రాష్ట్రంలో సన్‌ఫార్మా ఇంటిగ్రేటెడ్‌ ఎండ్‌ టూ ఎండ్‌ ప్లాంట్‌ తయారీ ప్లాంట్‌

– క్యాంప్‌ కార్యాలయంలో సీఎంతో సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ షాంఘ్వి చర్చలు, తర్వాత ప్లాంట్‌ ఏర్పాటుపై ప్రకటన – రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పర్యావరణ హిత విధానాలపై సీఎం దృష్టి ఉంది ఆయన ఆలోచనలు నన్ను ముగ్దుడ్నిచేశాయి – సన్‌ఫార్మా అధినేత దిలీప్‌ షాంఘ్వి – జనరిక్‌ ఫార్మా రంగంలో ప్రపంచంలోనే నాలుగో పెద్ద కంపెనీగా ప్రత్యేక గుర్తింపు హెల్త్‌కేర్‌ రంగంలో హైక్వాలిటీ మెడిసిన్‌ తక్కువ ధరలకే తయారు చేసే కంపెనీ 100కు పైగా దేశాల్లో సన్‌ఫార్మా మందులు…

Read More

‘సమాజ్ వాదీ’ సెంట్ వ్యాపారి పీయూష్ జైన్ అరెస్ట్

284 కోట్ల నగదు స్వాధీనం విచారణలో చాలా ప్రశ్నలకు జైన్ మౌనం 400 కిలోల బంగారాన్ని విక్రయించినట్టు వెల్లడి పన్నులు మినహాయించుకుని మిగిలింది ఇవ్వాలని వినతి 250 కిలోల వెండి, 25 కిలోల బంగారం స్వాధీనం పన్నులు ఎగవేసి, భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన సమాజ్ వాదీ (ఎస్పీ) పార్టీ నేత, కాన్పూర్ కు చెందిన పెర్ ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ను డైరెక్టరేట్ ఆఫ్ జీఎస్ టీ ఇంటెలిజెన్స్ ఆదివారం అరెస్ట్ చేసింది. ఎన్ని ప్రశ్నలు…

Read More

వ్యక్తిత్వంలో వజ్రం-మన జాతికి దొరికిన రత్నం రతన్ టాటా

డ్రైవరు కాకుండా నలుగురు ప్రయాణిస్తున్న ఆ కారు దిల్లీ వైపు వెళ్తోంది. ఆ నలుగురూ ఒక మీటింగ్ కు హాజరవ్వాలి. ఇంతలో ఒక టైరు పంచరు ఆయ్యింది. అందరూ దిగారు. డ్రైవరు మరో టైరును బిగించేపని చూస్తున్నాడు , ముగ్గురిలో ఒకరు సిగరెట్టు వెలిగించాడు , ఒకాయన సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు , మరొకాయన వెంట తెచ్చుకొన్న ఫ్లాస్కులోని కాఫీ తాగుతున్నాడు. రెండు నిమిషాయలయ్యాక ఆ ముగ్గురికీ నాల్గవ వ్యక్తి గుర్తుకొచ్చాడు. అపుడు ఆ ముగ్గురూ…

Read More

జగన్‌తో ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌ కృష్ణమూర్తి భేటీ

– రాష్ట్రంలో పెట్టుబడులపై విస్తృత చర్చ – రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని పిలుపునిచ్చిన సీఎం – విశాఖను పెట్టుబడుల వేదికగా మలుచుకోవాలన్న ముఖ్యమంత్రి – ఐటీ మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలన్న సీఎం – సీఎం ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఫ్లిప్‌కార్ట్‌ – ఆర్బీకేల ద్వారా రైతులు ఉత్పత్తుల కొనుగోలుకు ఓకే – విశాఖలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్న ఫ్లిప్‌కార్ట్‌ అమరావతి: ప్రముఖ ఇ–కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కళ్యాణ్‌…

Read More

వరంగల్ లో టెక్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్న ఐటి దిగ్గజం జెన్పాక్ట్

తెలంగాణ ప్రభుత్వం కృషితో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు కృషివలన వరంగల్ నగరానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన జెన్పాక్ట్ రానున్నది. ఈ మేరకు మంత్రి కే తారకరామారావు ని ప్రగతిభవన్ లో కలిసిన జెన్పాక్ట్ ప్రతినిధి బృందం మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ తో మాట్లాడిన సీఈఓ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా వరంగల్ నగరానికి జెన్పాక్ట్…

