**

అనంతపురం జిల్లాలో లేపాక్షి స్కాం జగన్ రెడ్డి అవినీతికి అద్దం పడుతోంది

• వైఎస్ హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8844 ఎకరాల భూముల్ని ఎకరం రూ.యాభై వేలకు కేటాయింపు అన్యాయం. • పరిశ్రమలు.. ప్రాజెక్టులు.. పెట్టని ఇందూ ఆ భూముల్ని తనఖా పెట్టి రూ.4,531.44 కోట్ల రుణాలు తెచ్చి దారి మళ్లించడం అవినీతి కాదా? • ఎర్తిన్ కంపెనీ రూ.ఐదు వందల కోట్లిస్తాం.. ఇందు ఆస్తులన్నీ ఇచ్చేయండన్న ప్రతిపాదనని బ్యాంకులూ అంగీకరించడం అన్యాయం. – మాజీ ఎమ్మెల్యే బి.కె.పార్థసారధి అనంతపురం జిల్లాలో లేపాక్షి స్కాం జగన్ రెడ్డి…

Read More

ఉపరాష్ట్రపతి చంద్రబాబుని ప్రశంసించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది

– గొప్ప నాయకుడి నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఉంది – ట్విట్టర్లో రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇక్కడ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పని చేయడం గర్వంగా భావించే మేము నేడు ఢిల్లీలో గౌరవ ఉపరాష్ట్రపతి ని కలిసినప్పుడు ఆయన చంద్రబాబు ని ప్రశంసిస్తుంటే గుండెల నిండా గర్వం, ఆనందం. చంద్రబాబు ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఆయన ఎంతో ముందు చూపు గల నాయకుడు. తక్కువ మాట్లాడినా స్పష్టత ఉంటుంది. రాజకీయాల్లో…

Read More

గణేష్ నవరాత్రి వేడుకలకు అన్ని ఏర్పాట్లు

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ నెల 31 నుండి 9 వ తేదీ వరకు నిర్వహించే గణేష్ నవరాత్రి వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం ఖైరతాబాద్ వినాయక మండపం వద్ద వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు పండుగలు, వేడుకలను ఘనంగా…

Read More

సీబీఐ- ఈడీ వాదనలు నిలబడాలి.. బలపడాలి

గత ఎనిమిది సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు సుమారుగా 7500 మంది మీద, సీబీఐ- ఈడీ దాడులు జరిపి కేసులు పెట్టారు. వీటిలో బ్యాంకులను మోసగించి అక్రమంగా సంపాదించిన కేసులు, రాజకీయ ముసుగులో రాజకీయాలను అడ్డం పెట్టుకొని సంపాదించిన అక్రమ డబ్బు, నల్ల వ్యాపారం , దొంగ వ్యాపారం చేసి ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు కట్టకుండా, వందల వేల కోట్లు అక్రమ మార్గం ద్వారా విదేశాలకు పంపి, తిరిగి ఏదో ఒక రూపేణా…

Read More

ఎమ్మెల్యే రాజాసింగ్ ను సమాజం నుంచి బహిష్కరించాలి

-తెలంగాణ పై బిజెపి మిడతల దండు దాడి -మ‌త ఆలజ‌డులను సృష్టించేందుకు బిజెపి కుట్ర‌ -సభ్య సమాజం తల దించుకునే విధంగా రాజాసింగ్ వ్యాఖ్యాలు -మీడియా స‌మావేశంలో సీఎల్పీ నేత భ‌ట్టివిక్ర‌మార్క ఫైర్‌ స‌మాజ హితానికి న‌ష్టం వాటిల్లే విధంగా, మ‌త క‌ల్లోలాలకు దారి తీసేవిధంగా, మ‌త ఘ‌ర్ష‌ణ‌ల‌ను రెచ్చ‌గొట్టే వ్యాఖ్యాలు చేస్తున్న‌ ఎమ్మెల్యే రాజాసింగ్ ను స‌మాజం నుంచి బ‌హిష్క‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క పేర్కాన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్ అసెంబ్లీ మీడియా…

Read More

రాజాసింగ్‌ రాద్ధాంతం!

