**

బాబు మాట‌ల‌న్నీ బూట‌కాలే

-ఏం చేయ‌కుండానే అంతా తానే చేశాన‌ని చెప్పుకోవ‌డం బాబుకు అలవాటే -వైద్య ఆరోగ్య రంగానికి చంద్ర‌బాబు చేసిందేమీ లేదు -చ‌రిత్ర హీనులుగా మిగిలిపోవాల్సిందే -ఎయిమ్స్ ను తాము తెచ్చిన‌ట్లు చెప్పుకోవ‌డం దిగ‌జారుడు రాజ‌కీయానికి నిద‌ర్శ‌నం -నెల్లూరు, తిరుప‌తి ప‌ద్మావ‌తి మెడిక‌ల్ క‌ళాశాల‌లకు ఆలోచ‌న చేసింది వైఎస్సే -ప‌ద్మావ‌తి మెడిక‌ల్ క‌ళాశాల‌లో 23 సీట్లు అమ్ముకోవ‌చ్చంటూ టీడీపీ జీవో -దేవుడి క‌ళాశాల‌తో వ్యాపారం చేశారు కాబ‌ట్టే వారికి అవే 23 అసెంబ్లీ సీట్లే ఇస్తూ దేవుడు శిక్ష‌ -విలేక‌రుల…

Read More

అంకబాబుని సిఐడి అరెస్ట్ చేయడం అన్యాయం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సప్ లో పోస్ట్ పెట్టారంటూ సీనియర్ పాత్రికేయులు అంకబాబు ని సిఐడి అరెస్ట్ చేయడం అన్యాయం. పత్రికా స్వేచ్ఛ ని సైతం హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాను. వాట్సాప్ లో వార్త పోస్ట్ చేయడమే తప్పైతే అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి ఎం శిక్ష వేయాలి? పాత్రికేయులు అంకబాబు ని తక్షణమే విడుదల చేయాలి.

Read More

సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును సిఐడి అదుపులోకి తీసుకోవటం అన్యాయం

– ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు – ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు ఐ.వి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ వాట్సాప్ లో ఒక మెసేజ్ ని ఫార్వర్డ్ చేసినందుకు అంకబాబుపై ఇలా వ్యవహరించటం అప్రజా స్వామి కం.అంకబాబు ఆయన సతీమణి ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్న సమయంలో సిఐడి పోలీసులు వచ్చి బలవంతంగా తీసుకెళ్లటం సరి అయింది కాదు.ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, నోటీసు ఇవ్వకుండా అంకబాబును అజ్ఞాతంలోకి తీసుకెళ్లటం…

Read More

సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్టు అమానుషం

– నిబంధనలు పాటించని ఏపీ సీఐడీ – సుప్రీం ఆదేశాలు పాటించని పోలీసులను ఉద్యోగాల నుంచి తొలగించండి – మేధావులు ఏకం కాకపోతే ప్రజాస్వామ్యం పతనం – ఎంపీ రఘురామకృష్ణంరాజు 74 ఏళ్ల సీనియర్ జర్నలిస్టు అంకబాబును సీఐడీ పోలీసులు నిబంధనలు పాటించకుండా రాత్రి వేళ అరెస్టు చేయడం అమానుషం, అనాగరికమని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఖండించారు. 41 ఏ నిబంధన ప్రకారం నోటీసు ఇవ్వకుండా, ఇంట్లో భార్యకు సమాచారం ఇవ్వకుండా తీసుకువెళ్లడం సుప్రీంకోర్టు ఆదేశాలను…

Read More

రేపటి నుంచి బతుకమ్మ చీరెల పంపిణీ

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు ఆడ పడుచులకు ప్రభుత్వం చీరెలను సారెగా అందిస్తోంది. ఈ నెల 25 నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ కానుకలను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతో పాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఉధాత్తమైన ఉభయతారక లక్ష్యంతో కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా…

Read More

సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబు అరెస్టును ఖండిస్తున్నా

-అరెస్టుకు ముందు 41ఏ నోటీసుల ఇవ్వాలన్న బుద్ధి సీఐడీకి లేదా.? -సుప్రీంకోర్టు ఆదేశాలను సీఐడీ తంగలోతొక్కుతోంది – అచ్చెన్నాయుడు సీనియర్ జర్నలిస్ట్ 73 ఏళ్ల వయసు కలిగిన కొల్లు అంకబాబును అరెస్టు చేయడం దుర్మార్గం. జగన్ రెడ్డి సూచనల మేరకు రాత్రి వేల అరెస్టు చేయడం సీఐడీకి అలవాటుగా మారిపోయింది. అరెస్టుకు ముందు 41ఏ నోటీసులు ఇవ్వాలన్న బుద్ధి సీఐడీ అధికారులకు లేదా.? 41ఏ నోటీసులు ఇచ్చిన తర్వాతే అరెస్టు చేయాలని ఇప్పటికే అనేకసార్లు న్యాయస్థానం స్పష్టం…

Read More

సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్టు అక్రమం

– టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి:-సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అక్రమ అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వాట్స్ యాప్ లో ఒక వార్తను ఫార్వర్డ్ చేసిన కారణం గానే అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రం గా తప్పు పట్టారు. అక్రమ కేసులు, అరెస్ట్ లతో సీఐడీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతుందని చంద్రబాబు అన్నారు. 73 ఏళ్ల వయసున్న ఒక జర్నలిస్ట్ ను అరెస్ట్ చెయ్యడం జగన్ ఫాసిస్ట్ మనస్తత్వాన్ని చాటుతుంది అని చంద్రబాబు అన్నారు. విజయవాడ…

Read More

పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల సంఘం కీలక సిఫార్సు

దిల్లీ: ఎన్నికల సమయంలో పోస్టల్‌ బ్యాలెట్లు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని భావిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పులకు సిద్ధమైంది. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌కు బదులుగా అదే కేంద్రంలో తమ బ్యాలెట్‌ను సమర్పించే వెసులుబాటును కల్పించాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని సిఫార్సు చేస్తూ ఎన్నికల సంఘం తాజాగా కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది. పోలింగ్‌ విధులు నిర్వర్తించే సిబ్బంది తమకు ఇచ్చిన పోస్టల్‌ బ్యాలెట్లను వినియోగించుకోకుండా తమవెంటే పెట్టుకున్నట్లు గతంలో జరిగిన ఎన్నికల్లో…

Read More

డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్నారో డిజీపీ మౌనాన్ని బట్టి అర్ధం చేసుకోవాలి

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు లిక్కర్ మాఫియా వెనుక కవిత ఉంటే డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరున్నారో డిజీపీ మౌనాన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆరోపించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు భంగం కలిగించేలా సన్ బర్న్ కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వొద్దని సునీతా రావు డిజీపీని కలిసి వినతి పత్రం ఇచ్చారు. హైదరాబాద్ లో సన్ బర్న్ కార్యక్రమాలను ప్రారంభిస్తే మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో లిక్కర్…

Read More

బీసీ మంత్రులు.. బడ్జెట్ లో కేటాయింపులపై చర్చకు వచ్చే దమ్ముందా?

– బడ్జెట్ లో కేటాయింపులకు, ఖర్చులకు పొంతన లేదు -మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేణుగోపాల్ కృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేష్ ఇతర బీసీ మంత్రులు.. బడ్జెట్ లో కేటాయింపులపై చర్చకు వచ్చే దమ్ముందా? అని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ సవాల్ విసిరారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నేడు రాష్ట్రంలో జగన్ రెడ్డి కేబినెట్ లోని మంత్రులు సజ్జల…

Read More