బొత్స‌, అంబ‌టి వ్యాఖ్య‌లు బాధాక‌రం: మంత్రి పువ్వాడ

భ‌ద్రాచ‌లం వ‌ర‌ద ముంపున‌కు గురి అయిన నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల మ‌ధ్య వివాదాన్ని రేకెత్తించిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ మంగ‌ళ‌వారం మరోమారు మీడియా ముందుకు వ‌చ్చారు. పోల‌వ‌రం ఎత్తు పెంపు కార‌ణంగానే భ‌ద్రాచ‌లం ముంపున‌కు గురైందని ఆరోపించిన పువ్వాడ‌… వ‌రద నివార‌ణ చ‌ర్య‌ల‌కు గాను ఏపీలో విలీనం అయిన 7 మండ‌లాల్లోని 5 గ్రామాల‌ను తిరిగి తెలంగాణ‌కు ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాఖ్య‌ల‌పై ముందుగా ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌,…

Read More

పువ్వాడ అనవసర విమర్శలు మానుకోవాలి

పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని.. ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు అదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడటాన్ని తప్పుపట్టారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. పువ్వాడ అజయ్‌ అనవసర విమర్శలు మానుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన గ్రామాల ప్రజల కోసం ఏమి చేయాలో తమకు తెలుసునని స్పష్టం చేశారు. ‘ఆయా గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే ఏపీని కూడా కలపాలని అడుగుతాం. ఏపీ ఆదాయం తగ్గింది ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా?’…

Read More

పోల‌వ‌రం ఎత్తుపై వివాదం సృష్టించొద్దు: మంత్రి అంబ‌టి రాంబాబు

భ‌ద్రాచ‌లం వ‌ర‌ద ముంపున‌కు గురైన నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల మ‌ధ్య మ‌రో వివాదం రేకెత్తింది. పోల‌వ‌రం ప్రాజెక్టు ఎత్తు పెంపు వ‌ల్లే భ‌ద్రాచ‌లం వ‌ర‌ద ముంపున‌కు గురైందని ఆరోపించిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్… పోల‌వ‌రం ఎత్తును పెంచ‌రాదంటూ డిమాండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీలో విలీనం అయిన 7 మండ‌లాల‌ను తిరిగి తెలంగాణ‌కు అప్ప‌గించాలని ఆయ‌న డిమాండ్ చేశారు. పువ్వాడ వ్యాఖ్య‌ల‌పై ఇప్ప‌టికే ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ…

Read More

జగన్ రెడ్డి పాలనంతా ఐరన్ లెగ్ మయం

– ఒకదాని తరువాత ఒకటి అనర్థాలు – సూట్ కేసులు లెక్కపెట్టుకొనే పని భారతి రెడ్డిది – అసెంబ్లీ హాల్ లోకి చంద్రబాబు రాలేదు – తల్లిని చెల్లిని వదిలేయడం వారిని వెన్నుపోటు పొడవడం కాదా? – చంద్రబాబునాయుడు ద్రౌపది ముర్ముకు ఓటేయడం వెన్నుపోటు ఎలా అవుతుంది? – తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత జగన్ రెడ్డి మూడు సంవత్సరాల అరాచక పాలనంతా ఐరన్ లెగ్ మయంగా సాగింది. అతని ఐరన్ లెగ్ వల్ల…

Read More

ఏపీలో పునరుత్పాదక ఇంధన

-రంగంలో 13,745 కోట్ల పెట్టుబడి -రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ, జూలై 19: ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన రంగంపై 13745 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్లు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. 2017-18 నుంచి ప్రారంభించిన ఈ పెట్టుబడులు 2022-23 వరకు కొనసాగుతాయి. గడచిన అయిదేళ్ళ కాలంలో రాష్ట్రంలో చేపట్టిన…

Read More

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, విభజన హామీలపై రాజీలేని పోరాటం

– ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న రామాయపట్నం పోర్టుకు రేపు సీఎం జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపన చేయడం శుభపరిణామం – ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి రామాయపట్నం పోర్టుకు సీఎం శ్రీకారం – గోదావరి వరదలకు – పోలవరానికి లింకు పెట్టి రాజకీయం చేయడం తగదు – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, వంగా గీత, అయోధ్య రామిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ.. ఏమన్నారంటే… 974 కిలో…

Read More

జగన్ గారు.. వరద బాధితులను పట్టించుకోండి

– సీఎం జగన్ కు ఏఐసిసి జాతీయ కార్యదర్శి గిడుగు రుద్రరాజు బహిరంగ లేఖ శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారూ, గోదావరికి అనూహ్యంగా, హఠాత్తుగా వచ్చిన వరదల వల్ల పూర్వ తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాలతో పాటు, పోలవరం ముంపు మండలాలు అయిన ఏటపాక, చింతూరు, కూనవరం, కుక్కునూరు, భద్రాచలం, వి.ఆర్.పురం, బూర్గుంపాడు మందలలో 25 వేలకు పైగా కుటుంబాలు నిరాశ్రయులు అయ్యి, అక్కడ…

Read More

సీఎం సీటు కోసమే ఆరాటమా?

-మోడీ ఆరాధన ఇకనైనా మానండి -ప్రజల సమస్యలు ముఖ్యమంత్రికి పట్టవా? -వరద ప్రాంతాల్లో సీఎం జగన్ ఎందుకు సందర్శించలేదు? -పరిపాలనా వైఫల్యంతోనే ఇంత నష్టం -తక్షణం వరద ప్రాంతాలను జగన్ రెడ్డి సందర్శించాలి -నెలకు సరిపడా నిత్యావసరాలు ఇవ్వాలి -సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలవడం అన్యాయం -రాష్ట్ర వ్యాప్తంగా 21న శాంతియుత ధర్నా కార్యక్రమాలు -22న జిల్లా కేంద్రాల్లో శాంతియుత నిరసనలు -ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాకే శైలజనాథ్ విజయవాడ : సీఎం సీటు…

Read More

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమే

– కేంద్రం స్పష్ఠీకరణ ఏపీకి ప్ర‌త్యేక హోదాకు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం పాత పాట‌నే పాడింది. గ‌తంలో చెప్పిన మాదిరే ఏపీకి ప్ర‌త్యేక హోదా ముగిసిన అధ్యాయ‌మేన‌ని లోక్ స‌భ వేదిక‌గా కేంద్రం మంగ‌ళ‌వారం మ‌రోమారు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు టీడీపీ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి నిత్యానంద‌రాయ్ లోక్ స‌భ‌లో స‌మాధానం ఇచ్చారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో గ‌తంలో ఏ విష‌యాలైతే కేంద్రం చెప్పిందో……

Read More

పోలవరంతో తెలంగాణకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే

– తెలంగాణ రాష్ట్రమంత్రి పువ్వాడ అజయ్ భద్రాద్రిలో గోదావరి వరదపై మంత్రి పువ్వాడ అజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాద్రిలో 45 అడుగల వద్ద నీటి మట్టం ఎప్పటికీ నిలిచి ఉండనుందన్నారు. భద్రాద్రి పట్టణానికి వరదల నుంచి శాశ్వత పరిష్కారం చూపేందుకు కార్యాచరణ అమలు చేస్తామన్నారు మంత్రి పువ్వాడ అజయ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి కరకట్టను బలోపేతం చేస్తామన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలకు…

Read More