Monday, June 5, 2023
- ఉన్మాదుల చేతుల్లో హత్యకు గురైన ఆడబిడ్డల మరణాలను రాజకీయ లబ్ధికోసం వాడుకుంటారా..? - వర్థంతికి, జయంతికి తేడా తెలియని లోకేష్... చనిపోయిన 7 నెలల తర్వాత పరామర్శలు దేనికోసం..!? - అనూష ఘటనలో.. 4 గంటల్లో అరెస్టు.. 7 రోజుల్లో చార్జిషీట్.. 2 రోజుల్లోనే ఆర్థిక సాయం.. 21న కోర్టులో విచారణ. - ముఖ్యమంత్రి జగన్ గారిని...
- ప్రభుత్వాసుపత్రిలో 10 రకాల ఓపీ, ఐపీ విభాగాలు - రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, సెప్టెంబర్ 9: వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల స్థితిగతులపై దృష్టి పెట్టడం వల్లే కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని ఏరియా ప్రభుత్వాసుపత్రికి రూ. 10.70 కోట్ల నిధులు మంజూరయ్యాయని...
- రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు - ఎదురవుతున్న విఘ్నాలన్నీ తొలగిపోవాలి - రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడ, సెప్టెంబర్ 9: గత రెండేళ్ళుగా కొనసాగుతూ వస్తున్న కరోనా కష్టాలు తొలగిపోవాలని శ్రీవిఘ్నేశ్వర స్వామిని వేడుకుంటున్నానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. వినాయకచవితి...
-పోలీసులు నిర్భందిస్తోంది టీడీపీ నేతల్ని కాదు న్యాయాన్ని అన్న విషయం గుర్తుంచుకోవాలి - నాడు లోకేశ్ రాజకీయాలకు పనికిరాడని కారు కూతలు కూసిన వారి గుండెల్లో నేడు రైళ్లు పరుగెడుతున్నాయి -టీడీపీ శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయస్వామి నరసరావుపేటలో ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రతిపక్షపార్టీ నాయకునిగా నారా లోకేశ్ వస్తుంటే అడ్డుకోవటం, టీడీపీ నేతల్ని హౌస్...
- అఘాయిత్యాలు అడ్డుకోవడం మాని.. పరామర్శలు అడ్డుకుంటారా.? - టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్యాయానికి గురైన ఆడబిడ్డను పరామర్శించేందుకు టీడీపీ నేతలు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకింతలా ఉలిక్కి పడుతోంది.? బాధితుల తరపున మాట్లాడకూడదా.? నారా లోకేశ్ పర్యటన అంటే చాలు ఈ పిరికి ముఖ్యమంత్రిలో వణుకు మొదలవుతోంది. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ చేతకానితనానికి, నిర్లక్ష్యానికి...
- తెలుగు మ‌హిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగ‌ల‌పూడి అనిత పోలీసులు, డీజీపీ, హోం మినిష్టర్, సీఎం ఆడపిల్లల రక్షణలో అలసత్వం వహిస్తే టీడీపీ ఊరుకోదని తెలుగు మ‌హిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగ‌ల‌పూడి అనిత పేర్కొన్నారు. గురువారం విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆమె మాటలు క్లుప్తంగా మీకోసం...పోలీసులు, డీజీపీ, హోం మినిష్టర్, సీఎం ఆడపిల్లల రక్షణలో...
- రాష్ట్రంలోని రోడ్లు వైసీపీ నేతలేమైనా కొనుగోలు చేశారా? - రాష్ట్రంలో వైసీపీ నేతలు తప్ప ప్రతిపక్షనేతలు తిరగకూడదా? - టీడీపీ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రజాస్యామ్యంలో ఎవరు ఎక్కడైనా స్వేచ్చగా సంచరించే హక్కు ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ‍హక్కుల్ని, ప్రజల స్వేచ్చనూ కాలరాస్తూ నియంత పాలన సాగిస్తోంది. నరసరావుపేటలో ఉన్మాది చేతిలో...
- సజ్జల సభకు వర్తించని కోవిడ్ నిబంధనలు లోకేష్ప ర్యటనకు వర్తిస్తాయా? మాజీ మంత్రి కళా వెంకట్రావు రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలనలో రెండేళ్లలోనే మహిళలపై సుమారు 500 వరకు అత్యాచారాలు, అఘాయిత్యాలు చోటుచేసుకున్నాయి. దీనికి డీజీపీ ఏం సమాధానం చెబుతారు? తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగితే...
• డీజీపీ చేయాల్సింది టీడీపీవారికి చట్టాలపై అవగాహనకల్పించడంకాదు. పోలీసులను దూషిస్తున్న వైసీపీవారి నోళ్లకు తాళాలేయడం. • డీజీపీ మాటలు వింటుంటే, ఆయనతోపాటు ఐపీఎస్ లందరికీ మరలాప్రాథమికస్థాయి నుంచి శిక్షణఇవ్వాలేమోననిపిస్తోంది. • పోలీస్ శాఖను అధికారపార్టీనేతలు, మంత్రులు అవహేళన చేస్తుంటే, డీజీపీ ఏనాడూ వాటిని ఖండించలేదు. • వైసీపీ పుట్టిందే ఓదార్పు యాత్రలోనుంచనే వాస్తవాన్ని ఆపార్టీ వారెందుకు తెలుసుకోరు? • జగన్మోహన్...
- టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ హత్యకు గురైన అనూషకు ఏడాది అయినా న్యాయం చేయలేని ప్రభుత్వ అసమర్థతను నిలదీసేందుకు నరసారావుపేటకు లోకేష్ వెళ్తుంటే పోలీసులు అనుమతి లేదని చెప్పడం దుర్మార్గం. టీడీపీ నేతలను ఎందుకు అరెస్టులు చేసి, గృహనిర్భందిస్తున్నారు.? పోలీసుల చర్యను ఖండిస్తున్నా. పరామర్శించే స్వేచ్చ ప్రతిపక్షాలకు లేదా.? మహిళలని కూడా...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com