గుంటూరులో క్యాంపు కోర్ట్ నిర్వహించుటకు విచ్చేసిన హెచ్.ఆర్.సి చైర్మన్

మానవ హక్కుల ఉల్లంఘన మరియు పరిరక్షణకు సంబంధించిన కేసుల విచారణ కోసం గుంటూరులో క్యాంపు కోర్ట్ నిర్వహించుటకు సోమవారం ఉదయం రోడ్లు మరియు భవనాల అతిధి గృహానికి విచ్చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తిని జిల్లా సంయుక్త కలెక్టర్ జి. రాజ కుమారి, జిల్లా ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్, నగరపాలక సంస్థ కమీషనర్ కీర్తి చేకూరి, గుంటూరు రెవిన్యూ డివిజన్ అధికారి ప్రభాకర రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు…

Read More

నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్

మానవ హక్కుల పరిరక్షణలో, మానవ హక్కులను పెంపొందించడంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కృషి చేస్తుందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఏ.సి కాలేజీ ఎదురుగా అంబేద్కర్ భవన్ లో మాదిగ సమైక్య పోరాట సమితి ఆధ్వర్యంలో రోడ్డు ప్రక్కన పాత చెప్పులు కుట్టే పనివారలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి ముఖ్య అతిధిగా…

Read More

తల్లి పీక మీద కాలేసి తొక్కిన కర్కశుడు

ప్రాణాపాయ స్థితిలో తల్లి కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో మాతృత్వాన్ని మరచి కన్న తల్లిని చిత్ర హింసలకు గురిచేస్తున్న యువకుడి దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పల్లెపాలెం గ్రామానికి చెందిన తల్లిబోయిన వెంకన్న అనే యువకుడు వృద్దాప్యం లో ఉన్న తన తల్లి లక్ష్మీ ని కింద పడవేసి, కాళ్లతో తన్నుతూ తల్లి పీక పై కాళ్ళు వేసి తొక్కుతూ, మానవత్వం లేని మృగంగా ప్రవర్తించాడు. తాగిన మత్తులో ఈ యువకుడు తన…

Read More

డీఎస్పీపై ప్రైవేట్ కేసు వేసిన కౌన్సిలర్ పై దాడి

– అన్నాచెల్లెల కు గాయాలు – తాడిపత్రి లో ప్రజాస్వామ్యం ఖూనీ – తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై దాడి చేసిన అధికార పార్టీ వారికి అండగా ఉంటూ తన పైనే దాడి చేశారని తాడిపత్రి డీఎస్పీ పై ఆరోపణలు చేసి ప్రైవేట్ కేసు వేసిన తెలుగుదేశం కౌన్సిలర్ మల్లికార్జున ఇంటిపై దుండుగులు దాడి చేయడం సంచలనం కలిగించింది. దళిత కౌన్సిలర్ అయిన మల్లికార్జునపై దాడి జరగడం ఇది రెండోసారి.మల్లికార్జున ఇంటికి దూరి…

Read More

ముందు ఎయిమ్స్ నీటి సమస్యను పరిష్కరించాలి

వైద్య రంగం పై సీఎం జగన్ బొంకుడు ప్రకటనలు మాని..ముందు ఎయిమ్స్ నీటి సమస్యను పరిష్కరించాలి – టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మంగళగిరి ఎయిమ్స్ (AIIMS) కు కనీసం నీటి సరఫరా చెయ్యలేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? అతి తక్కువ ధరలో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రికి నీళ్లివ్వలేనందుకు ప్రభుత్వం సిగ్గు పడాలి. అసలు వైసీపీ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ల కాలంలో ఎయిమ్స్ కోసం ఏం చేసిందో చెప్పగలదా?నాడు…

Read More

ఎన్టీఆర్ హంతకులకు ఆయనపై ప్రేమ ఉందా..?

– ఎన్టీఆర్ హంతకులే.. హెల్త్ యూనివర్సిటీపై కపట ప్రేమ – జిల్లా అనేది పెద్దది.. యూనివర్సిటీ అన్నది చిన్నది – ఎన్టీఆర్ పేరు జిల్లాకు ఉండాలా.. యూనివర్సిటీకి ఉండాలా అంటే.. జిల్లాకే నా ఓటు – ఎన్టీఆర్ పై చంద్రబాబులా ద్వేషంగానీ, శత్రుత్వంగానీ జగన్ కి లేవు – ఎన్టీఆర్ పై జగన్ కి గౌరవం, అభిమానం ఉన్నాయి కాబట్టే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు – ఆరోగ్యశ్రీ సృష్టికర్త, రూపాయి వైద్యుడిగా పేరు గడించిన…

Read More

అరసవిల్లికి మహాపాదయాత్రతో అమరావతి సమస్య ఒక్క రైతులదేనని తేల్చేశారు!

( వి.విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు) అమరావతిని ఆంధ్రప్రదేశ్‌ ‘ఏకైక రాజధాని’గా కొనసాగించాలంటూ అరసవిల్లికి బయల్దేరిన పాదయాత్ర– పూర్వపు తెలుగుదేశం ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన వ్యవహారంగా ప్రజలకు అర్ధమౌతోంది. అమరావతి అధికార హోదా మారితే తాము నష్టపోతామని అనుమానిస్తున్న రైతులు ఉత్తరాంధ్ర ఆలయ ప్రాంతానికి ఊరేగింపుగా వెళుతుండగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం నేతలు వారికి మద్దతు పలుకుతూ జనసమీకరణ చేస్తున్నారు. అంతవరకూ ఎవరికీ అభ్యంతరం లేదు. పాదయాత్రికులను అరసవిల్లికి పోయే దారిలో చూడడానికి గుమిగూడిన జనమంతా…

Read More

ఏలూరు జిల్లా లోకి అమరావతి నుంచి అరసవల్లి మహా పాదయాత్ర

ఏలూరు : ఏలూరు జిల్లాలో కొనికిలో ప్రారంభమైన అమరావతి రైతుల మహా పాదయాత్ర. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదాలతో హోరెత్తిన పాదయాత్ర. స్థానిక ప్రజల స్వాగత హోరులో అప్రతిహాసంగా ఉత్సాహంగా సాగుతున్న రైతు పాదయాత్ర. రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా నాయకులు రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్న ఏలూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడూగారు, ఉండి శాసనసభ్యులు…

Read More

మూడు రాష్ట్రాలుగా విడిపోతే పోలా

– మంత్రి బొత్సకు బహుజన జేఏసీ బాలకోటయ్య హితవు మూడేళ్లుగా మూడు రాజధానుల విభజన కొలిమితో మూడు ప్రాంతాల్లో మంటలు రేపటం కంటే, మూడు రాజధానులకు బదులుగా ఏపీని మూడు రాష్ట్రాలుగా విభజించటం ఉత్తమమైన పని అని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య సూచించారు. విశాఖపట్నంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. పాదయాత్రను అడ్డుకోవటానికి ఐదు నిమిషాల పని అని, కన్నెర్ర చేయడం పెద్ద…

Read More

అధికారులు జగన్ రెడ్డి ట్రాప్ లో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారు

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లాడు. తన హయాంలో ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్ లతో సహా పలువురు పోలీస్ అధికారులను జైలు పాలు చెయ్యబోతున్నాడు జగన్ రెడ్డి. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్ లో పడి కెరియర్ ని నాశనం చేసుకుంటున్నారు. 41ఏ నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్ట్ అంకబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ సిఐడి అధికారుల…

Read More