2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏపీకి పలు కేటాయింపులు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ కు బ్యాలెన్స్ గ్రాంట్ – రూ. 12,157 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు – రూ. 5,936 కోట్లు
విశాఖ స్టీల్ ప్లాంట్ కు – రూ. 3,295 కోట్లు
విశాఖ పోర్ట్ కు – రూ.730 కోట్లు
రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ. 240 కోట్లు
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు – రూ. 186 కోట్లు
లెర్నింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ ఆపరేషన్ కు – రూ. 375 కోట్లు
ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి – రూ. 162 కోట్లు
ఇరిగేషన్, లైవ్లీహుడ్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు – రూ.242.50 కోట్లు.