ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్లారు.స్వయంభువుగా యోగ ముద్రలో వెలిసి ఆ భక్తుని కోరికను తీర్చారు.
ఆయన ఎవరో కాదు తిరుమలో వెలిసిన శ్రీనివాసుడు.
ఆ భక్తుడు ఎవరు?
స్వామి ఎక్కడ వెలిసారు?
ఎల్లప్పుడు నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగ ముద్రలో అంటే...
1. చాలీసా" అంటే ఏమిటి?
జ. ఈస్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని.)
2. హనుమాన్ అంటే అర్థం ఏమిటి?
జ. హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. *అజ్ఞానమును హననము చేయునది...
పూజా ద్రవ్యాలు మనకు కుడిచేతి వైపున ఉండాలి.నేతి దీపం దేవునకు కుడివైపున ఉంచాలి. నూనె దీపమైతే దేవునకు ఎడమవైపున ఉండాలి.ఎడమ చేతితో ఉద్ధరిణె నీళ్ళు తీసుకొని కుడిచేతిలో పోసుకుంటూ ఆచమనం చేయాలి.ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. మీసాలకు, గడ్డానికి ఆ జలం తగులరాదు.గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి. అయితే గంటను, శంఖాన్ని, తమలపాకును...
మానవుడి జాతక చక్రాలలో పైకి దోషాలు ఏమీ కనిపించకపోయినప్పటికీ.. వారు అనేక బాధలతో, సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. నిజానికి జన్మ సమయానికి రాశిచక్రంలో కొన్నిసార్లు దోషాలు వెంటనే గోచరించవు. జాతక చక్రాన్ని చాలా లోతుగా పరిశీలించాలి. జన్మ సమయానికి 40 రోజులు ముందు నుంచి ఉన్న గ్రహస్థితులను కూడా పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
రాశిచక్రంలో కంటికి...
పార్వతీపరమేశ్వరుల రెండో తనయుడు సుబ్రహ్మణ్యస్వామి. ఆయనే దేవతలకు సేనాధిపతి. మురుగన్ పేరుతో సుబ్రమణ్యస్వామిని పిలుస్తారు. సూరపద్ముడినే రాక్షసుని ఈయన సంహరించాడు. సూరపద్ముడితో యుద్ధం కోసం కుమారస్వామి పలు రణ శిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే ఉన్నాయి. అవి పళని, తిరుచెందూర్, స్వామిమలై, తిరుపరన్కుండ్రం.
తిరుత్తణి, పళముదిరి కొలయ్....
ఒకరోజు సత్సంగం మీద నారదుడికి సందేహం కలిగి విష్ణువు దగ్గరికి వచ్చి "స్వామి! సత్సంగం అంటే ఏమిటి? దానివలన ఉపయోగం ఏంటి? అంటే దీనికి నేను ఎందుకు సమాధానం చెప్పడం! వెళ్లి అక్కడ ఒక పురుగు ఉంది దానిని అడుగు అన్నాడు.
నారద మహర్షి పురుగు దగ్గరికి వెళ్లి "సత్సంగం అంటే ఏంటి? దానివలన ఉపయోగం...
1. వారణాసి (ఉత్తరప్రదేశ్) :
కాలభైరవునికి బ్రహ్మ హత్యాపాతకం తొలగించిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందినది.. అందుచే శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్రపాలకుడు కాలభైరవుడు..
2. ఉజ్జయిని (మధ్యప్రదేశ్ లో ఇండోర్) :
గర్బాలయంలోని శ్రీకాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది.. స్వామి విగ్రహం అల్కాహాల్ ను సేవించుట సైన్సుకు కూడా అంతుబట్టని విచిత్రము..
3....
ప్రతి మానవునికి ఇది ప్రశ్న మాత్రమే ....దీనికి సమాదానంగా.... ఒక పండితుడు పురాణాల ననుసరించి చర్చించిన ఒక Post పంపినారు ..
భూమితో అనుసంధానింపబడి ఉన్నచక్రాలతో సంబంధం తెగిపోతుంది.భూమితో ఇక సంబంధం తెగిపోయింది అనడానికి సూచనగా, మొదట, మరణానికి సుమారు 4-5 గంటల ముందు భూమితో అనుసంధానింపబడి ఉన్న చక్రాలతో సంబంధం తెగిపోతుంది. అందువలనే మీరు...
ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి.
ఎవరింట్లో అయితే భీతి, భయం వెంటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది.
ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం...
వేంగమాంబ
అక్షరము నేర్వని ముదిత..
బడికే పోని నెలత..
శ్రీనివాసుడే సర్వమని ఎంచి
వేంకట విభునిపై
కావ్యసుమాలను పంచి..
ఇలను మెరిసిన విరించి...
స్వామి లీలలను వివరించి
ధన్యత గాంచిన వేంగమాంబ
పులకించగా తరిగొండ..
పరవశించగా
తిరుమల కొండ!
ముక్కుపచ్చలారని చిరుప్రాయమ్మునే
కొండలరాయుని
మనసున నిలిపి..
పతిని త్యజించి...
వేంకటపతినే కొలిచి
జీవితాన్ని అర్పించిన
అంగన..
హరినే మెప్పించి ఒప్పించిన
ఆమె ఆరాధన...
భక్తితో పేర్చిన అక్షరాలే
ద్విపద కావ్యాలై..
గోవిందుని లీలలై..
మహాపండితులే దిగ్భ్రములై
ఆమె పలుకులే శాస్త్రములై..
పాపాలను హరించే శస్త్రములై...!
చదివిందేమి..రాసిందేమని..
పండితుల ప్రశ్నకు
వెంగమాంబ వినమ్రతే బదులు..ఆమె కంట
నీటి సుడులు..
నా...