వైసీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరపడ్డాయి

-నాడు దొంగలు, బందిపోట్లను చూసి ప్రజలు భయపడేవారు.. నేడు ముఖ్యమంత్రి పర్యటన అంటే భయపడుతున్నారు -మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…… రాష్ట్రంలోని పరిస్ధితులను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రి…

Read More

ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పినవన్నీ అక్షర సత్యాలే…!

-ప్రభుత్వం చేసిన లావాదేవీల నిబద్ధతను కాగ్‌ ప్రశ్నించనే లేదు -కేవలం విధానపరమైన అభ్యంతరాలనే కాగ్‌ వ్యక్తం చేసింది -విధానపరమైన జాప్యాలకు మీరు హడావుడిగా ప్రైవేటు వ్యక్తి సారథ్యంలో స్థాపించిన సీఎఫ్‌ఎంఎస్‌ కారణం కాదా? -టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ సంస్థలకు స్థానిక సంస్థలు కట్టాల్సిన బకాయీలను చెల్లించడం తప్పంటారా? -రాష్ట్ర విభజన, టీడీపీ ఆర్థిక అస్తవ్యస్త పాలన, కోవిడ్‌ మహామ్మారి వంటి కారణాల వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బ తిన్నది -మా ప్రభుత్వం మెరుగైన ఆర్థిక…

Read More

ఎన్నికలకు సిద్దమేనా…? ప్రత్యామ్నాయం చూసుకోవాలా?

-ముఖాముఖీ రివ్యూలలో ఇంచార్జ్ లకు టిడిపి అధినేత సూటి ప్రశ్నలు -సమగ్ర సమాచారంతో లోతుగా చంద్రబాబు సమీక్షలు -నేటితో 59 మంది ఇంచార్జ్ లతో ముగిసిన భేటీలు అమరావతి:- తెలుగు దేశం పార్టీలో నియోజకవర్గ ఇంచార్జ్ ల పనితీరుపై వరుస సమీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రివ్యూ మీటింగ్ లలో నేతల పనితీరును సమీక్షిస్తున్నారు. ఇంటర్నల్ రిపోర్ట్స్ ఆధారంగా బాగా పనిచేస్తున్న నియోజకవర్గ ఇంచార్జ్ లను చంద్రబాబు అభినందిస్తున్నారు. సమర్థవంతంగా లేని వారిని…

Read More

కేవలం 25 లక్షల మందికి మాత్రమే చేయూత

• కోటి ఇరవై లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉంటే కేవలం 25 లక్షల మందికి మాత్రమే చేయూత • 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు రూ.3000/-లు పెన్షన్ ఇస్తానని, ఇవ్వకుండా జగన్ రెడ్డి మోసం చేశారు • మూడున్నరేళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు నష్టపోయిందాన్ని వడ్డీతో సహా చెల్లించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మాజీ మంత్రి పీతల సుజాత, అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షులు ఆచంట సునీత, ఫుడ్ కార్పొరేషన్ మాజీ…

Read More

ఆర్థిక సంఘం నిధులను కరెంట్ బిల్లుల కు జమ చేసుకున్నాం అనడం దారుణం

– ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, చోరగుడి గ్రామ సర్పంచ్ సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద జరిగిన ” పామర్రు నియోజకవర్గ ” సర్పంచుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మొన్న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్రం పంపిన ఆర్థిక సంఘం నిధులు కరెంటు బిల్లుల కు జమ చేసుకున్నాం అనడం అన్యాయం. రాష్ట్రంలోని 12918 గ్రామ పంచాయతీ ల కు కేంద్ర ప్రభుత్వం…

Read More

గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాటానికి సిద్దం

– టిడిపి గిరిజన విభాగం నేతలు వైసిపి ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలపై పోరాటానికి తాము సిద్దం అవుతున్నట్లు టిడిపి గిరిజన విభాగం నేతలు పార్టీ అధినేత చంద్రబాబుకు వివరించారు. మూడున్నరేళ్ల వైసిపి పాలనలో తమ వర్గానికి జరుగిన అన్యాయంపై దీర్ఘకాలిక పోరాటాలకు సిద్దం అవుతున్నట్లు వారు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో టిడిపి గిరిజన నేతలు ధారు నాయక్, దొన్ను దొర, మొగిలి కల్లయ్య,కత్తి పద్మ పార్టీ అధినేతను కలిశారు. మైదాన ప్రాంతంలో ఐటిడిఎ ఏర్పాటు,…

Read More

పోలీసుల చట్ట ఉల్లంఘనలు వారినీ బోనులో నుంచోపెడతాయి

– పోలీసులకు నోటీసుల అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ అక్రమ అరెస్టులపై పోలీసులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలి. ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం మీరు చేసే చట్ట ఉల్లంఘనలు మిమ్మల్ని సైతం బోనులో నుంచో పెడతాయి. మీరు మూల్యం చెల్లించుకోకతప్పదు. విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్ అక్రమమని కోర్టు ఆయన రిమాండ్ తిరస్కరించడం పై డిజిపి సమాధానం చెప్పాలి. అంకబాబుకు 41 -A Cr.P.C నోటీసు ఇచ్చే విషయంలో పోలీసులు చట్టాన్ని ఫాలో…

Read More

అధికారి భార్య నీరజారాణిపై ఏం చర్యలు తీసుకున్నారు?

-గన్నవరం ఎయిర్ పోర్ట్ లో బంగారంతో దొరికిన కీలక అధికారి భార్య నీరజారాణిపై ఏం చర్యలు తీసుకున్నారు? -వైసీపీ పాలనలో పోలీసుల అరాచకాలు, ప్రభుత్వ దాడులు అధికమయ్యాయి -సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా కొల్లు అంకబాబు అరెస్ట్ -మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ పాలనలో పోలీసుల అరచకాలు, ప్రభుత్వ దాడులు అధికమయ్యాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన…

Read More

వెన్నుపోటు గురించి జగన్ రెడ్డి, సజ్జల మాట్లాడటం సిగ్గుచేటు

-తల్లిని, చెల్లిని గెంటేసి వారికి వెన్నుపోటు పొడిచిందెవరు? – మాజీ మంత్రి పీతల సుజాత ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిని లపాకి లక్ష్మిపార్వతిని పక్కన పెట్టుకొని వెన్నుపోటు గురించి సజ్జల అండ్ టీం మాట్లడటం దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉందని మాజీ మంత్రి పీతల సుజాత ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ….. వెన్నుపోటు గురించి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సజ్జల…

Read More

పరిశోధనలు, ఆవిష్కరణలపై దృష్టి సారించండి

-నితిన్‌ జైరామ్‌ గడ్కరీ -వేడుకగా విజ్ఞాన్స్‌ వర్సిటీ 10వ స్నాతకోత్సవం విద్యార్థులందరూ పరిశోధనలు, ఆవిష్కరణలపై దృష్టిసారించాలని సెంట్రల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ మినిస్టర్‌ నితిన్‌ జైరామ్‌ గడ్కరీ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో పదో స్నాతకోత్సవాన్ని గురువారం వర్సిటీ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సెంట్రల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ మినిస్టర్‌ నితిన్‌ జైరామ్‌ గడ్కరీ మాట్లాడుతూ వచ్చే దశాబ్ధ కాలాన్ని ‘‘టెకేడ్‌’’గా పిలుస్తారని… విద్యార్థులు…

Read More