**

చెత్తపన్ను కట్టకపోతే ఇంత దారుణమా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయనగరం పూల్‌బాగ్ కాలనీలోని సాయి అమృత అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారు చెత్త పన్నుకట్టలేదు.దీంతో మున్సిపల్ సిబ్బంది చెత్త తీసుకెళ్లి అదే అపార్ట్‌మెంట్‌ గేటు ముందు వేశారు.దీన్ని చిత్రీకరించిన వ్యక్తి సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసి స్థానికులపై దాడికి పాల్పడ్డారు మున్సిపల్ సిబ్బంది.ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ, నారా లోకేష్ స్పందించారు. చెత్త పన్ను కట్టలేదని చెత్త తెచ్చి వేయడం దారుణమని పేర్కొన్నారు. చెత్త…

Read More

దేవాదాయ శాఖ సలహాదారు నియామకం రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హర్షం

– స్వరూపానందకు ఆలయాలపై పెత్తనం చేసే అధికారం ఎవరిచ్చారు? – త్వరలో మరిన్ని నియామకాలకు స్వరూప రంగం సిద్ధం – స్వరూపా ప్రయత్నాలను అడ్డుకుంటాం – బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ హెచ్చరిక అమరావతి: దేవాదాయ శాఖ గౌరవ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్ న నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన 630 జీవో అక్రమమైనదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులు…

Read More

ఆ రూపేంటి అంతటి రాపిడేంటి!?

అక్షరాలకు ఇంత వేడి ఉందా.. పదాలకు ఇంత వాడి ఉంటదా.. అక్షరాలు పేర్చి పదాలు కూర్చి.. కవితలు అల్లితే కుర్చీలు కదుల్తాయా.. సామ్రాజ్యాలు కూలుతాయా! ఇప్పుడైతే నమ్మలేని నిజాలేమో.. నైజాం కాలం నాటి నిజం.. కుమ్మేయడమే దాశరథి కలం నేర్చిన మేనరిజం..! రూపమేమో సత్సంప్రదాయం ఉట్టిపడే వారిజం.. భావజాలమేమో ఉవ్వెత్తున తిరగబడే మార్క్సిజం…! అవిగవిగో.. దాశరథి నాటిన విప్లవబీజాలు.. నిజానికవి ఎర్రటి అక్షరాలు.. నిప్పు కణికలు.. నిజాముల దాష్టీకం.. ఇంటింటా వెట్టి.. అసహనం.. ఇవన్నీ ఒక పక్క…..

Read More

జగన్ కు మానవత్వం ఉందా.. అసలు ఇదొక పుటకేనా?

-వైసీపీని పులివెందుల లోనే భూస్థాపితం చేస్తా – కులాల మత్తు నుంచి జనం బయటకు రావాలి – బాబాయ్ ను చంపాను అని ఓట్లు అడుగుతారా? – కుప్పం నియోజకవర్గం పై ప్రభుత్వానికి శీతకన్ను – ఇక్కడ వేషాలు వేసే వారిని పులివెందుల వరకు తరుముతాం – కుప్పం నియోజకవర్గం లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్‌ మానవత్వం లేని మనిషి. అసలు ఆయనదొక పుటకేనా? కుప్పంలో పిచ్చివేషాలేస్తే పులివెందుల వరకూ తరిమికొడతతాం….

Read More

ఆంధ్రుల అభివృద్ధి యాత్ర

రండి కదలి రండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఉవ్వెత్తున తరలి రండి మన బిడ్డల భవిష్యత్తు కై ఉద్యమమై ఉరికి రండి అమరావతిని కాపాడగ అందరితో కలిసి రండి సాగనున్నదదిగో మరో మహా పాదయాత్ర వేయిరోజుల పండుగనాడు వేయిపడగల స్వామి ఆశీస్సులతో దుర్గమ్మ పాదాల నుండి ప్రత్యక్ష్య నారాయణుడి సమక్షం దాకా కలియుగ నారాయణుడు పంపగా సూర్యనారాయణడ్ని చేరగా పంచారామాల సాక్షిగా పంచభూతాలు సాక్ష్యంగా సత్యదేవుని స్మరించుకుంటూ అప్పన్నని దర్శించుకుంటూ కన్నతల్లి పైడితల్లి ప్రేమతో కనక మహాలక్ష్మి…

Read More

కొడాలి నానిపై జూనియర్‌ ఎన్టీఆర్‌ కాళ్లు

– పాత ఫొటోలు కొత్తగా వైరల్‌ – గుడివాడ ఆత్మాభిమానం తాకట్టు అంటూ నెటిజన్ల ఫైర్‌ – తెలంగాణ ఆత్మాభిమానం ఎపిసోడ్‌లో చేరిన ‘ఆంధ్రా ఆత్మాభిమానం’ ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ‘ఆత్మాభిమానం సీజన్‌’ నడుస్తోంది. కేంద్రహోంమంత్రి అమిత్‌షా చెప్పులను.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ స్వయంగా, చేతులతో తీసి ఇచ్చిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అయింది. దానితో తెలంగాణ ఆత్మాభిమానం, ఆత్మగౌరవాన్ని బండి సంజయ్‌, కేంద్రమంత్రి అమిత్‌షాకు తాకట్టు పెట్టారంటూ తెరాస నేతలు తెగ…

Read More

అర్హత గల వారందరికీ జగనన్న విద్యా దీవెన పధకం అమలు

* ఈ పధకం క్రింద ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీలలో ప్రవేశాలు కల్పిస్తున్నాం.. * రాష్ట్రంలో మూడేళ్ళ కాలంలో కాపుల కోసం వివిధ పధకాల క్రింద రూ. 32 వేల కోట్లు అందించాం.. * కాపు నేస్తం పధకం ద్వారా రూ. 1500 కోట్లు అందించాం.. – కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి.. రాష్ట్రంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల వారికి విదేశాలలో ఉన్నత చదువులు చదువుకోవడానికి ”…

Read More

హైదరాబాద్ లో అల్లర్లకు సీఎం మరో కుట్ర

-లిక్కర్ స్కాంపై చర్చను దారి మళ్లించేందుకు కేసీఆర్ తెగబడుతున్నడు -తన బిడ్డను కాపాడుకునేందుకు దేనికైనా సిద్ధపడుతున్నడు -సీఎం డైరెక్షన్లోనే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్లాన్ -కేసీఆర్ కుటుంబం చీకటి దందాలన్నీ పాదయాత్రతో బయటకొస్తుంటే తట్టుకోలేకపోతున్నరు -అమరుల చితి మంటలపై చలి కాచుకుంటున్న కేసీఆర్ కుటుంబం -రాళ్లు, రాడ్లతో అడ్డంకులు స్రుష్టించినా పాదయాత్ర ఆపే ప్రసక్తే లేదు -27న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరిగే బహిరంగ సభకు భారీగా తరలి రండి -కరీంనగర్ ’నిరసన దీక్ష’లో బీజేపీ…

Read More

CM reviews Education Dept.

Amaravati, Aug 24: Chief Minister YS Jagan Mohan Reddy held a review on the maintenance of government schools, midday meals, sampoorna poshana and Nadu-Nedu in the Education Department here on Wednesday and issued some key directives to the officials. During the review, the Chief Minister instructed the authorities to immediately fill the vacant posts of…

Read More

గ్రామ,వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ స్పందన

– ఈ కార్యక్రమాన్ని నేరుగా పర్యవేక్షించనున్న సీఎం – ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖపట్నం, ఆగస్టు 24: ప్రజాసమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని ఇకపై తానే నేరుగా పర్యవేక్షించనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ఇకనుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి 5…

Read More