సేదదీరిన రాజు గారు!

-స్థాయికి తగిన సింహాసనం.! -వయసుకి తగిన సౌకర్యం.! -కోరుకోని వ్యక్తిత్వం.! -అశోక్ గజపతిరాజు నైజం.! తన కుమార్తె, విజయనగరం టిడిపి అసెంబ్లీ అభ్యర్ధి అదితి గజపతిరాజు నామినేషన్ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు.

Read More

జగన్ పాలనలో చక్కెర కూడా చేదే

-జగన్ పాలనలో చక్కెర కూడా చేదే -ఒక్కప్పుడు బియ్యం కేజీ రూ.40 ఉంటే ఇప్పుడు రూ.60 -కందిపప్పు గతంలో రూ.87 ఉంటే ఇప్పుడు రూ.160 -చింతపండు రూ.122 ఇప్పుడు రూ.240. -వంటనూనే రూ.60 ఇప్పుడు రూ.120 -గ్యాస్ సిలిండర్ గతంలో రూ.726 ఇప్పుడు రూ.1175 -రూ.200 వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.1000 వస్తోంది -చెప్పుకుంటూ పోతే అన్నింటి మీద రెట్టింపు భారం -నాకు కూతుర్లు లేరు…మీరే నా ఇంటి ఆడబిడ్డలు.. అక్కచెల్లెమ్మలు -నేనెప్పుడూ మహిళల పక్షపాతినే…

Read More

గులకరాయితో జగన్ డ్రామా

-మంగళగిరిని నా సొంతం చేసుకుని అహర్నిశలు కష్టపడ్డా -బాపనయ్య నగర్ రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్ మంగళగిరిః ఎన్నికల్లో లబ్ధి కోసం గులకరాయితో తనను హత్యాయత్నం చేశారంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి డ్రామాలాడుతున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి బాపనయ్య నగర్-హుడా కాలనీలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. 2019లో కోడికత్తితో జగన్ రెడ్డే పొడిపించుకుని సానుభూతి డ్రామా ఆడారు. ఇప్పుడు గులకరాయి వేయించుకొని డ్రామా…

Read More

లోకేష్ సమక్షంలో 100 మంది టీడీపీలో చేరిక

అమరావతిః మంగళగిరి సమగ్రాభివృద్ధికి కలిసిరావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపునకు పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో యువనేత సమక్షంలో మంగళగిరి నియోజకవర్గానికి చెందిన 100 మంది టీడీపీలో చేరారు. ఉండవల్లి గ్రామానికి చెందిన శ్రీరామ వాసుదేవ లక్ష్మీ తాయారు ఆధ్వర్యంలో 15 మంది, తాడేపల్లి పట్టణం 12 వ వార్డుకు చెందిన వైసీపీ నేతలు యేమని శివనాగేశ్వరరావు, కొలకలూరు వెంకటరత్నం, మహ్మద్ పఠాన్ ఆధ్వర్యంలో 50 మంది, తాడేపల్లి పట్టణం 20వ వార్డుకు చెందిన షేక్…

Read More

ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం

-అధికారంలోకి వచ్చాక అందరికీ న్యాయం -టీడీపీ యువనేత లోకేష్ -నారా లోకేష్ సమక్షంలో టిడిపిలోకి వలసల పరంపర అమరావతి: రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగిస్తుందన్న సంకేతాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా టిడిపిలోకి భారీగా వలసల పరంపర కొనసాగుతోంది. రాజమహేంద్రవరానికి చెందిన బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఛైర్మన్ వీఏఆర్ కే ప్రసాద్ (అమ్మా ప్రసాద్) లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లి నివాసంలో ప్రసాద్ కు యువనేత లోకేష్ పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు….

