వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో కీలక మలుపు
– సీబీఐ విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ – సీబీఐ విచారణను ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కూతురు సునీత పిటిషన్ – పిటిషన్ ను సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం – విచారణను ఇతర రాష్ట్రానికి బదిలీ చేస్తే తమకు అభ్యంతరం లేదన్న సీబీఐ – శుక్రవారం ఉత్తర్వులను వెలువరిస్తామన్న సుప్రీంకోర్టు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు…