- 22 ప్రముఖ కంపెనీలు...వెయ్యికి పైగా ఉద్యోగాలు
- నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ వేదికగా ఉద్యోగ మేళా
- కరోనా సంక్షోభం అనంతరం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు నిరుద్యోగులకు, యువతకు సువర్ణావకాశం
- జాబ్ మేళా ద్వారా హీరో, ఇసుజు, అమరరాజా బ్యాటరీస్, బజాజ్,హ్యుందయ్,అపాచీ, ఫ్లిప్ కార్ట్, టాటా స్టీల్, అపోలో, మెడికవర్,హెటెరో...
నెలసరి మెన్సస్ మీద అవగాహన కోసం ప్రైమరీ క్లాస్ ల నుండే పాఠం గా చేర్చాలి
- ఇది సృష్టి ధర్మం
- భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం
విజయవాడలో "అవర్ యూత్ సోషల్ కమ్యూనిటీ" సోషల్ ఆర్గనైజేషన్ తరుపున ఈరోజు విజయవాడలో ఇక ప్రైవేట్ హోటల్లో జరిగిన సమావేశానికి ముఖ్య అతిధిగా గుంటూరు జిల్లా పరిషత్...
టీడీపీ కార్యాలయంపై దాడికి నిరసనగా, నిరసన దీక్ష ప్రారంభించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు, ఉదయం నుంచి కార్యకర్తల సంఘీభావం పెరుగుతోంది. వైసీపీ శ్రేణులు ఎక్కడయితే విధ్వంసం సృష్టించారో, అక్కడే ఆయన దీక్షకు ఉపక్రమించారు. ఉదయం నుంచి వేలాదిమంది కార్యకర్తలు, మంగళగిరి పార్టీ కార్యాలయానికి వచ్చి వెళుతున్నారు. వారిని నియంత్రించడం పార్టీ నేతలకు సాధ్యం...
- 11 వ PRC నివేదికను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి ముందే అందజేయాలి
- బండి శ్రీనివాసరావు, బొప్పరాజు
ఇరు JAC ల ఐక్యవేదికతో సజ్జల రామకృష్ణా రెడ్డి, CMO ఉన్నతాధికారులు ఇచ్చిన హామీ మేరకు , అందరూ కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేయడం, అలాగే ఈ నెల 27 వ తేదీన అన్నీ సంఘాలతో...
-ఎక్కడ మాదకద్రవ్యాలు, గంజాయి పట్టుబడినా ఏపీ పేరే ఎందుకు వినిపిస్తుందో సీఎం, డీజీపీ ఆలోచించాలి
- కేసులు, దాడులతో ప్రతిపక్షాలను అణచివేయడం దేశప్రధానులుగా ఉన్నవారివల్లే కాలేదు.
- టీడీపీ శాసనసభ్యులు పయ్యావుల కేశవ్
పోలీస్ అమరవీరుల దినోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రతిపక్షంపై నిందారోపణలు చేశారు..తాము, తమపార్టీ అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించడానికి శతవిధాలా ప్రయత్నించి, కొత్తభాష్యాలుచెప్పడానికి ప్రయత్నించిభంగపడ్డారని...
- గంజాయి రవాణా, అమ్మకాల్లో మునిగితేలుతున్న తనపార్టీ వారి గురించి ఎందుకు మాట్లాడడు?
- డీజీపీ తన ప్రభుభక్తిని పక్కనపెట్టి, మత్తులో జోగుతున్న యువతను కాపాడే ప్రయత్నంచేస్తే మంచిది.
- మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు
టీడీపీనేత పట్టాభి ఉపయోగించిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ముఖ్యమంత్రి, వైసీపీనేతలు, కార్యకర్తలకు గతంలో అధికారపార్టీ ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడినమాటలు,...
- కాపుజాతికి ఏ ముఖ్యమంత్రి చేయనంతసాయం, అందించనంత చేయూత చంద్రబాబు కాపులకు ఇచ్చాడు.
- తన అధికారం చేజారిపోతోందని జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది కాబట్టే, రాష్ట్రంలో కుల,మత ప్రాంతీయ విద్వేషాలకు ఆజ్యంపోస్తున్నాడు.
- టీడీపీ శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు
కాపుజాతికి ఏ ముఖ్యమంత్రి చేయనిసాయం, అందించనిభరోసా, చేయూతను చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా అం దించాడని, కాపు యువతకు...
-రాష్ట్రంలో విద్యా రంగంలో సంస్కరణలు దేశానికే ఆదర్శం
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
రాష్ట్రంలోని 70 లక్షల మంది పిల్లల తలరాతను మార్చే బాధ్యత మీపై ఉందని, విద్యార్థుల బోధన ఏ విధంగా జరిగితే వారికి అర్థమవుతుందో తగిన విధంగా పుస్తకాలు రూపకల్పన జరగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్...
- బోండా సవాల్
‘‘ఎవరూ లేనపప్పుడు పోలీసుల అండతో దాడి చేయడం కాదు....మీరు మొగోళ్లు అయితే చంద్రబాబు నాయుడు దీక్ష ముగిసేలోపు రండి’’ అంటూ టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర్ రావు సవాల్ విసిరారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిపోయిందని టీడీపీ నేత బోండా అన్నారు. 13 జిల్లాలలోని వైసీపీ...
- పట్టాభి విమర్శలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
- సీఎం వైయస్ జగన్కు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రజలకు బాబు క్షమాపణ చెప్పాలి
- చంద్రబాబుకు రాజకీయాల్లోనే కాదు..ఈ సమాజంలో ఉండే అర్హత కూడా లేదు
- టీడీపీ సభ్య సమాజంలో ఉండే అర్హత కోల్పోయింది
- టీడీపీ ప్రతినిధి మాటలను కేంద్ర ఎన్నికల సంఘానికి వినిపిస్తాం
- ఇప్పటికైనా...