**

ముఖ్యమంత్రికి సిగ్గుంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి

• వివేకాకుమార్తె సునీత సుప్రీంకోర్టులో వేసిన పిల్ లోని అంశాలతో సీబీఐ ఏకీభవించడంపై ముఖ్యమంత్రి ఏంచెబుతారు? • ఏపీప్రభుత్వం వివేకాహత్యకేసుని నీరుగార్చడానికి చేసిన ప్రయత్నాలను సీబీఐ సుప్రీంకోర్టుకి నివేదించాక కూడా జగన్ రెడ్డి స్పందించడా? మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వివేకానందరెడ్డిని అతికిరాతకంగా చంపించిన జగన్ రెడ్డి, హత్యను చంద్రబాబు, లోకేశ్ లకు ఆపాదించి, ఎన్నికల్లో లబ్దిపొందడానికి చేయాల్సిన నీతిమాలిన పనులన్నీ చేశాడని, విజయసాయిరెడ్డిసహా, మరికొందరు జగన్ రెడ్డికి హత్యతో సంబంధమేలేదన్నట్టుగా కట్టు కథలు చెప్పారని, హత్యకేసువిచారణలో…

Read More

విశేషమే శేషం.. శేషేంద్ర కీర్తి సశేషం..!

ఆ నరుడు నవ్వితే నక్షత్రాలు చిన్నబోతాయి.. అదే అందమైన మోము కోపం వచ్చినప్పుడు మండేసూర్యుడు లా రుధిరవర్ణం దాలుస్తుంది.. సమాజంలోని మంచిని వర్ణించే వేళ స్వర్ణహంస వోలె నర్తించే శేషేంద్రుని కలం అదే సమాజంలోని అవకరాలపై గొరిల్లా దాడి చేసి ఎరుపు రంగు నీరై పారిపోయింది కదా.. మబ్బుల్లో దర్బార్ ఏర్పాటు చేసుకున్న ఆ కవిసేన మేనిఫెస్టో నుండి ఎంత రుతుఘోష.. ఎన్నెన్ని ప్రేమలేఖలు.. కాలరేఖ ను అనుసరించి జనవంశం కోసం ఆయన సాగించిన రచనలు కుళ్లిన…

Read More

కాంట్రాక్టు కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను రాజీనామా చేశానని రాజగోపాల్ రెడ్డి చెప్పడం అబద్ధమని, కాంట్రాక్టు కోసమే రాజీనామా చేసింది వాస్తవమని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మునుగోడ్ ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం మునుగోడ్ నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండల కేంద్రంలో గల బస్టాండ్ వద్ద నుండి పాదయాత్ర ద్వారా ఇంటింటి ప్రచారం ప్రారంభించి అంగడి బజార్,…

Read More

రాజకీయ దుర్మార్గానికి న్యాయస్థానం చెంప దెబ్బ

-హంతకులను, పోలీసులను ఒక్కటి చేసే రాజకీయ దుర్మార్గానికి న్యాయస్థానం చెంప దెబ్బ -టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును ఇతర రాష్ట్రాలకు తరలించాలని సుప్రీమ్ కోర్ట్ ప్రాథమికంగా తీసుకొన్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ లో గత మూడేళ్ళుగా రాజకీయం నేర పూరితంగా మారిపోయింది. రౌడీలు, పోలీసులను ఒక్కటి చేసి రాజకీయం నడుపుతున్నారు. ప్రశ్నించే గొంతుకలు నిర్దాక్షిణ్యంగా అణిచి వేస్తున్నారు. తప్పుడు కేసులు…

Read More

జగన్ రెడ్డి చేసినంత ద్రోహం బీసీలకు ఏ ఒక్కరూ చేయలేదు

– బీసీ సాధికార కమిటీ కన్వీనర్లతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బీసీ సాధికార కమిటీ కన్వీనర్లతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, బీసీ సెల్ అధ్యక్షులు కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్సీ టి.డి.జనార్ధన్, హెచ్.ఆర్.డి ఛైర్మన్ పాల్గొన్నారు. జగన్ పాలనలో బీసీలు అన్యాయానికి, దౌర్జన్యాలకు గురవుతున్నారని, ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయంపై ప్రతి ఒక్కరూ…

Read More

వైఎస్ఆర్ బూతుల యూనివర్శిటీకి వైస్ ఛాన్సులర్ జగన్ రెడ్డినే

– బూతుల్లో పుట్టిపెరిగి, నిత్యం అవివల్లించే వారితోనే పాలనచేస్తున్న జగన్ రెడ్డి బూతులు, భాష గురించి మాట్లాడుతుంటే గురివింద గింజ గుర్తొస్తోంది – మహిళలు ఎవరి హాయంలో గౌరవంగా తలెత్తుకు తిరిగారో, ఎవరిపాలనలో కన్నీళ్లతో విలపిస్తున్నారో చర్చించడానికి ముఖ్యమంత్రి సిద్ధమా? • ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిని బంగాళాఖాతంలో కలపాలని, కాల్చిచంపాలని, నడిరోడ్డుపై ఉరితీయాలని అన్నప్పుడు జగన్ రెడ్డికి భాష గుర్తులేదా? • ఇళ్లలో నుంచి బయటకురాని ఆడవారిని తనపేటీఎం బ్యాచ్ తో మానసికంగా వేధించి, వారితో కన్నీళ్లుపెట్టించిన…

Read More

వంద మందికి పైగా తణుకు వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరిక

తెలుగుదేశం పార్టీ నాయకులు తణుకు మాజీ శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సమక్షంలో తణుకు రూరల్‌ మండలం తేతలి గ్రామం, ఇరగవరం మండలం సూరంపూడి గ్రామాలకు చెందిన 100 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నారా లోకేష్‌ మాట్లాడుతూ… అవినీతి, అరాచక విధానాలతో వైసీపీ పతనం మొదలైందని, పెద్ద ఎత్తున వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీలో…

Read More

CM hits out at Oppn.

Avanigadda, Oct 20: In a scathing attack on the Opposition parties, Chief Minister YS Jagan Mohan Reddy took strong objection to their abusive language as they have no achievements to tell while the Government on the other hand is pursuing with its welfare agenda. Addressing a huge public meeting here on Thursday, he said, while…

Read More

CM launches denotification programme

Avanigadda, Oct 20: Launching the programme of denotification of 35,669 acres of land across the state here on Thursday, Chief Minister Y.S. Jagan Mohan Reddy said it will restore the farmers’ rights to sell or gift them. The denotification will benefit 22,042 farmers in phases. Observing that the denotification of lands from Section 22A will…

Read More

అవినాష్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ కాపాడుతోంది

– హత్యకేసులో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రెడ్డి రాజీనామా చేయాలి – మాజీ మంత్రి కేఎస్ జవహర్ వైఎస్ వివేకా హత్యకేసులో నైతిక బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రెడ్డి రాజీనామా చేయాలి. కేసు విచారణను పక్క రాష్ట్రానికి మార్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు. కేసు విచారణ ఏపీలో జరిగితే కొలిక్కరాదన్న అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలపై జగన్ రెడ్డికి సిగ్గుగా అనిపించడం లేదా? వైఎస్ వివేకా కుమార్తె, జగన్ రెడ్డి…

Read More