వైసీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరపడ్డాయి
-నాడు దొంగలు, బందిపోట్లను చూసి ప్రజలు భయపడేవారు.. నేడు ముఖ్యమంత్రి పర్యటన అంటే భయపడుతున్నారు -మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రజలు వైసీపీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. శుక్రవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…… రాష్ట్రంలోని పరిస్ధితులను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత పాలనలో ఉన్నామా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యమంత్రి…