Read More

ఏలూరి దివ్యేష్ కి గ్లోబల్ ఫేమ్ యువ పారిశ్రామికవేత్త అవార్డు

భారతదేశంలో ఫేస్ లేబుల్డ్, యాంటీ మైక్రోబియల్ టవల్స్ ను పరిచయం చేసిన ఘనత ◆ చిన్న వయసులోనే స్టార్ట్ అప్ కంపెనీ ప్రారంభించినందుకు అవార్డు ◆ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ బిపాషాబసు చేతుల మీదుగా అవార్డు ప్రధానం భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫేస్ లేబుల్డ్, యాంటీ మైక్రోబియల్ టవల్స్ ను ప్రవేశపెట్టిన ఏలూరి దివ్యేష్ కు అరుదైన పురస్కారం లభించింది. పదహారేళ్ల వయసులోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యువ పారిశ్రామికవేత్త అవార్డును సొంతం చేసుకుని అరుదైన ఘనత సాధించారు. వికనెక్ట్ ఈవెంట్…

Read More

ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వినాశకరం

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దేశ ఆర్థిక ప్రగతికి అద్భుతమైన సాధనాలుగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం వినాశకరం అని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగుల దేశ వ్యాప్త రెండు రోజుల సమ్మెలో భాగంగా గురువారం హైదరాబాద్, కోఠి సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా ఆవరణలో…

Read More

స్టోన్ ఫాబ్రికేషన్ పరిశ్రమను ప్రారంభించిన శిద్దా రాఘవరావు

గుళ్ళాపల్లి ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ లో కరి పూర్ణచంద్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన వీవా స్టోన్ ఆర్టిసన్స్ హెచ్ ఆర్ టేక్నాలజిస్ వారి స్టోన్ ఫాబ్రికేషన్ పరిశ్రమను ప్రారంభించిన రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు మరియు జ్యోతి గ్రానైట్ ఎక్స్పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఆంద్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ శిద్దా సుధీర్ కుమార్,యువ నాయకులు కరణం వెంకటేష్ .ఈ సందర్భంగా రాష్ట్ర మాజీమంత్రి శిద్దా రాఘవరావు,శిద్దా సుధీర్ కుమార్,కరణం వెంకటేష్…

Read More

రిలయన్స్ కు చుక్కలు చూపిస్తున్న వివేక్ రే..

రిలయన్స్ ఎన్ని తప్పులు చేస్తున్నా చర్యలు తీసుకోవడానికి మంత్రులు, అధికారులు జంకుతుంటారు. అంతులేని ధనం తో విర్రవీగుతున్న రిలయన్స్ కు ఓ అధికారి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.కంటి చూపుతో అధికారులను శాసిస్తున్న అంబానీకి గుడ్లు పీకుతానంటూ నోటీస్ ఇచ్చాడో అధికారి. ఫైన్ కట్టకపోతే కఠిన చర్యలుంటాయని తేల్చి చెప్పాడు. ఒప్పందాన్ని తుంగలో తొక్కి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న రిలయన్స్ కు ఓ అధికారి ఫైన్ వేశాడు.. కోట్ల మంది ప్రజలకవసరమైన విద్యుత్ ను తన లాభాలకు లంకె…

Read More
10 జాతీయ బ్యాంకుల నుంచి ₹57,479 కోట్లు అప్పు చేసింది:కేంద్రం

10 జాతీయ బ్యాంకుల నుంచి ₹57,479 కోట్లు అప్పు చేసింది:కేంద్రం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 10 జాతీయ బ్యాంకుల నుంచి ₹57,479 కోట్లు అప్పు చేసిందని కేంద్రం వెల్లడించింది. 40 ప్రభుత్వ కార్పొరేషన్లు, కంపెనీలకు బ్యాంకులు రుణాలిచ్చాయని తెలిపింది. రాజ్యసభలో ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ ఈమేరకు జవాబిచ్చింది. 2019-21మధ్య ఈ రుణాలు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా ఎస్‌బీఐ ₹11,937 కోట్ల రుణాలివ్వగా.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ₹10,865కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹7వేల కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ₹2,970 కోట్లు, కెనరా బ్యాంక్‌…

Read More