గోదావరి నీళ్లు రాయలసీమకు

-యువతకు 5 ఏళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు -తొలి సంతకం మెగా డీఎస్సీ మీదే -బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ – రక్షణ చట్టం – స్పెషల్ సబ్ ప్లాన్ -ప్రజాగళం సభలు సూపర్ హిట్ – సిద్ధం సభలు అట్టర్ ఫ్లాప్ -డ్రిప్ ఇరిగేషన్, సబ్సిడీ పథకాలతో రైతును రాజు చేస్తాం -జగన్ కట్టుకథలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరు -రాప్తాడు ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షలు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల యుద్ధానికి…

Read More

భూమా అఖిలప్రియ అరెస్ట్

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. సీఎం జగన్ సభ దగ్గర ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జగన్ రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు.. ఇందులో భాగంగా ఇవాళ ఆయన నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ బహిరంగా సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సభ దగ్గరకు వెళ్లిన అఖిల ప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్ కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమెతో పాటు…

Read More

అరాచకానికి కేరాఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెస్

-ఏ ముఖం పెట్టుకుని జగన్ ఓట్లు అడుగుతున్నాడు? -కంటెయినర్ ఎందుకు వచ్చిందో. సమాధానం చెప్పాలి -నీకు అవసరం వస్తే చెల్లి, తల్లి కావాలి -బీజేపీ మీడియా ఇన్ ఛార్జి పాతూరి నాగభూషణం విజయవాడ : జగన్మోహన్ రెడ్డి సిద్దం అంటూ అసత్యాలను ప్రచారం చేయడానికి బయలుదేరారు. లక్ష మంది తో సభ అనుకుంటే.. ముప్పై వేల మంది కూడా రాలేదు. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిన జనగ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. పురందేశ్వరి పై వ్యాఖ్యలు చేసిన జగన్…

Read More

కాకాని అరాచకాలకు ఫుల్‌ స్టాప్

-మండలాన్ని ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా! కాకాణి -పదేళ్లు దోచుకుని ఇప్పుడు ప్రమాణాలు చేసి ప్రయోజనం ఏంటి? -కాకాణి అవినీతి,అక్రమాలతో వెనుకబడిన సర్వేపల్లి నియోజకవర్గానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – పొదలకూరు పట్టణంలోని అయ్యప్ప నగర్, శ్రీహరి కాలనీలో వారి కుమారుడు రాజగోపాల్ రెడ్డి ,నాయకులు,కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సోమిరెడ్డి ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రెండుసార్లు ప్రజల ఓట్లతో…

Read More

బీజేపీ అసెంబ్లీ అభ్యర్ధులు ఖరారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న పది మంది అభ్యర్థులతో భారతీయ జనతా పార్టీ జాబితా విడుదల చేసింది. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల గెలుపు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎచ్చర్ల : ఈశ్వరరావు విశాఖపట్నం వెస్ట్ : విష్ణు కుమార్ రాజు అరకు వ్యాలీ : రాజారావు ధర్మవరం : సత్యకుమార్ అనపర్తి : శివకృష్ణ రాజు కైకలూరు : కామినేని శ్రీనివాసరావు విజయవాడ వెస్ట్ : సుజనా చౌదరి బద్వేలు: బొజ్జ రోషన్ జమ్మలమడుగు…

Read More

చంద్రబాబు పాలనలోనే మహిళలకు భద్రత

-వైసీపీ పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టింది -యువత నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు -రానున్న ఎన్నికల్లో అరాచక పాలన అంతానికి ఓటే ఆయుధం -ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలకు భువనేశ్వరి పిలుపు నిడమర్రు: చంద్రబాబు పాలనలోనే మహిళలకు భద్రత దొరుకుతుందని, వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని ఉంగుటూరు నియోజకవర్గం, నిడమర్రు గ్రామంలో భువనేశ్వరి…

Read More

ఎన్నికల సమయంలో కీలకంగా పనిచేయాలి

– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఇప్పటి వరకు పనిచేసిన విధానం ఒక ఎత్తు ఎన్నికల సమయంలో పనిచేయడం మరో ఎత్తు అందుకు అందరు సన్నద్దం కావాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ విస్తారక్ లకు ఉద్భోదించారు. విస్తారక్ ల తో రాష్ట్ర స్ధాయి సమావేశం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రధాన ప్రసంగం చేశారు. రాజస్ధాన్ ఎన్నికల్లో…

Read More

నా ఫోన్ ట్యాపింగ్ చేశారు

-ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీష్, వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి -కొనుగోలు చేసింది ఎవరు? -జడ్జిలు, సినీ నటుల ఫోన్లూ ట్యాపింగ్‌కు గురయ్యాయి -ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్లపైనా ట్యాపింగ్ పెట్టారు – దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు – డీజీపీకి ఫిర్యాదు – చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళతానని హెచ్చరిక తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది రఘునందన్‌రావు…

Read More

టీడీపీ కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ

టీడీపీ అధినేత చంద్రబాయయుడును అరెస్టు చేసి జైల్లో పెట్టిన వార్త విని తట్టుకోలేక గుండెలాగిన పార్టీ కుటుంబసభ్యులను చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి పరామర్శించారు. ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రు గ్రామం, తాడేపల్లి నియోజకవర్గం పెంటపాడు మండలం వెస్టు విప్పర్రు గ్రామంలో టీడీపీ కుటుంబసభ్యులను ఆమె ఓదార్చారు. అధైర్య పడవద్దని, తామున్నామని భరోసా ఇచ్చారు. మీ వల్లే పార్టీ నిలబడిందని చెప్పారు. తమ కోసం పనిచేస్తున్న పార్టీ కుటుంబసభ్యులను ఆదుకోవడం తమ బాధ్యత అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా…

Read More

మే 13 జగన్ రెడ్డి అహంకారం కూలిపోతోంది

-ప్రజల ఆదాయం పెంపే లక్ష్యంగా సూపర్ సిక్స్ అమలు చేస్తా -పెట్టుబడులు, పరిశ్రమలతో రాష్ట్ర ఆదాయం సృష్టించి పేదలకు పంచుతా -నగరిలో ఇండస్ట్రియల్ టౌన్ షిప్‌ ఏర్పాటుతో ఉద్యోగాలు కల్పిస్తా -నగరి మీటింగ్ సూపర్ హిట్.. ఎన్డీఏ కూటమి అన్ స్టాపబుల్ -160 ప్లస్ అసెంబ్లీ సీట్లు, 24 ప్లస్ పార్లమెంటు సీట్లు మన లక్ష్యం -అన్న క్యాంటీన్‌తో అన్నం పెట్టినోడు పేదల నాయకుడా.. అన్న క్యాంటీన్లు కూల్చినోడు పేదల నాయకుడా? -దళితులకు 27 పథకాలు పెట్టినవాడు…

Read More