర్ లాగానే రేవంత్ కూడా కుట్రలు కుతంత్రాలు మల్కాజిగిరి గడ్డమీద…
-మీరు గెలిపించి పంపించండి -దేశాభివృద్ధిలో మోదీ తో కలిసి పనిచేస్తారు – కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి -మల్కాజిగిరి పార్లమెంట్…
-వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ లో లేడు -సాక్షి టీవీ లో సైతం వైఎస్ఆర్ ఫోటో ను మాయం -వైఎస్ఆర్ ఫోటో తీసేస్తున్నారు -ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి మరో చేత్తో వెండి చెంబు గుంజుకుంటున్నారు -శింగనమల నియోజకవర్గం నార్పల బహిరంగ సభ లో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి శింగనమల : ఇదే శింగనమల నియోజక వర్గానికి జగన్ ఎన్నో హామీలు ఇచ్చారు. హార్టికల్చర్ కి పెద్ద పీట వేస్తామని మోసం చేశారు. పంట స్థిరీకరణ…
-104 సీట్లున్న బీఆర్ఎస్ ను పడగొట్టేందుకు ప్రయత్నం -ఉద్యమ కాలం నాటి కేసీఆర్ను మళ్లీ చూస్తారు భవిష్యత్ బీఆర్ఎస్దే -బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు “బీ” ఫారం అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 104 మంది ఎమ్మెల్యే లున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కూల్చేందుకు బీజేపీ యత్నించింది. 64 మందే ఎమ్మెల్యే లున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీని బతక నిస్తుందా? అని…
-ప్రతి టెంట్ కింద గొంతు ఎత్తిన బిడ్డ ఈటల -కేసీఆర్ లాగానే రేవంత్ కూడా కుట్రలు కుతంత్రాలు మల్కాజిగిరి గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండానే. ఆపగలిగే దమ్ము రెండు పార్టీలకు లేదు. దొంగ సర్వే రిపోర్ట్ లతో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మల్కాజగిరిలో సర్వేలకు అందని ఫలితాలు రాబోతున్నాయి. బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అనేక వర్గాల కోసం నేను పోరాటం చేశాను. ప్రతి టెంట్ కింద గొంతు ఎత్తిన బిడ్డ ఈటల….
-మీరు గెలిపించి పంపించండి -దేశాభివృద్ధిలో మోదీ తో కలిసి పనిచేస్తారు – కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరి -మల్కాజిగిరి పార్లమెంట్ బిజెపి అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ఈటల రాజేందర్ ర్యాలీకి ముందు ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభకి కేంద్రమంత్రులు హరిదీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఆయన భార్య స్వప్న, బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ కేంద్రమంత్రులు,…
-మిగిలిన నీరు హైదరాబాద్ సహా ఇతర జిల్లాల తాగు నీటి అవసరాల కోసం -సాగర్లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత -నీటి విడుదలపై కృష్ణా బోర్డు ఉత్తర్వులు హైదరాబాద్: ఎండా కాలంలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది.నాగార్జున సాగర్లో 500 అడుగుల వరకు నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. 500 అడుగుల వరకు సాగర్లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉందని తెలిపింది. అందులో…
– బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందంటూ సోషల్మీడియాలో చర్చ – వైసీపీతోనూ తెరచాటు బంధం కొనసాగిస్తోందన్న అనుమానం – నర్సాపురం సీటుపై జగన్ పట్టు గెలవడమే ఆ అనుమానాలకు కారణం – ఎంపీ రాజుకు సీటివ్వకుండా చేయడంలో జగన్‘ బీజేపీ లాబీయింగ్’ సక్సెస్ – కూటమికి ‘గోడమీదరేపు’ గోస – కొత్త సీఎస్గా నీరబ్ లేదా సిసోడియా అన్న ప్రచారం – కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు వస్తారన్న ప్రచారం – ప్రచారంతోనే సరి..నియామాలెప్పుడో మరి? –…
నాలుగో దశ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ జారీ చేయడంతో, ఏపీలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంటు స్థానం టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు నేడు నామినేషన్ దాఖలు చేశారు. నరసరావుపేటలో భారీ ర్యాలీతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తరలి వెళ్లిన లావు శ్రీకృష్ణదేవరాయలు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు. “విజయవంతంగా నామినేషన్ దాఖలు చేశాను. ప్రతి క్షణం ప్రజల కోసమే, ప్రతి…
-రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు ఎప్పుడు? -సుప్రీం ఆదేశాలు పట్టవా? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసు బలగాల స్వతంత్రత ప్రభావాన్ని నిర్ధారించే దిశగా తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలో సంస్కరణలు అమలు పరచవలసినదిగా పలు ప్రజా సంఘాలు ముఖ్యమంత్రిని కోరడమైనది . రాష్ట్ర భద్రతా కమిషన్ మరియు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో రాష్ట్ర పోలీసు ఫిర్యాదు అథారిటీల స్థాపనకు సంబంధించి, సుప్రీంకోర్టు ఆదేశాలు పోలీసు బలగాల స్వతంత్రత ప్రభావాన్ని నిర్ధారించే దిశగా కీలకమైన దశలు. సుప్రీం…
– పార్టీ కోసం రాజీనామా చేయక తప్పని పరిస్థితి – సలహాదారులకు గీత గీసిన ఈసీ – వారూ ప్రభుత్వ సేవకులేనని స్పష్టీకరణ – సలహాదారులకూ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని జీఏడీ నోట్ – ఎన్డీయేపై రోజూ విమర్శలు కురిపిస్తున్న సజ్జల – ఇప్పటికే ఆయనపై కూటమి ఫిర్యాదు – దీనితో నైతిక సంకటంలో సజ్జల – చివరికి రాజీనామా చేయాలనే నిర్ణయం? – ఇక పూర్తి స్థాయి పార్టీ నేతగా తెరపైకి వచ్చే అవకాశం (…
– కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు అమరావతి : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో భీమిలి, జీడి నెల్లూరు నియోజకవర్గాల వైసీపీ నేతలు గురువారం టీడీపీలో చేరారు. వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మలవెంకట్రావుతో పాటు విశాఖజిల్లా చిరంజీవి(చిరు) సేవా సంఘం అధ్యక్షులు దుక్క కృష్ణాయాదవ్, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒమ్మి దేవుడు, పద్మనాభం మాజీ ఎంపీపీ గోపిరాజు, మాజీ సర్పంచులు గేదెల చంద్రారావు, నమ్మి వెంకట్రావు, భీమిలి 25వ వార్డు…