వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా ప్రభుత్వం కాదు రైతుల దగా ప్రభుత్వం

– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య వీరులపాడు మండలం : సోమవారం నాడు ఉదయం ఈ క్రాఫ్ట్ నమోదులో జరిగిన అవకతవకల వలన పంట భీమా రాని రైతులను ఆదుకోవాలని వీరులపాడు మండల వ్యవసాయ అధికారి కార్యాలయం, తహసీల్దార్ వారి కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేసి మండల వ్యవసాయ అధికారి కి, తహసిల్దార్ కార్యాలయంలో స్థానిక తేదేపా నేతలతో కలిసి వినతి పత్రం అందజేసిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్…

Read More

దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారు

– ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ విజయవాడ: ప్రధాని మోదీ పాలన బ్రిటిష్ వారి పాలనను గుర్తుకు తెస్తోంది.దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారు.మోదీ, అమిత్ షా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతులను కార్పోరేట్ సంస్థలకు అమ్మాలని చూశారు. దేశ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రధాని క్షమాపణలు చెప్పి ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నారు.కాంగ్రెస్ శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులతో…

Read More

అయ్యన్న కబ్జాలకు మద్దతా?

– ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన అయ్యన్నకు బీసీ కార్డా..! – అయ్యన్న కబ్జాలను డైవర్ట్ చేసేందుకే టీడీపీ రాద్ధాంతం – బీసీలకు బాబు ఏం చేశాడు..? – నర్సీపట్నం పిల్లి అయ్యన్నపాత్రుడు – మీడియాలో హైలెట్ కావాలని, రాష్ట్రంలో అలజడులు సృష్టించాలనే టీడీపీ డ్రామాలు – నర్సీపట్నం ఎమ్మెల్యే పి. ఉమా శంకర్ గణేష్ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే… కబ్జాలకు బీసీ కార్డా.. బీసీలకు అన్యాయం జరిగిపోయిందంటూ టీడీపీ రాష్ట్ర…

Read More

వాలంటీర్ల ద్వారా ఓట‌ర్ల‌కు వైసీపీ డ‌బ్బు పంచుతోంది

-ఈసీకి బీజేపీ ఫిర్యాదు నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి ముఖేశ్ కుమార్ మీనాకు బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు సోమ‌వారం ఓ ఫిర్యాదు చేశారు. ఎన్నిక‌ల పోలింగ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో నియోజ‌కవ‌ర్గంలోని ఓట‌ర్ల‌ను అధికార వైసీపీ ప్ర‌లోభాల‌కు గురి చేస్తోంద‌ని ఆయ‌న ఫిర్యాదు చేశారు. గ్రామ‌, వార్డు వాలంటీర్ల ద్వారా ఓట‌ర్ల‌కు వైసీపీ డ‌బ్బు పంచుతోంద‌ని ఆయ‌న ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ…

Read More

అనంత‌బాబుకు రిమాండ్ పొడిగింపు

డ్రైవ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టయిన వైసీపీ బ‌హిష్కృత ఎమ్మెల్సీ అనంత‌బాబుకు జులై 1 వ‌ర‌కు రిమాండ్‌ను పొడిగిస్తూ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కోర్టు సోమ‌వారం నిర్ణ‌యం తీసుకుంది. తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన అనంత‌బాబు త‌న వ‌ద్ద డ్రైవ‌ర్‌గా ప‌నిచేస్తున్న సుబ్ర‌హ్మ‌ణ్యంను త‌న వెంట తీసుకెళ్లి చంపేసి, ఆ త‌ర్వాత మృత‌దేహాన్ని బాధితుడి ఇంటి వ‌ద్ద వ‌దిలి వెళ్లిన ఘ‌ట‌న ఏపీలో క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు అరెస్ట్ చేసిన త‌ర్వాత అనంత‌బాబు త‌న…

Read More

మ‌ట్టిదొంగ‌ల్ని వ‌దిలేసి..పోరాడే ధూళిపాళ్ల‌ని అరెస్ట్ చేస్తారా?

-టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రాన్ని దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని, జ‌గ‌న్‌రెడ్డికి ఒక్క చాన్సే చివ‌రి చాన్స్ అని తేలిపోవడంతో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు అన్నివిధాలా దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆరోపించారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ మ‌ట్టి, గ్రావెల్ మాఫియా రాజ్య‌మేలుతున్నాయ‌ని, అక్ర‌మార్కుల‌కు అండ‌గా నిలిచిన పోలీసులు…దోపిడీని ప్ర‌శ్నించిన ధూళిపాళ్ల న‌రేంద్రని అరెస్ట్ చేయ‌డం రాష్ట్రంలో అరాచ‌క‌పాల‌న‌కి అద్దం పడుతోంద‌ని మండిప‌డ్డారు. గుంటూరు…

Read More

అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టు చెయ్యడం చాలా దారుణం

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు,అవినీతిని ప్రశ్నిస్తే అరెస్టు చెయ్యడం చాలా దారుణమని గుంటూరు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు డేగల.ప్రభాకర్ మండిపడ్డారు.పొన్నూరు నియోజకవర్గం అనుమర్లపూడి గ్రామంలో జరుగుతున్న మైనింగ్ మాఫియా ని అడ్డుకోకుండా ప్రభుత్వమే వారికి కొమ్ముకాయటం సిగ్గుమాలిన పని అని అన్నారు.జగనన్న కాలనీ పేరుతో పంచాయతీ తీర్మానం చేసి ఇతర ప్రాంతాలకు మట్టి తరలిస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు.అనుమర్లమూడి గ్రామంలోని మంచినీటి చెరువులో అనుమతు లు లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నారు.ట్రాక్టర్ మట్టి వెయ్యి రూపాయలకు అమ్ముతున్నారని పేర్కొన్నారు….

Read More

సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి అమర్

విశాఖపట్నం, జూన్ 20: తన సొంత నియోజక వర్గ మైన అనకాపల్లిలో స్వగృహ నిర్మాణానికి మంత్రి అమర్ నాథ్ శ్రీకారం చుట్టారు. అనకాపల్లి గాంధీ నగర్లో నిర్మించనున్న ఈ ఇంటికి మంత్రి అమర్ నాథ్ సతీసమేతంగా సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ ఇంటి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసి తన క్యాంప్ కార్యాలయాన్ని అనకాపల్లికి తరలించాలని అమర్ భావిస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ b.v. సత్యవతి, అనకాపల్లి నియోజక వర్గ ప్రముఖులు, నాయకులు, పెద్దయెత్తున కార్యకర్తలు…

Read More

అయ్యన్న ఇంటి ప్రహరీ కూల్చివేతపై హైకోర్టు విస్మయం

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇంటిజోలికి వెళ్లవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అర్థరాత్రి కూల్చివేతలేంటని ప్రశ్నించింది. నర్సీపట్నంలో ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత ప్రక్రియను నిలువరించాలని కోరుతూ తెదేపా సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్, రాజేష్ ఆదివారం హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపించారు. ఆమోదం పొందిన ప్లాన్ ప్రకారం…

Read More

ముమ్మాటికీ పవన్‌ దత్తపుత్రుడే

-కాదంటే 2024 ఎన్నికల్లో ఆ విషయాన్ని స్పష్టం చేయాలి -ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా? అన్నది చెప్పాలి -రైతు కుటుంబాలకు సాయం పేరుతో పవన్‌ రాజకీయం -రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదంటూ విమర్శలు -నిజాల పేరుతో పచ్చి అబద్ధాలు వల్లె వేస్తున్న జనసేనాని -ఆయన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం -దేశంలో ఎక్కడా కౌలు రైతులను ఆదుకోవడం లేదు -చివరకు పీఎం కిసాన్‌లో కూడా కేంద్రం ఇవ్వడం లేదు -పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే దీనిపై కేంద్రాన్ని ఒప్పించాలి…

Read More