పోలీసుల వేధింపులకు మరో మహిళ ఆత్మహత్యాయత్నం

– కైకలూరు సీఐ వై వి ఎల్ నాయుడు, ఎస్ ఐ గాయత్రి వేధింపుల వల్లే నాకు ఈ దుస్థితి

కృష్ణాజిల్లా కైకలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వై వి ఎన్ నాయుడు వేధింపుల తో మరో మహిళ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కలిదిండి మండలం మూలలంక గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ లక్ష్మి ఇటీవల ఎస్ ఐ, మణికుమార్,సీఐ నాయుడుపై ఫిర్యాదు చేసింది. నన్ను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం కైకలూరు ఎస్సై గాయత్రి మూలలంక ఇంటికి వెళ్ళు మరి దుర్భాషలాడి నిన్ను సిఐ గారు లాక్కు రమ్మన్నారని గుట్కా పార్టీ వచ్చిందని వాపోతున్నారు.. పెదనాన్న పోలీసులు బతకనివ్వరని ఇంట్లో ఉన్న విషయాన్ని తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది

Leave a Reply