వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా ప్రభుత్వం కాదు రైతుల దగా ప్రభుత్వం
– మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య వీరులపాడు మండలం : సోమవారం నాడు ఉదయం ఈ క్రాఫ్ట్ నమోదులో జరిగిన అవకతవకల వలన పంట భీమా రాని రైతులను ఆదుకోవాలని వీరులపాడు మండల వ్యవసాయ అధికారి కార్యాలయం, తహసీల్దార్ వారి కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేసి మండల వ్యవసాయ అధికారి కి, తహసిల్దార్ కార్యాలయంలో స్థానిక తేదేపా నేతలతో కలిసి వినతి పత్రం అందజేసిన మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. రెవెన్యూ అధికారులు అగ్రికల్చర్…