Suryaa.co.in

**

భవిష్యత్ తరాల కోసం మెడికల్ కళాశాలను తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నా

– గుడివాడలో జిల్లా ప్రభుత్వాసుపత్రిని ఏర్పాటు చేస్తున్నాం – ఏరియా ఆసుపత్రిని ప్రాథమిక వైద్యశాలగా కొనసాగిస్తాం – రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ , సెప్టెంబర్ 2 : భవిష్యత్ తరాలకు మెరుగైన వైద్యం అందించేందుకు గుడివాడకు మెడికల్ కళాశాలను తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నానని రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల…

గుడివాడ ప్రభుత్వాసుపత్రిలో అదమా ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి కొడాలి నాని

– పూర్ణకుంభ స్వాగతం , శిలాఫలకం ఆవిష్కరణ గుడివాడ , సెప్టెంబర్ 2 : కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని శ్రీమతి అన్నే పుష్ప లీలావతి , శ్రీ అన్నే నరసింహారావు ఏరియా ప్రభుత్వాసుపత్రిలో అదమా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందజేసిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ను రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి…

పంట నష్టం…సర్కార్ శూన్య హస్తం…

రైతు బంధు లేదు…గిట్టుబాటు ధర రాదు కౌలు రైతును ఆదుకునే నాథుడు లేడు మా పిల్లలకు ఉద్యోగాలు రావు పాదయాత్రలో బండి సంజయ్ కు వెతలు వినిపిస్తున్న అన్నదాతలు భయపడొద్దు….అండగా ఉంటూ పోరాడేందుకే యాత్ర చేస్తున్నానని చెప్పిన బండి సంజయ్ 6వ రోజు పాదయాత్రలో భాగంగా దామరగిద్దె లో పొలాలను సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,…

గొప్ప మానవతావాది, మహా మనిషి డా. వైయస్ఆర్: సజ్జల

– వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో.. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా|| వైయస్ రాజశేఖరరెడ్డి 12వ వర్దంతి సందర్భంగా నేతల ఘన నివాళి ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ర్ట మంత్రులు డా|| సీదిరి అప్పలరాజు, కురసాల కన్నబాబు, పార్టీ సీనియర్ నేత డా||…

రాష్ట్రం అల్లకల్లోలం అవుతోంటే విజయమ్మకు, షర్మిలకు బాధ్యతలేదా?

• ప్రజల బతుకులు మారాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని విజయమ్మ చెప్పారు • మరిప్పుడు, తన బిడ్డ పాలనలో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే, రాష్ట్రంలో ఇప్పుడు సాగుతున్న జగన్ అరాచక పాలనపై తల్లీచెల్లీ కూడా పోరాడాలని నేడు తాను డిమాండ్ చేస్తున్నా • గతంలో తనమామ రాజారెడ్డిని చంపారని, ఇప్పుడేమో (2019 ఎన్నికలవేళ) తనమరిది వివేకానందరెడ్డిని…

ధర్మం కోసం

ఈ కుర్రోడి పేరు శుభ్ పటేల్(ఎన్ఆర్ఐ), వయసు: 12 సంవత్సరాలు. ఆస్ట్రేలియన్ ఫుట్ బాల్ క్రీడాకారుడు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ బాలుడు రుద్రాక్ష మాల ధరిస్తాడు. అయితే, రుద్రాక్ష మాల ధరిస్తే ఫుట్ బాల్ మ్యాచ్ లను ఆడనివ్వనని, అంతేకాకుండా తనను డిస్ క్వాలిఫై చేస్తానని ఫుట్ బాల్ రెఫరీ బెదిరించాడు. కానీ…శుభ్ పటేల్…

తమ్ముడి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా:చిరంజీవి

హైదరాబాద్‌: తన తమ్ముడు పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ పది మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పుకణమని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. పవన్‌ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆయన ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తో దిగిన ఫొటోలు షేర్‌ చేసిన చిరు.. తమ్ముడి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. చిరుతోపాటు సినీ, రాజకీయ రంగాలకు…

పోలీసులు చేయి చేసుకోవడం దుర్మార్గం

టీడీపీ మహిళా నేతలు, తెలుగు యువత, టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతల అరెస్టులు  -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, కింజరాపు అచ్చెన్నాయుడు అన్యాయం జరిగిన ఆడబిడ్డలకు న్యాయం చేయాలని దిశ పోలీస్ స్టేషన్ల ముందు నిరసనకు దిగిన తెలుగు మహిళా, తెలుగు యువత, టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతల అరెస్టులు, పోలీసులు చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతిలో పోలీసులు వ్యవహరించిన తీరు…

నేను ఒంటరినయ్యా.. కన్నీరు ఆగనంటోంది.. : వైఎస్ షర్మిల..

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 12వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌లో నివాళులు అర్పించి.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిలతో పాటు పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు,…

నిర్వాసితుల నినాద‌మై`నారా`..

క‌న్నీళ్లు తుడిచేందుకు క‌దిలొచ్చాడు.. నిర్వాసితుల పోరుకి నినాద‌మ‌య్యాడు.. పోరాడితే మ‌హా అయితే అరెస్టు చేస్తారు. అంత కంటే ఇంకేం చేస్తారని తెగింపు ప్రద‌ర్శించాడు. క‌లిసి పోరాడ‌దామంటూ పోల‌వ‌రం నిర్వాసితుల గుండెల నిండా ధైర్యం నింపాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్వాసితుల క‌ష్టాలు తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం,…