ఐఎస్ బి.. చంద్రబాబు విజన్ ఫలితమే

పోటీ ప్రపంచంలో ఏ దేశానికైనా,రాష్ట్రాలకైనా పెట్టుబడులు, ప్రతిష్టాత్మక సంస్థలు ఊరికే నడుచుకొంటూ రావు. అందుకు అధికారంలో ఉన్న వారి చొరవ, కృషి, పట్టుదల, కార్యాచరణ తోడవ్వాలి. రెండు దశాబ్దాల ప్రస్థానంలో ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా ఎదిగి నేడు ద్విదశాబ్ద ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్న హైదరాబాద్ ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ (ఐఎస్ బి) ఏర్పాటు వెనుక ఓ నాయకుడి అసాధారణ పట్టుదల, అసమాన కృషి, దూరదృష్టి ఉన్నాయి. ఆయనెవరో కాదు.. ఆనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా…

Read More

యూనికార్న్‌ స్టార్టప్స్‌ హబ్‌గా విశాఖ

-వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం భేటీ -అవసరమైన వనరులు సమకూరుస్తామన్న ముఖ్యమంత్రి -ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామన్న బైజూస్‌ -పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడి -పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని ప్రకటన -సమగ్ర భూ సర్వే రికార్డుల నిక్షిప్తం చేయడంతో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామన్న కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ -ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి తమవంతు చేయూత నిస్తామన్న ఈజ్‌మై ట్రిప్‌ -ఏపీ పర్యాటక స్థలాలకు మరింత గుర్తింపునిస్తామని వెల్లడి దావోస్‌: యూనికార్న్‌ స్టార్టప్స్‌ హబ్‌గా…

Read More

సజ్జల,విశ్వరూప్ తో సాయి ప్లెక్సీలు

– మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ల దగ్ధంకు ముందే, కుటుంబ సభ్యులను తరలించారు – ఆ ఇంట్లో ఒక డాక్యుమెంట్ కూడా కాలి పోలేదు? – మంత్రి ఇల్లు దగ్ధం అవుతుంటే ఫైరింజన్లు ఎందుకు రాలేదు? – బాస్ నుంచి అనుమతి రాకపోవడం వల్లే, ఫైర్ ఇంజన్లు రాలేదా? – ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజ్యాంగ నిర్మాత, న్యాయ కోవిదుడు, ఉన్నత విద్యావంతుడైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను అన్ని కులాలవారు అభిమానిస్తారనీ, అభిమానించని వ్యక్తులంటూ ఏ కులంలో…

Read More

వీరతిలకం దిద్దినాము – విజయులై తిరిగిరండి

-ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పాల్గొనున్న క్రీడాకారుల ముఖాముఖిలో మంత్రి ఆర్కే రోజా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు రాష్ట్ర పర్యాటక, క్రీడలు సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా ముఖాముఖి నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వీరతిలకం దిద్దినాము – విజయులై తిరిగిరండి’కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రతిఒక్కరినీ ఆశీర్వదించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా…

Read More

ప్రజలకు, ప్రభుత్వానికి సంధానకర్తలుగా పనిచేయండి

– భీమవరంలోని జిల్లా సమాచార శాఖ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్ కుమార్ రెడ్డి.. భీమవరం:కొత్త జిల్లాలో ప్రభుత్వ పథకాల సమాచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాన్ని సమాచార శాఖ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనరు టి.విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయాన్ని సమాచార…

Read More

రాజ్యసభసభ్యులుగా నలుగురు నామినేషన్లు దాఖలు

– తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో 5గురు బీసీలు.. – రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం – రాష్ట్ర సమస్యలపై కేంద్రంపై ఉద్యమిస్తాం – సామాజిక న్యాయం అమలులో జగన్ గారు దేశంలోనే నంబర్ వన్ రాజ్యసభ ఎన్నిక నేపథ్యంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నలుగురు అభ్యర్థులు వి.విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఎస్.నిరంజన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య లు నామినేషన్లను దాఖలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేసిన…

Read More

“సామాజిక న్యాయ భేరి-జయహో జగనన్న” -ఆడియో,వీడియో విడుదల

– సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర – స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం – సామాజిక న్యాయం కేవలం నినాదం కాదు.. అది మా విధానం “సామాజిక న్యాయ భేరి – జయహో జగనన్న” పేరుతో రూపొందించిన ఆడియో, వీడియోలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏమన్నారంటే… రేపటి…

Read More

పార్టీ నుంచి ఎమ్మెల్సీ అనంత‌బాబు సస్పెన్ష‌న్‌

డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ అనంత బాబును వైసీపీ స‌స్పెండ్ చేసింది. ఈ మేర‌కు ఆ పార్టీ బుధ‌వారం సాయంత్రం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీలో క‌ల‌క‌లం రేపిన సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టయిన అనంత‌బాబు ప్ర‌స్తుతం జ్యుడిషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ హ‌త్య కేసులో త‌న త‌ప్పిదాన్ని అనంత‌బాబు ఒప్పుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపించాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా… న్యాయ‌మూర్తి ఆయ‌న‌కు జ్యుడిషియ‌ల్ రిమాండ్…

Read More

కొన్ని శక్తులు నిరసనకారుల్ని రెచ్చగొట్టాయి:స‌జ్జ‌ల

-కొన్ని శక్తులు నిరసనకారుల్ని రెచ్చగొట్టి అమలాపురంలో విధ్వంసం సృష్టించాయి – ఈ తరహా శక్తుల్ని ఎలా హ్యాండిల్‌ చేయాలో ప్రభుత్వానికి తెలుసు -రాష్ట్ర ప్రభుత్వం సంయమనం పాటించడంతోనే ఈ కుట్రను అదుపులోకి తెచ్చాం కోన‌సీమ జిల్లా కేంద్రం అమ‌లాపురంలో మంగ‌ళ‌వారం అల్ల‌ర్లు చెల‌రేగిన నేపథ్యంలో… ఆ రాత్రికే అమ‌లాపురం చేరుకున్న ప్రభుత్వ ముఖ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి… ఆందోళ‌నకారుల దాడుల్లో ధ్వంస‌మైన మంత్రి పినిపే విశ్వ‌రూప్ నివాసాన్ని ప‌రిశీలించారు. అనంత‌రం అక్క‌డే మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ సంచ‌ల‌న…

Read More

అంబేద్కర్ జిల్లాగా ముందుగానే ఎందుకు పేరు పెట్టలేదు?

•జాప్యం వెనుక ప్రభుత్వ కుట్రపూరిత ఆలోచన ఉంది •వైసీపీది కులాల కుంపటి రాజేసి చలి కాచుకునే ప్రయత్నం •మంత్రులకు గొడవలు పెంచాలనే తాపత్రయం ఉన్నట్లుంది •కోనసీమ ప్రజల నుంచి రెఫరెండం తీసుకోండి •కడప జిల్లాకు కూడా అంబేద్కర్ పేరు పెట్టే ఆలోచన చేయవచ్చు •దక్షిణాదిన ఎస్సీలపై వేధింపులు, దాడులు ఎక్కువ జరుగుతున్నవి ఏపీలోనే… పార్లమెంటులో కేంద్ర మంత్రి చెప్పారు •ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి రూ.10 వేల కోట్లు మళ్లించారు •ఎస్సీ యువత అభ్యున్నతికి సంబంధించిన…

Read More