ఏడు దశల్లో ఎన్నికలు
రానున్న పార్లమెంటు, మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. వాటిని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏయే రాష్టాల్లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో ప్రకటించింది. కాగా శనివారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆమేరకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటుచేసింది. ఫేజ్ 1, ఏప్రిల్ 11 91 సీట్లు, 20 రాష్ట్రాలు A.P. (మొత్తం 25), అరుణాచల్ ప్రదేశ్ (2), అస్సాం (5), బీహార్ (4), ఛత్తీస్గఢ్ (1) J&K…