బొత్స, అంబటి వ్యాఖ్యలు బాధాకరం: మంత్రి పువ్వాడ
భద్రాచలం వరద ముంపునకు గురి అయిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రేకెత్తించిన తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం మరోమారు మీడియా ముందుకు వచ్చారు. పోలవరం ఎత్తు పెంపు కారణంగానే భద్రాచలం ముంపునకు గురైందని ఆరోపించిన పువ్వాడ… వరద నివారణ చర్యలకు గాను ఏపీలో విలీనం అయిన 7 మండలాల్లోని 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ముందుగా ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ,…