- కమీషన్ల కోసం కాంట్రాక్టర్లను బెదిరిస్తే పనులెలా సాగుతాయి.?
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
దేశంలో ఎక్కడైనా కొబ్బరికాయ కొట్టి పనులు మొదలు పెడితే రాష్ట్రంలో మాత్రం జే.ట్యాక్స్ కట్టి పనులు పనులు ప్రారంభించాల్సి వస్తోంది. రాష్ట్రంలో జె.ఎమ్.ఎమ్ ట్యాక్సులు దందా నడుస్తోంది. రాష్ట్ర స్థాయిలో జేట్యాక్స్.. జిల్లా స్థాయిలో మినిస్టర్ ట్యాక్స్.. నియోజకవర్గ...
ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన త్రిబుల్ ఐటీ ఫైనల్ ఇయర్ విద్యార్థి పంట దత్తాత్రేయ రెడ్డి.. తన మేధస్సుతో ఓ అద్భుతమైన సోషల్ మీడియా యాప్ తయారు చేశాడు.తనలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ , గ్లాస్ డైరీ అనే పేరుమీద సోషల్ మీడియా యాప్ రూపకల్పన చేశాడు.ఈ యాప్ లో ఓ వ్యక్తి తన...
– కేంద్రం ఇచ్చిన కోవిడ్ మార్గదర్శకాల్లో 4వ పేరా చదువుకోండి
– కేంద్రం ఆదేశాల మేరకే..బహిరంగ ప్రదేశాలు, పందిళ్లలోనే వేడుకలు వద్దన్నాం
– అంతేతప్ప వినాయక చవితి పండగ జరపవద్దనలేదు
– వైయస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టీకరణ
వైయస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏమన్నారంటే..‘కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాల మేరకే.. అన్ని మతాలకూ ఒక్కటే నిబంధనలు...
- పెన్షన్ దారుల మరణాలకు జగన్ రెడ్డే కారణం
- తొలగించిన 3 లక్షల పెన్షన్లను పునరుద్ధరించాలి
- లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మరోసారి శ్రీకారం
- టీడీపీ శాసన సభ్యులు బెందాళం అశోక్
అర్హులైన వయోవృద్ధులకు పెన్షన్ దూరం చేయడమే రెండేళ్లలో జగన్ రెడ్డి సాధించిన ప్రగతి. కుంటి సాకులు చెప్తూ వృద్ధులకు, వితంతువులకు పెన్షన్ ఇవ్వడానికి...
హిందూ దేవాలయాలకు కుటుంబసమేతంగా ఎందుకు వెళ్లడం లేదు?
జగన్ కు శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్న
రాష్ట్రంలో హిందూ సంప్రదాయాలను ధ్వంసం చేయాలని జగన్ సర్కార్ చూస్తోందని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... కరోనాను అడ్డుపెట్టుకుని వినాయక చవితి పండుగను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.హిందూత్వం...
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఈ పండు ముసలి పేరు గద్దల మరియమ్మ. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం వరరం గ్రామంలో ఉంటుంది. 85 ఏళ్ల ఈ అవ్వకు గత 15 ఏళ్ల నుంచి నిరాటంకంగా పెన్షన్ వస్తోంది. అయితే మరికేం బాధ?
అని అడగవచ్చు. అవును. పాపం మరియమ్మవ్వకు పెద్ద బాధనే వచ్చిపడింది. అధికారులు ఉన్నట్టుండి ఆమె...
- దేవాదాయ మంత్రికి స్వరూపానందేంద్ర స్వామి సూచన
రిషికేష్ : దేవాదాయ శాఖ నిర్వహణలో భాగస్వామ్యమయ్యేలా ఆగమ సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. సలహామండలి సూచనలతో ఆలయాల నిర్వహణలో మార్పులు చేపట్టాలని తెలిపారు. చాతుర్మాస్య దీక్ష చేపట్టిన...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల 21 లేదా 22 నుంచి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వారం రోజులు లేదా అయిదు పనిదినాలు ఉండేలా ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. తిరిగి డిసెంబరులో మరోసారి సమావేశాలను నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది.
ఈ నెలలోనే ఒకేసారి ఎక్కువ రోజులు సమావేశాలు...
ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి
- ఐ.టీ, నైపుణ్యం, ఫైబర్ నెట్ ఉన్నతాధికారులతో "వర్క్ ఇన్ హోమ్ టౌన్ సెంటర్ల" ఏర్పాటుకు టాస్క్ ఫోర్స్
-టాస్క్ ఫోర్స్ లో ఏపీ ఫైబర్ నెట్, స్కిల్ డెవలప్ మెంట్, ఏపీటీఎస్ ఎండీలు, ఐ.టీ సలహాదారులు, ఉన్నత విద్య మండలి ఛైర్మన్ హేమచంద్ర
- కన్నవారితో..ఉన్న ఊరిలోనే...
అమరావతి: క్యాంపు కార్యాలయంలో ఎంఎస్ఎంఈలు, టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్స్కు ప్రోత్సాహకాలు విడుదల కార్యక్రమం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఏమన్నారంటే...
ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు, అదేరకంగా స్పిన్నింగ్ మిల్స్ను ఆదుకునేందుకు ఇవాళ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. తమకు తాము శ్రమ చేస్తూ మరో 10 మందికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమాన్ని ఎంస్ఎంఈలు చేస్తున్నాయి: రాష్ట్రవ్యాప్తంగా సుమారు...