పక్కాగా భూముల రికార్డుల నవీకరణ
-రైతులు, భూ యజమానులకు భాగస్వామ్యం కల్పిస్తూ రీసర్వే -ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖపట్నం, నవంబర్ 22: ప్రతి దశలోనూ రైతులు, భూ యజమానులకు భాగస్వామ్యం కల్పిస్తూ రీసర్వే ద్వారా భూముల రికార్డులు అప్ డేట్ చేసే ప్రక్రియ మరింత జాగ్రత్తగా అమలయ్యేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంగళవారం పలు అంశాలు వెల్లడించారు. రీసర్వే పూర్తయి…