- కేసిఆర్ దగ్గర మార్కుల కోసం తెలంగాణ మంత్రులు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారేమో?
- ఆంధ్రప్రదేశ్ పై విమర్శలు చేయడం వారి రాజకీయ అజ్ఞానం
- ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసిన సీఎం జగన్
- 14 ఎమ్మెల్సీ స్థానాలో బీసీ, ఎస్సీ, మైనార్టీలకు మొత్తం 7 స్థానాలు
- కౌన్సిల్ చరిత్రలోనే ఎమ్మెల్సీలుగా...
అమరావతి: పీఆర్సీ అమలు సహా ఉద్యోగుల ఇతర డిమాండ్ల అమలుపై మరోసారి జరుగుతున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ నుంచి పలు ఉద్యోగ సంఘాలు బయటికొచ్చాయి. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. ఈ సమావేశంలో సీఎస్ కాకుండా...
- రైతుల ముసుగులో బాబు స్పాన్సర్డ్ రియల్ ఎస్టేట్ యాత్ర
- పాపాల నుంచి పాప పరిహారం యాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుండేది
- ఇందులో రైతులెక్కడ ఉన్నారు.. అంతా తెలుగుదేశం వాళ్ళే కదా..!
- రైతుల ముసుగులో పచ్చ కార్యకర్తలు పోలీసులపై రెచ్చిపోయింది పచ్చ మీడియాకు కనిపించలేదా..?
- అది రైతుల యాత్రో.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల...
- న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అధికారులను కలిసిన ఎంపీ బాలశౌరి
- రూ. 325 కోట్లకు పెరిగిన అంచనా వ్యయం
న్యూఢిల్లీ, నవంబర్ 12: ఎన్నో ఏళ్లుగా గుడివాడ పట్టణ వాసులు ఎదురుచూస్తున్న రైల్వే బ్రిడ్జి కల త్వరలో తీరనుంది. శుక్రవారం న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ డైరెక్టర్...
- 2019లో వైఎస్ఆర్సిపి సత్తా ఏంటో చూపించాం
- గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి
ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చంద్రబాబు డబ్బులు పంపితే రేవంత్ రెడ్డి పట్టుబడలేదా ?అదేమైనా ప్రతిపక్షాల కుట్ర అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు. నిన్న దాచేపల్లి పట్టణంలో డబ్బులు పంచుతూ, మద్యం పంచుతూ ఒకరిద్దరు టిడిపికి చెందిన వ్యక్తులు...
- నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు
- అమరావతి బహుజన జెఎసి బాలకోటయ్య
తిరుపతిలో జరగనున్న దక్షిణాది ప్రాంతీయ మండలి 29వ సమావేశంలో మూడు రాజధానులకు నిధులు అడగాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించటం హాస్యాస్పదమని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. మూడు రాజధానులతో పాటు మరో పది రాజధానులు కలిపి మొత్తం 13 రాజధానులకు...
- కేసులు ఎలా తొలగిస్తారని ప్రశ్న
- డీజీపీ, హోం సెక్రటరీలకు నోటీసులు
కేసుల ఉపసంహరణ వ్యవహారంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యే ఉదయభానుపై 10 కేసులు ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఏపీ జేఎఫ్ అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది...
- రెండున్నరేళ్లలో చేసిన అప్పులు రూ.3 లక్షల కోట్లు
- ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల భారం
- మాజీ మంత్రి కళా వెంకట్రావు
జగన్ రెడ్డి రెండున్నరేళ్లలో పాలనలో రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చారు. రెండున్నరేళ్లలోనే రూ.3 లక్షల కోట్లు అప్పులు చేశారు. జగన్ రెడ్డి దుబారా, అవినీతి, మితిమీరిన అప్పుల కారణంగా ఒక్కో కుటుంబంపై రూ.2.50...
తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో ముగిసిన సీఎం జగన్కు చికిత్స పూర్తైంది. తన కుడికాలుకు గాయమవడంతో ఆయన మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు. సుమారు 2 గంటల పైనే ఆసుపత్రిలోని
ప్రత్యేక విశ్రాంతి గదిలో జగన్కు చికిత్స జరిగింది. అనంతరం మణిపాల్ ఆసుపత్రి నుంచి ఆయన తన నివాసానికి బయలుదేరారు.
- మూడు రాజధానుల కోసం సమయం వృధా
- బీజేపీ నేత లంకాదినకర్
మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉందని, దీనికి నిధులు అడగడం కోర్టు ధిక్కారం అవుతుంది.దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో చేతనైతే గతి శక్తి యోజనలో రాష్ట్రానికి అవసరమైన మౌలిక సదుపాయాల కోసం ప్రతిపాదనలు పెట్టాలనిబీజేపీ నేత లంకా దినకర్ సూచించారు.
ఆచరణ...