– టీఆర్‌ఎస్‌కు డైవర్షన్‌ అస్త్రమందించారా? – లిక్కర్‌ కుంభకోణం చర్చ పక్కదారి పట్టించేందుకు రాజాసింగ్‌ వ్యాఖ్యలు చాన్సు ఇచ్చాయా? -మీడియాలో సంజయ్‌ అరెస్టు కంటే రాజాసింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యం – రాజాసింగ్‌ బహిష్కరణపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు – పార్టీ నిర్ణయంపై కమలం కార్యకర్తల అసంతృప్తి – పార్టీ కోసం నిలబడితే ఇదా బహుమానమన్న ప్రశ్నలు – లిక్కర్‌ కుంభకోణ సమయంలో ఆయన వ్యాఖ్యలు సరికావంటున్న మరికొందరు నేతలు – టీఆర్‌ఎస్‌ ట్రాప్‌లో రాజాసింగ్‌ పడ్డారంటున్న సీనియర్లు –…

Read More

వైయ‌స్ఆర్‌ బిడ్డగా నాలుగు అడుగులు ముందుకు.. : సీఎం వైయస్‌ జగన్‌

-మహానేత వైయస్‌ఆర్, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం వైయస్‌ జగన్‌ -ఇద్దరు మహానుభావుల విగ్రహాలను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది -పేదలు, రైతుల సంక్షేమం అంటే గుర్తుకొచ్చే పేరు మహానేత వైయస్‌ఆర్‌  -మంచి చేసిన వైయస్‌ఆర్‌ ఒక్క అడుగు వేస్తే.. మీ బిడ్డగా నాలుగు అడుగులు ముందుకు వేయగలిగా.. -ఏప్రిల్‌ 14న విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ -రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత వైయస్‌ఆర్‌కే దక్కుతుంది -గ్రానైట్‌ పరిశ్రమలకు కొత్త శ్లాబ్‌ సిస్టమ్‌…

Read More

వెండితెర వైదేహి..!

ఎన్ని చెప్పినా ఆమె సీతే.. రుక్మిణిగా కిట్టయ్యను తులసీదళంతో తూచినా.. శిఖండిగా అటుఇటు కాని రూపంలో స్వచ్చందమరణ వరప్రసాది భీష్ముడి చావుకే కారణమైనా.. చెట్టులెక్కగలవా… ఓ నరహరి పుట్టలెక్కగలవా.. అంటూ శ్రీహరినే అటపట్టించినా.. అనార్కలిగా అలరించినా.. సువర్ణసుందరిగా మెప్పించినా.. అంజలీ దేవి అంటే సీతమ్మే! నిండు గర్భిణి… రుష్యాశ్రమం చూడాలన్న కోరిక… అలాగే అన్న రామయ్య అడవికి పంపుతుంటే వ్యాహ్యాళి అనుకుందే గాని మరోసారి వనవాసమని తెలియని భూజాత.. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు.. అమాయకంగా…

Read More

కమ్మోళ్ళని మోసం చేయడం చాలా ఈజీ

– కమ్మోళ్ళు తెలివైన వాళ్ళం అనుకునే అమాయకులు – టీడీపీని దెబ్బ కొట్టాలంటే కమ్మోళ్ళని నమ్మిస్తే చాలు – మరోసారి మోసపోవడానికి రెడీగా ఉండండి అమిత్ షా ఎన్టీఆర్ & రామోజీరావుని కలవడం వెనుక ఉన్న రాజకీయ ఎత్తుగడ ఏంటి? అమిత్ షా వీళ్ళ ఇద్దరిని కలవడం అనేది పూర్తిగా బీజేపీ, వైసీపీ రాజకీయ ఎత్తుగడ. 2019 ఎలక్షన్స్ ముందు జగన్ కూడా రామోజీరావుని కలిసాడు, అప్పుడు కూడా కొంతమంది టీడీపీ వాళ్ళు, కొంతమంది కమ్మవాళ్ళు రామోజీరావు…

Read More

చెప్పులు అందించుట / మోయుట..చరిత్ర పునరావృతం

( విక్రమ్‌ పూల) తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఓ కొత్త రాజకీయ వివాదాన్ని కొని తెచ్చుకొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి ఆలయంకు తీసుకువెళ్లి దర్శనం చేయించిన బండి సంజయ్‌.. ఆలయం బయట తన చెప్పుల కోసం వెతుకుతున్న అమిత్‌షాకు చెప్పులు అందించారు. సదరు అపురూప దృశ్యాన్ని ఎవరో సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇలాంటి అవకాశాన్ని రాజకీయ ప్రత్యర్ధులు వదులుకోరు కదా! వెంటనే కేటీఆర్‌ ట్విట్టర్‌…

Read More