గల్లా మాధవి ప్రచార వాహనంపై వైసీపీ దాడి
డ్రైవరు మహిళా కార్యకర్త సౌండ్ ఆపరేటర్ పై మూకుమ్మడి దాడి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 31 డివిజన్లో ఎన్నికల ప్రచారం…
డ్రైవరు మహిళా కార్యకర్త సౌండ్ ఆపరేటర్ పై మూకుమ్మడి దాడి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 31 డివిజన్లో ఎన్నికల ప్రచారం…
భయపెట్టిస్తున్నవాడికి- బాధతో తల్లడిల్లుతున్న వాడికి మధ్యన ఒకడుంటాడు. దైవం మనుష్య రూపేనా అతనే ! ఒక్కడి ఉన్నతిని. ఒక్కడి ధైర్యాన్ని…..
– సాక్షికి ఎలక్షన్ యాడ్ ఇచ్చిన బీజేపీ – ఖంగుతిన్న కూటమి – వైసీపీ సర్కారుపై ఈసీకి కూటమి ఫిర్యాదులు…
– కడప కోర్టు ఆదేశం కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దని కడప…
డ్రైవరు మహిళా కార్యకర్త సౌండ్ ఆపరేటర్ పై మూకుమ్మడి దాడి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 31 డివిజన్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళుతున్న గల్లా మాధవి ప్రచార రథం పై వైకాపా శ్రేణి దాడి చేశాయి అడ్డుకోబోయిన డ్రైవర్ మహిళా కార్యకర్త సౌండ్ ఆపరేటర్ను తీవ్రంగా కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు ఈ సంఘటనలో వారికి గాయాలయ్యాయి ఈ ఘటన తెలుసుకున్న టిడిపి జనసేన బిజెపి నేతలు భారీ స్థాయిలో ఏటి అగ్రహారానికి చేరుకున్నాయి. ప్రచార రథం…
భయపెట్టిస్తున్నవాడికి- బాధతో తల్లడిల్లుతున్న వాడికి మధ్యన ఒకడుంటాడు. దైవం మనుష్య రూపేనా అతనే ! ఒక్కడి ఉన్నతిని. ఒక్కడి ధైర్యాన్ని.. ఒక్కడి దమ్ముని.. ఒక్కడి రోషాన్నీ.. ఒకడి వెనకున్న సైన్యాన్ని చూసి మీరు తట్టుకోలేక పోతే, ఇక మీరు జనానికి ఏం చేస్తారన్న సందేహం నన్ను వెంటాడుతుంది. అతను విజ్ఞత గల వ్యక్తి . అతను నిర్భీతి తీరు చూసి అచ్చెరువొంది.. వెంట మేము ఉంటామని వందలాది మంది అనుసరిస్తుంటే.. ఎంతో ఆనందంతో, తనకేదో మంచి రోజులు…
– సాక్షికి ఎలక్షన్ యాడ్ ఇచ్చిన బీజేపీ – ఖంగుతిన్న కూటమి – వైసీపీ సర్కారుపై ఈసీకి కూటమి ఫిర్యాదులు – వైసీపీపై బీజేపీ నేతల ఆరోపణల వర్షం – అయినా వైసీపీ పత్రికకు బీజేపీ ప్రకటనలపై విస్మయం – ఇప్పటివరకూ బీజేపీతోపాటు మోదీ, నద్దాను విమర్శించని వైసీపీ – చంద్రబాబునాయుడు, పవన్పై విమర్శలకే పరిమితం – మరి కూటమిలో టీడీపీ-జనసేన లేవా? – బీజేపీ మినహా విమర్శలపై అనుమానాలు – ఇంతకూ బీజేపీకి వైసీపీ మిత్రపక్షమా?…
– కడప కోర్టు ఆదేశం కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఎవరూ మాట్లాడొద్దని కడప న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వికేక కుమార్తె సునీత, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్, నారా లోకేశ్, పురందేశ్వరిని కూడా వివేకా హత్యను ఎక్కడా ప్రస్తావించొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ వివేకా…
– సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వు -వైసీపీకి ప్రచారం చేశారన్నదే సస్పెండ్కు కారణం – ఎట్టకేలకూ ఈసీ ఆదేశాలు పాటించిన సర్కారు విజయవాడ: వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తూ, ఆ పార్టీకి ఉద్యోగులు ఓటు వేయాలని కోరుతూ పట్టుబడ్డ సచివాలయ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డిని జగన్ ప్రభుత్వం ఎట్టకేలకూ సస్పెండ్ చేసింది. ఆయనను సస్సెండ్ చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. నిజానికి వైసీపీ సేవలో తరిస్తున్న వెంకట్రామిరెడ్డిపై చర్య తీసుకోవాలని ఈసీ, చాలారోజుల…
– సీఎంపై రాయి కేసు – సతీష్కు 14 రోజులు రిమాండ్ – నెల్లూరు జైలుకు తరలింపు విజయవాడ: సీఎం జగన్పై రాయి విసిరిన సతీష్ అనే యువకుడికి విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న సతీష్కు మే 2 వరకూ రిమాండ్ విధించి, అతడిని నెల్లూరు జైలుకు తరలించాలని ఆదేశించారు. కాగా ఈ కేసులో ఐదుగురు యువకులను బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం…
– వేలాదిగా తరలివచ్చిన ప్రజలు – 50 వేలకు పైగా మెజార్టీ సాధిస్తా – రాష్ట్రంలో కూటమిదే అధికారం – రాజమండ్రి కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా తిలక్ రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన నివాసంలో సర్వమత ప్రార్ధనలు చేసి కూటమి నాయకులు, కార్యకర్త లు, అభిమానుల మధ్య భారీ జన సందోహంతో…
-దళిత ద్రోహి జగన్కు బుద్ధి చెప్పాలి -తప్పులను ప్రశ్నిస్తే దాడులు, హత్యలా? -వైసీపీ పాలనలో దళితులకు రక్షణ కరువైంది -జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ దళిత ద్రోహులకు ఆశ్రయం ఇస్తున్న వ్యక్తి జగన్రెడ్డి, దళిత ద్రోహుల పార్టీ వైసీపీ అని మరోసారి రుజువైందని జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండపేట నుంచి తోట త్రిమూర్తులు అనే వ్యక్తికి ఆశ్రయం ఇచ్చింది వైసీపీ…
-‘పువ్వు’ అనుకున్నంత నవ్వదా? -బీజేపీకి వచ్చేది 178 సీట్లేనట! – ఆరెస్సెస్ అంతర్గత నివేదిక? – యుపిలో 53, మధ్యప్రదేశ్లో 22? – రాజ్పుట్ల ఉద్యమంతో బీజేపీకి భారీ నష్టం? – ఉత్తరాదిలో బ్రాహ్మణ, బనియాలు దూరం? – విద్యాధికుల్లో ఎలక్టోరల్ బాండ్స్ ప్రభావం – ఎక్కువ సీట్లు మళ్లీ యుపిలోనే – ఆరెస్సెస్ నివేదిక పేరుతో సోషల్మీడియాలో హల్చల్ ( మార్తి సుబ్రహ్మణ్యం) సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు దాటవన్న ఆర్ధికవేత్త, రాజకీయ వేత్త…
-బ్లూ మీడియా, పోలీసు తొత్తులతో తప్పుడు కథనాలు -బీసీ బిడ్డలను బలిచేసి అధికారంలోకి వచ్చేందుకు కుట్ర -టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇరికించే యత్నం -జగన్ మెప్పుకోసం పనిచేసే పోలీసులు మూల్యం చెల్లించుకుంటారు -టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నాడు కోడి కత్తి నాటకం, నేడు గులకరాయి డ్రామాతో జగన్రెడ్డి అధికారం కోసం మరో జగన్నాట కానికి తెరలేపారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో…