Tuesday, October 3, 2023
•అదే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళి •జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ భారత రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తిని స్వీకరించి పాటించాల్సిన అవసరం ప్రతి పాలకుడిపై ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలోని బిడ్డలూ ఉన్నతమైన...
గుంటూరు: అమ్మఒడి పథకం అందాలంటే 75శాతం హాజరు తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని అమలు చేసే క్రమంలో ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు లేఖలు రాస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు వెళ్తున్నాయి. మీ పిల్లల హాజరు 75శాతం ఉండేలా...
విజయవాడ: తేది: 06-12-2021, ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయచ్చు కాని, ప్రభుత్వాన్ని కూల్చుతాం అనడం సబబుగా లేదు. ఇది వారు అలా అని ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వారితో మొన్నటి వరకు కలిసి పనిచేసి ఉన్నాను. ఈనాడు ఉన్న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులు...
-కేంద్ర మాజీ మంత్రి Dr.CHINTA MOHAN కాపు, బలిజలకు రాజ్యాధికారం తీసుకొస్తాం. 2024లో రాజ్ భవన్ లో ముఖ్యమంత్రి గా ప్రమాణం చేయబోయేది కాపు, బలిజ వ్యక్తే. కాపు ముఖ్యమంత్రి కి శాలువా కప్పే వరకు నా ప్రయత్నం ఆగదు. రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే, కోటి మంది కాపు, బలిజలు ఉన్నారు. వీరు...
విజయవాడ: ఈనెల 7వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ శంఖారావం పూరించనున్నారు.ఉద్యోగుల సమస్యలపై కరపత్రాలు ఆవిష్కరించారు.ఉద్యోగుల సమస్యలు సహా ఆందోళనపై కార్యాచరణ వివరిస్తూ కరపత్రాలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏపీ జేఏసీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ మాట్లాడుతూ 13లక్షల ఉద్యోగులను సమాయత్త పరిచేందుకు కార్యక్రమాలను చేపట్టామన్నారు.2018 జూలై నుంచి పీఆర్సీ అమలు చేయలేదన్నారు.ఇప్పటి...
మచిలీపట్నం:మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు తీవ్ర జ్వరం కలకలం.జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన 14 మంది విద్యార్థులు.శని, ఆదివారాల్లో ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు.విషయం తెలుసుకున్న తల్లిదండ్రుల విద్యార్థుల ఆందోళనకు గురవుతున్నారు.వయసుల వారీగా పిల్లలను వివిధ వార్డుల్లో చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు.రక్త నమూనాలు సేకరించి...
కొండచరియలను పరిశీలించిన కేరళ నిపుణుల బృందం. భారీ వర్షాలకు తిరుమల ఘాట్‌ రోడ్డులో ఇటీవల విరిగిపడిన కొండచరియలను కేరళ కొల్లంలోని అమృత వర్సిటీ నుంచి వచ్చిన నిపుణుల బృందం పరిశీలించింది. కొండచరియలు విరిగిపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం వీరిని టీటీడీ ఆహ్వానించింది
తిరుపతి : పురిటి బిడ్డను రోడ్డుపై పడేసిన కర్కోటకులు.పూతలపట్టు నాయుడుపేట ప్రధాన రహదారిలోని పేరూరు కట్ట వద్ద ఘటన . సంఘటనా స్థలానికి చేరుకున్న ముత్యాల రెడ్డి పల్లి పోలీసులు. పురిటి బిడ్డ మృతి చెందడంతో అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా ఎంఆర్ పల్లి ఎస్ఐ దీపిక.
_ ఎంపీ జీవీఎల్ గుంటూరు: నేటితరం స్కిల్ డెవలప్మెంట్ పై దృష్టి సారించాలని, కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు ప్రోత్సాహం అందిస్తుందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు. చదువుతోపాటు వృత్తి విద్యలు, స్పోర్ట్స్, సాంస్కృతిక వికాసం మనిషి మేధస్సును పెంచుతాయని వివరించారు. ఆదివారం నరసరావుపేటలో నేస్తం ట్రస్ట్ పదవ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య...
- కింజరాపు అచ్చెన్నాయుడు మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి బాధాకరం. ‍ఆయన మృతితో రాష్ట్రం ఒక ఆర్దిక నిపుణుడిని కోల్పోయింది. రోశయ్య ఏ పదవి చేపట్టినా ప్రజాసేవే పరమావధిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రానికి ఆర్దికమంత్రిగా, ‎ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు విశేష సేవలందించారు. రోశయ్య అన్ని పార్టీల నాయకులతోనూ ఎలాంటి విభేదాలకు...

Recent Posts