ఈ ఏడాది మరో 400 సీఎన్జీ స్టేషన్లు ప్రారంభించనున్న మేఘా గ్యాస్
-రెండు లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం.. – మేడ్చల్ జిల్లా కీసరలో 100వ సీఎన్జీ స్టేషన్ ప్రారంభించిన సీఈఓ వెంకటేశ్ హైదరాబాద్, జూన్ 07 : ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 400 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు, 2 లక్షల పీఎన్జీ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 100 సి.ఎన్.జి స్టేషన్లని ఏర్పాటు చేసి తన ఘనతను చాటుకుంది. తాజాగా తెలంగాణలోని మేడ్చల్ జిల్లా…