మళ్లీ ‘మంట’ నూనెలు

-దిగుమతి సుంకాల శాపం -మళ్లీ సామాన్యుడిపై ధరాఘాతం – కొద్ది కాలం క్రితమే 50 రూపాయిలు తగ్గిన నూనె ధరలు – మళ్లీ ఇప్పుడు సామాన్యుడికి ‘మంట’ నూనె – రష్యా, ఉక్రెయిన్, ఇండోనేషియా, మలేషియాలో వర్షాలే కారణమట – పెరిగిన డిమాండ్ కూడా ధరల మంటకు కారణమేనట – ముడి పామాయిల్‌పై దిగుమతి టాక్స్ రద్దు – రైతులను ఆదుకునేందుకే ధరల మంట పెడుతున్నారట -దిగుమతి సుంకాలను 6 నుంచి 11 శాతం పెంచుతూ నోటిఫికేషన్…

Read More

తులం బంగారం ఇస్తేనే ఓటు తధాస్తు!

– అవును.. ఓటర్లు ‘బంగారు’ కొండలే – నోటిస్తేనే ఓటేస్తామంటున్న ఓటర్లు – కొత్తగా తులం బంగారం డిమాండ్‌ – ఎందుకివ్వరని పార్టీ నేతల ముందు ఆందోళన – ‘మూడువేల’ ముచ్చట మాకొద్దు – తులం బంగారమే ముద్దని పట్టు – కొరిటికల్‌ గ్రామస్తుల కొంటె కోరిక – ఇంటికి లక్ష అడుగుతున్న మునుగోడు ఓటరు – టీఆర్‌ఎస్‌ రేటు 5వేలు, బీజేపీ 3 నుంచి 5 వేలు, కాంగ్రెస్‌ 500 – అన్ని పార్టీల వద్ద…

Read More

ఎవరు ‘కాపు’లర్‌

– విశాఖ ఘటనతో కాపుల ఏకీకరణ – పవన్‌పై వేధింపులకు నిరసనగా పిడికిలి బిగిస్తున్న కాపులు – బాబు-పవన్‌ భేటీతో కుల రాజకీయాలు కొత్త మలుపు – కాపు రిజర్వేషన్ల డిమాండ్‌ లేఖతో మళ్లీ తెరపైకి కన్నా లక్ష్మీనారాయణ – టీడీపీలో కనిపించని ఆ స్థాయి కాపు నేతలు – కనుమరుగైన ముద్రగడ పద్మనాభం – కాపునేతగా మరోసారి తెరపైకి మంత్రి బొత్స సత్యనారాయణ – ఇప్పుడు ఏపీలో ఎవరు ‘కాపు’లర్‌ నేత? – కాపులపై వలకు…

Read More

ఢిల్లీలో మళ్లీ ‘రాజధాని’ లొల్లి!

– నేడు సుప్రీంకోర్టు సీజే బెంచ్‌మీదకు రానున్న అమరావతి కేసు విచారణ – ప్రధాన న్యాయమూర్తి లలిత్ త్రిసభ్య బెంచ్ విచారణ – ఆయన బెంచ్ నుంచి తప్పుకోవాలంటున్న న్యాయవాదులు – ఆయన గతంలో జగన్‌కు లాయర్‌గా పనిచేశారని వాదన – బెంచ్‌లో ఉండటం న్యాయం కాదంటున్న లాయర్లు – తప్పుకోవాల్సిందేనంటున్న అమరావతి రైతుల న్యాయవాదులు – గతంలోనూ ఇలాంటి సందర్భాలు అనేకం – చీఫ్ జస్టిస్ బెంచ్‌లో ఉంటారా? లేదా? – చీఫ్ జస్టిస్ లలిత్…

Read More

సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ‘సార్లు’

– ఎన్నికల బరిలో ఆంధ్రా-తెలంగాణ అధికారులు – పోటీ చేసేందుకు ఐఏఎస్‌, ఐపిఎస్‌, ఐడిఈఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారుల ఆసక్తి – అమలాపురం నుంచి వైసీపీ టికెట్‌ కోసం సీనియర్‌ ఐపిఎస్‌ ప్రయత్నాలు – కర్నూలు లేదా నంద్యాల నుంచి టీటీడీ కీలక అధికారి రె‘ఢీ’ – కనిగిరి వైసీపీ బరిలో మరో ఐపిఎస్‌? – గత ంలోనే ప్రయత్నించి విఫలం – ఇప్పటినుంచే రంగం సిద్ధం చేసుకుంటున్న ఏపీ అధికారులు – ఈసారి ఆశావహుల్లో ఎక్కువమంది ఐఆర్‌ఎస్‌లే…

Read More

బీజేపీ డ్యామేజీ సరే.. బీఆర్‌ఎస్‌కు మైలేజీ ఏదీ?

