**

Three-capital formula only to tripartite AP, says TDP

Amaravathi, Sept 29: The Telugu Desam Party (TDP) politburo member, Mr Reddyppagari Srinivasulu Reddy, on Thursday said that the YSRCP MPs and MLAs are only narrating cock and bull stories that the party will win all the 175 Assembly seats in the State in the next elections. “Why should the voters re-elect the YSRCP and…

Read More

ఐఐఐటీ అడ్మిషన్ల ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల హవా

• రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ 2022-23 అడ్మిషన్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల హవా • మొదటి, రెండవ, మూడవ ర్యాంకుల్లో వరుసగా ప్రకాశం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల విద్యార్థులు • ర్యాంకులు సాధించిన వారిలో 76.97 శాతం మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే…66% సీట్లు సాధించిన బాలికలు.. • 10వ తరగతి మార్కుల ఆధారంగా ఆరేళ్ల కోర్సులకు అభ్యర్థుల ఎంపిక • ఐఐఐటీల అభివృద్ధికి, మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనకు ఖర్చుకు…

Read More

సీఎం వైయస్ జగన్ రైతుపక్షపాతి

– వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యం – ఇప్పటి వరకు కొత్తగా 41 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం – మరో 77వేల కనెక్షన్ లను త్వరలోనే ఇవ్వబోతున్నాం – 2023 మార్చి నాటికి నూరుశాతం వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లు – విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాకే ప్రభుత్వం జమ చేస్తుంది – ఇప్పటికే 70 శాతం మంది రైతులు డిబిటి కోసం ఖాతాలను తెరిచారు –…

Read More

జర్నలిస్ట్ సమాజానికి గోపాల్ రెడ్డి మరణం తీరని లోటు

-సీనియర్ జర్నలిస్ట్ గోపాల్ రెడ్డి మృతిపై కమిషనర్ సమాచార శాఖ కమిషనర్ విజయ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి అమరావతి: సీనియర్ వెటరన్ జర్నలిస్ట్ మరియు ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మబ్బు గోపాల్ రెడ్డి రోడ్డు ప్రమాదం లో మృతి చెందడం పై సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల కవరేజ్ కు వెళ్ళిన గోపాల్ రెడ్డి కనుమ రోడ్డులో జరిగిన ప్రమాదం లో…

Read More

శ్రీ శైల దేవస్థానం భూముల సరిహద్దులు అక్టోబరు నెలాఖరులోపు ఖరారు

ఉప ముఖ్యమంత్రి , రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతి: శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం భూముల సరిహద్దులను అక్టోబరు నెలాఖరులోపు ఖరారు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. గురువారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ శ్రీశైల శ్రీ భ్రమరాంభికా మల్లికార్జున స్వామి వారి దేవస్థానం అభివృద్దికై మాస్టర్ ప్లాన్…

Read More

వెయ్యికి పైగా ఎంబీబీఎస్ బీ -కేట‌గిరి సీట్లు తెలంగాణ విద్యార్థులకే

-బీ కేటగిరీ సీట్లలో 85% లోకల్ రిజర్వేషన్ -ఇక మీదట కేవలం 15 శాతం మాత్రమే ఓపెన్ కోటా -ఎంబీబీఎస్‌, బీడీఎస్ అడ్మిషన్ల నిబంధ‌న‌లు స‌వ‌రిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్త‌ర్వులు -డాక్ట‌ర్ చ‌దవాల‌నుకునే స్థానిక విద్యార్థులకు పెర‌గ‌నున్న అవ‌కాశాలు -తెలంగాణ విద్యార్థులకే మెజారిటీ సీట్లు లభించేలా సర్కారు నిర్ణయం స్వరాష్ట్రంలో ఉంటూ డాక్ట‌ర్ చ‌దవాల‌నుకునే వారికి తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్- బి కేట‌గిరీ సీట్ల‌లో…

Read More

కేసీఆర్ దూరదృష్టితోనే సింగరేణి 32 వేల కోట్లకు పైగా టర్నోవర్

-కేసీఆర్ లాంటి నేత దేశానికి అవసరం -దేశంలో ఏ సంస్థ ఈ స్థాయిలో వాటా ఇవ్వదు -కేంద్రం కుట్రతో ప్రైవేటీకరణ -ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ దండే విఠల్ సింగరేణి కార్మికుల కు లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి కార్మికుల పక్షాన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాం.2014 కు ముందుం సింగరేణి లాభాల్లో 18 శాతం ఉన్న కార్మికుల…

Read More

దేశానికే ఆదర్శంగా తెలంగాణ

-అన్ని రంగాల్లో అప్రతిహత ప్రగతి -మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని అభినందించిన మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ -భవిష్యత్తులోనూ ఇదే ప్రతిభను కొనసాగించాలని ఆకాంక్ష హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధి చేసిన, మంచినీటిని అందించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి, దానికి కొనసాగింపుగా రెగ్యులారిటీ కేటగిరీలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలవడమేగాక, స్వచ్ఛ సర్వేక్షణ దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరచి దేశంలో నెంబర్ వనగ్ నిలిచి, వివిధ కేటగిరీలలో మరో…

Read More

సంక్షేమ పథకం ఒక ఇంటికి అందితే పది ఇళ్లకు అందడంలేదు

– ‘గడప గడపకు’ కార్యక్రమంలో వైసీపీ నాయకులపై చెప్పులు, చీపుర్లతో వెంటపడే పరిస్థితి – మూడు రాజధానులు అని రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే ప్రయత్నం – అక్రమ ఖనిజ రవాణాతో వచ్చిన డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ లో పంచుకుంటున్నారు – రాజధానికై రైతులు పాదయాత్ర చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

Read More

నారా…ఎంతో హుందా!

విజయవాడలో వెటరన్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్టు విస్తృత చర్చ అవుతుంది. ఏ చానల్ కు చెందని…ఏ పేపర్ లో ప్రస్తుతం పని చెయ్యని ఒక రిటైర్డ్ జర్నలిస్ట్ అరెస్టు పై అన్ని వర్గాల నుంచి వ్యతిరేక వ్యక్తం అవుతుంది. విజయవాడ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టివేత పై వార్తను ఆయన వాట్స్ యాప్ లో ఫార్వర్డ్ చేశారనేది అభియోగం. 73 ఏళ్ల వయసున్న ఒక పెద్దాయను అరెస్టు చేసి తరలించడంపై రాష్ట్రంలోని మీడియా వర్గం అంతా…

Read More