శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు?

– ఆంతర్యం ఏంటి? ఆంద్రప్రదేశ్‌ లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెలసింది. ఇక్కడికి స్వామి వారి సేవకై భక్తులు ప్రతిరోజూ తండోపతండాలుగా తరలి వస్తుంటారు. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో ముడుపులు, కానుకలు సమర్పించుకుంటారు. కొందరు వారి వారి మొక్కులు తీర్చికోవడానికి తిరుపతికి కాలినడకన వస్తుంటారు. గోవిందా గోవిందా అనే నామంతో పరమ పవిత్రం అయింది తిరుపతి. ఏడు కొండలు మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని…

Read More

సుబ్రహ్మణ్య షష్టి

మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. ఈ మాసం ఎంతో విశిష్ఠతను సంతరించుకుందని అర్థం. ఇది సంవత్సరంలో తొమ్మిదవ మాసం. మృగశిరా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసమే ఈ మార్గశీర్షం. ఈ మాసంలో పౌర్ణమి నాడు మృగశిర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాస శుక్ల షష్టి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. తారకాసుర సంహారం కోసం , దేవతల కోరిక మేరకు పరమశివుని అంశతో మార్గశిర శుధ్ధ షష్టినాడు సుబ్రహ్మణ్యస్వామి జన్మించారు….

Read More

శైవక్షేత్రాలకి వెళితే కనిపించే దర్శనం ఇచ్చే స్వరూపం భైరవ

కాలభైరవుని అష్టమి తిథి .. కార్తీక మాసం సందర్భం గా శివక్షేత్రాలను మననం చేసుకుందాం. ప్రాచీనకాలం నాటి శైవక్షేత్రాలకి వెళితే అక్కడ తప్పనిసరిగా కనిపించే దర్శనం ఇచ్చే స్వరూపం భైరవ. మనలో ఉన్న భయాన్ని బాధలను పోగొట్టేలా, మనలో దాగిఉన్న శక్తి ని మేలుకొలిపేలా ఆయన రూపం ఉంటుంది. కాశీ క్షేత్రపాలకుడిగానే కాకుండా అనేక క్షేత్రాల్లో ఆయన క్షేత్ర పాలకుడిగా ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారు. అసితాంగ భైరవుడు .. రురు భైరవుడు .. చండ భైరవుడు…

Read More

జ్వాలా తోరణం

మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశ పెట్టడం వెనుక ఒక కారణం ఉంది…యమ లోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం…యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి, వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమశిక్ష…కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం జ్వాలా తోరణం చేస్తారు, కార్తీక మాసం లో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం. ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచా రం మనకు కనబడదు. కార్తీక పౌర్ణమినాడు శివాల యాల…

Read More

గుడిలో గంట ఎందుకు మోగిస్తారో తెలుసా..?

మన క్షేత్రాలలో , దేవాలయానికి వెళ్లిన ప్రతి భక్తులు గుడిలో ఉన్న గంటను ఎందుకు మోగిస్తారో ఎవరికి తెలియదు. సాధారణంగా అన్ని దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేదా ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి. భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి, మనసులో భగవంతుణ్ని ధ్యానించుకుంటారు. గంటను ఎందుకు కొడుతున్నారో ఎవరికీ తెలియదు… ఏదో గుడిలో గంట వుంది కదా అని అలా మోగించి వెళ్లిపోతారే తప్ప…..

Read More

రుణ బాధల విముక్తికి.. సోమవారం శివారాధన

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ కార్యానికైనా శివుని ఆజ్ఞ లేనిదే అది ముందుకు నడవదు. మనకున్న ఎనిమిది దిక్కులకు అష్టదిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయనే అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ఉమా అంటే మహేశ్వరితో కూడిన…

Read More

స్త్రీలు గాయత్రీ జపం చేయవచ్చా?

స్త్రీలు గాయత్రీ జపం చేయవచ్చా? అని ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్న బదులుగా స్త్రీలు సూర్యకాంతి తీసుకోవచ్చునా? స్త్రీలకు ప్రాణమున్నదా? స్త్రీలకు సద్బుద్ధి ఉండవచ్చునా? వారు అందరికీ సద్బుద్ధి కోరవచ్చునా? అని ప్రశ్నిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అవును స్త్రీలలో కూడా మానవత్వమున్నది. వారికికూడా ప్రాణమున్నది. వారికే కాక ఇతరులకు కూడా సద్బుద్ధి కావాలని వారు కోరవచ్చును, అని సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నట్లే స్త్రీలు కూడా గాయత్రీ జపం చేయవచ్చును అని సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. స్త్రీలకు గాయత్రీ జపం…

Read More

హిందువులు విగ్రహారాధన ఎందుకు చేస్తారు?

ఒకసారి వివేకానందుడు ఇప్పుడు రాజస్తాన్ లో ఉన్న అల్వార్ సంస్థానాధీశుని దగ్గరకు వెళ్ళారు. విగ్రహారాధనను వెక్కిరించడానికి ఆ రాజు వివేకానందునితో …. ‘నాకు విగ్రహారాధన పట్ల విశ్వాసం లేదు, రాయినీ, రాప్పనీ, కర్రనీ, లోహాన్నీ ఎవరయినా ఎలా ఆరాధిస్తారు? ప్రజలు అపోహలో వున్నారు, కేవలం సమయం వృధా చేసికుంటున్నారు’ అన్నాడు. స్వామీజీ నవ్వుతూ స్పందించారు. రాజు సహాయకుడిని అక్కడ గోడకి వ్రేలాడుతూ వున్న రాజు చిత్ర పటాన్ని క్రిందకు దించమన్నారు. అయోమయంలో పడిన ఆ సహాయకుడు స్వామీజీ…

Read More

ఆలయ ప్రదక్షిణ.. పాటించ వలసిన నియమాలు…

ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు. అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు ఆవలించడం, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం చేయకూడదు. టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు. భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను చేత్తో తాకరాదు. బలిపీఠంల/ బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు వాహనమూర్తి కి/ద్వజస్తంబానికి భగవంతునికి మధ్యలో వెళ్ళకూడదు. దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి. ఒంటి చేత్తొ నమస్కారం/ఒక చేత్తో దర్శనం చేయకూడదు. గోపుర…

Read More

కల్మషం లేని భక్తుడిని ఆదుకొన్న కృష్ణుడి లీల!

ఉత్తరప్రదేశ్ లో యాభై ఏళ్ళ క్రితం గంగానది ఒడ్డున ఒక చిన్న గ్రామంలో పడవ నడుపుకొనే ఒక వ్యక్తి వుండేవాడు. ఆయనకు ముగ్గురు సంతానం – ఒక అమ్మాయి , ఇద్దరు అబ్బాయిలు. అతను చాలా అమాయకుడు. “చదువు లేని వాడిని అని నన్ను దూరం పెట్టకు. నేను నీవాడిని, నీవు నావాడివి” అని దేవుడికి చెప్పుకొనే వాడు. అందరూ అతని మాటలకు నవ్వుకొనేవారు. అతను పట్టించుకొనేవాడు కాదు. ఎవరు ఏమి అడిగినా ‘నాకేమి తెలుసు, అంతా…

Read More