Read More

మహిళల కంట కరెంటు చార్జీల కన్నీరు

– ధరలు పెంచి మహిళల ఉసురు తీసుకున్న జగన్ – జగన్ రెడ్డి ఫ్యాన్ రెక్కలు విరచడానికి సిద్ధమైన జనం – అప్రకటిత కరెంటు కోతలు… అల్లాడుతున్న రైతులు, వృద్ధులు, మహిళలు, ప్రజలు – బిల్లులు పెంచనని చెప్పి పదిసార్లు పెంచి రకరకాల విద్యుత్ బిల్లుల పేరుతో జగన్ రెడ్డి దోపిడీ – గత ప్రభుత్వంలో ఉన్న సర్ ఛార్జీలు రూ.560 కోట్లు అయితే రూ.1500 కోట్లను ప్రజల నుండి వసూలు చేసిన జనగ్ – తెలుగునాడు…

Read More

ఐదేళ్లు కోటలు కట్టుకుని బతికాడు

 -ఇసుక, భూబకాసురుడికి ఓటేస్తారా? -బాపట్ల ప్రజలు ఆలోచించండి -నల్లమడ వాగు ఆధునికీరణను గాలికొదిలిన జగన్‌ -మతోన్మాది మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంపారు? -బాపట్ల బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి వ్యాఖ్యలు పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బాపట్ల బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ అభ్యర్థిపై మండిపడ్డారు. బాపట్ల ఎమ్మెల్యే పనికి వచ్చాడా? ప్రజల అవసరాలు తీర్చారా? మొత్తం ఇసుక మాఫియా అంట కదా.. టీడీపీ వాళ్లు కిటికీలు…

Read More

ఇంటి వద్దకే ఫించన్ ఇవ్వాలి

-వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా కూర్చోవడానికి వీళ్లేదు -సర్వే పల్లిలో దొరికిన 4500 మద్యం సీసాల ఘటనపై విచారణ జరిపి లిక్కర్ డాన్ కాకాణి గోవర్దన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి -ఈసీకి వర్ల ఫిర్యాదు వచ్చే నెల ఒకటవ తేదీనే ఇంటి వద్దకే వృద్దులు, వికలాంగులు, వితంతువులకు ఫించన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఈసీని కోరారు. వెలగపూడిలోని సచివాలయంలో ఈసీ ముకేశ్ కుమార్ మీనాను కలిసి పలు అంశాలపై ఫిర్యాదు…

Read More

జగన్ రెడ్డి కొవ్వు కరిగించాల్సిన బాధ్యత ప్రజలదే

-జగన్ రెడ్డి బలుపు అణిచేందుకు ప్రజలు సిద్ధం -తమ్మినేని నియోజకవర్గం మొత్తాన్ని ఊడ్చేశాడు -ఉద్యోగుల బదిలీలకు రేట్ ఫిక్స్ చేశాడు -నాగావళి, వంశధార నదుల్లోని ఇసుక మొత్తం ఊడ్చేస్తున్నాడు -గంజాయి, డ్రగ్స్ జగన్ రెడ్డి బ్రాండ్.. ఐటీ, డీఎస్సీ, ఏపీపీఎస్సీ ఉద్యోగాలు నా బ్రాండ్ -రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాలనే లక్ష్యంతోనే కూటమిగా వస్తున్నాం -మద్య నిషేధం పేరుతో ఓట్లేయించుకుని మద్యం వ్యాపారం మొదలు పెట్టాడు -19 రోజులు కూటమి కోసం పని చేయండి.. మీ భవిష్యత్తుకు నాదీ…

Read More

దేవాలయ పాలకవర్గాల్లో నాయీ బ్రాహ్మణులకు అవకాశం!

మున్సిపల్ కాంప్లెక్సుల్లో షాపులు కేటాయిస్తాం నాయీ బ్రాహ్మణులకు యువనేత నారా లోకేష్ భరోసా అమరావతి: ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాల పాలకవర్గాల్లో నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తామని యువనేత నారాలోకేష్ హామీ ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో నాయి బ్రాహ్మణులతో యువనేత ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… మున్సిపల్ కాంప్లెక్స్ లలో నాయిబ్రాహ్మణులకు కొన్నిషాపులు కేటాయించేలా చర్యలు తీసుకుంటాం. దేవాలయాల్లో క్షురకులుగా నాయిబ్రాహ్మణులను మాత్రమే నియమించే విషయమై గత జిఓలను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటాం….

Read More