– జాతీయ రాజకీయాల్లో బీజేపీని దోషిగా నిలబెట్టిన కేసీఆర్ – బీజేపీని ఢీకొనే మొనగాడన్న ముద్ర – ట్రాప్‌తో పెరిగిన బీఆర్‌ఎస్ నేషనల్ పొలిటికల్ గ్రాఫ్ -తొలిసారి బీజేపీ అగ్రనేతల పేర్లు బయటకు తెచ్చిన హీరోగా కేసీఆర్‌కు కొత్త పొలిటికల్ ఇమేజ్ – కానీ ఆ స్థాయిలో బీఆర్‌ఎస్‌కు పెరగని పొలిటికల్ మైలేజీ – కేసీఆర్‌ను అభినందించని బీఆర్‌ఎస్ దోస్తులు – బీఆర్‌ఎస్‌కు శుభాకాంక్షలు చెప్పని జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతలు – కనిపించని బీజేపీ వ్యతిరేకశక్తులు…

Read More

ఫిరాయింపుల ఫిదా!

– బీజేపీ-బీఆర్‌ఎస్ ఇద్దరిదీ అదే దారి – ఒకరు రాష్ట్రాల్లో, మరొకరు తెలంగాణలో – టీడీపీ శాసనసభాపక్షాన్ని విలీనం చేయించిన టీఆర్‌ఎస్ – తెలంగాణ చరిత్రలో కారెక్కిన వారే ఎక్కువ – ఫిరాయించిన వారిలో టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ, సీపీఐ ఎమ్మెల్యేలు – 11 రాష్ట్రాల్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన బీజేపీ – బీజేపీలో చేరితే రాజీనామా చేయాలన్న కిషన్‌రెడ్డి – రాజ్యసభలో టీడీపీని బీజేపీలో విలీనం చేయించిన కమలం – అయినా ఎవరూ రాజీనామా చేయని వైనం…

Read More

బీజేపీ ఉత్తుత్తి ఆసుపత్రి!

– మునుగోడులో బీజేపీకి ‘ప్రాణ’ సంకటం – నద్దా ఆసుపత్రి హామీని గుర్తు చేస్తున్న టీఆర్‌ఎస్ – బీజేపీ ‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రచారానికి బీఆర్‌ఎస్ కౌంటర్ – అదే రోజు ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటూ బీజేపీ వాల్‌పోస్టర్లు – బీజేపీకి ‘ఆసుపత్రి నమూనా’తో బీఆర్‌ఎస్ బద్నామ్ – ‘నద్దా ఉత్తుత్తి ఆసుపత్రి’ అంటూ బోర్డు – కళాకారులతో నద్దా వేషం – బీఆర్‌ఎస్ ఉత్తుత్తి నమూనాకు విశేష ఆదరణ – బీఆర్‌ఎస్ ఎత్తుగడతో బీజేపీకి…

Read More

బీఎల్‌ పై బీఆర్‌ఎస్‌ ఉచ్చు

– బీజేపీపై బీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ -తొలిసారి బీఎల్‌ సంతోష్‌ పేరు తెరపైకి – ఉత్తరాది ఫిరాయింపుల్లోనూ వినిపించని బీఎల్‌ పేరు – ఆయనది ఎప్పుడూ తెరవెనుక వ్యవహారమే – బీజేపీలో కీలకపాత్ర ఆయనదే – బీజేపీకి మార్గదర్శకుడు ఆయనే – రామచంద్రభారతి నోటి వెంట సంతోష్‌ ప్రస్తావన – మోదీ-షా కంటే పవర్‌ఫుల్‌ అని కితాబు – ఫలితంగా ఎమ్మెల్యేల ట్రాప్‌కేసులో తొలిసారి ఆయన పేరు -లిక్కర్‌ కేసు తర్వాత కేసీఆర్‌ టిట్‌ ఫర్‌ టాట్‌ –…

Read More

కొమ్మినేనికి ఎట్టకేలకూ సర్కారీ కొలువు

-జర్నలిస్టులకు కొనసాగుతున్న ఉపాథి హామీ పథకం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆంధ్రాలో జర్నలిస్టులకు ‘ఉపాథి హామీ’ పథకం బాగానే అమలవుతోంది. పాలకవర్గాల పల్లకీ మోసే జర్నలిస్టులకు, వారు చేసిన శ్రమదానం బట్టి పదవులివ్వడం చాలా ఏళ్ల నుంచీ జరుగుతున్నదే. పార్టీలు మారినా ఆ పరంపర కొనసాగుతోంది. ఇప్పుడు జగనన్న సర్కారు చేస్తున్నదీ అదే. ఇప్పటికే చాలామంది జర్నలిస్టులు జగనన్న కొలు వులో సేదదీరుతున్నారు. సలహాదారుల అవతారమెత్తిన వారికి జీతాలు కూడా బాగానే గిట్టబాటవుతున్నాయి. మామూలుగా అయితే ఏ…

Read More