మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి...
ఆయన ప్రవచనమే కాదు..
వచనమూ ప్రియమే..
వివాదాన్ని సంవాదం లేకుండా స్పృశించి..
ప్రజామోదం పొందిన
చాగంటి..
కోపమే ఎరుగని ముక్కంటి!
చూసాను నేను..
అఖండ తేజస్సుతో వెలిగిపోయే మూర్తిని..
అటు సాక్షాత్తు
వాగ్దేవి ఆలయం..
ఇటు పశుపతి సన్నిధి..
ఆ నడుమ
ఆ ఇద్దరి స్వరూపమై..
వేదికపై తానే బహురూపమై..
చూపులకు అపురూపమై..
విజ్ఞానం మోములో..
ప్రజ్ఞానం పలుకులో..!
తన విద్వత్తుకు
అమ్మ స్తన్యం కారణమైతే..
తన విభవంలో
అర్ధభాగం అర్ధాంగి..
ఆమె చేయి పట్టి
ఎక్కితే విజయనగరం వేదిక..
ఆ క్షణాన అదయింది
చదువుల తల్లి పీఠిక..
ప్రతి...
దేవుడు ఎక్కడో ఉండడు
మనమధ్యే ఉంటాడు
మనతోనే ఉంటాడు..
మనకు కావాల్సింది చేస్తాడు
మనం కోరుకున్నదే ఇస్తాడు
గుడికి వెళ్లినప్పుడు
సాయం చేయ్ నీవే రాముడి
చర్చికి వెళ్లి చంద ఇస్తే వాడకి నీవే జీసెస్
మసీదుకు వెళ్లి సాయం చేయి
వారికి నీవే అల్లాహ్ అవుతావు
ఎప్పుడైనా ఎవరికైనా
సాయం చేసినప్పుడు
ప్రతివారూ అనేమాట
దేవుడిలా వచ్చి
ఆదుకున్నావంటారు..
గుర్తుకొచ్చిందా..
సాయమంటేనే దేవుడు..
అది మాట రూపంలోనే కావొచ్చు
వస్తు రూపేణా ఐనా కావొచ్చు
దేవుడంటే సాయం మాత్రమే
సాయం అంటేనే...
-రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం సగానికిపైగా ఉద్యోగుల జీతాలకే పోతోంది.
- ప్రభుత్వోద్యోగుల్లో అవినీతి పెరిగింది.
- తిన్నది అరగక, పక్క రాష్ట్రాల కంటే ఎక్కువ జీతాలిస్తున్నా పనిలేని సమ్మెకు దిగుతారట. ప్రజలే వారి సంగతి ఆలోచించాలి.
ఇవీ.. గత పక్షం రోజుల నుంచి మంత్రులు, సలహాదారులు, వైసీపీ సోషల్మీడియాలో ఉద్యోగులపై వెల్లువెత్తుతున్న విమర్శనాస్త్రాలు. కాసేపు ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో...
మానవతకు ఓ రోజేంటి..
అది నీ నైజం..
మనిషి ఇజం..
నిన్ను నిన్నుగా నిలబెట్టే
లక్షణం..
కోటానుకోట్ల జీవరాశులున్న
సృష్టిలో మనిషికి మాత్రమే
అబ్బిన సలక్షణం..
అందుకే అతడయ్యాడు
అంత విలక్షణం..!
మానవత..
మనిషే లేనినాడు
ఎక్కడిది ఈ పదం..
మానవతే మనిషి పధం..
అదే అతడి ధర్మం..
మానవ జీవన మర్మం..
నిత్య ఆచరణీయ కర్మం!
అయితే ఇలాంటి
ఓ రోజు అవసరమే..
మనిషి తనలోని
మనీషిని మర్చిపోతున్న వేళ
మానవతకు దూరమై..
ఇహం మరచి...అహం పెరిగి
దుష్టచర్యలపై
మోహం మితిమీరి
మానవుడే దానవుడౌతున్న
తరుణంలో
నీలోని నిన్ను నిద్రలేపి..
నువ్వు మనిషివి...
గత రెండు సంవత్సరాలుగా అధ్యాత్మికంగా కాక .. ఎడారిమత పాలనలో అక్కడ జరుగుతున్న వికృత కార్యకలాపాల వలన, తిరుమల ప్రతీరోజు వార్తా శీర్షికల్లో కనిపిస్తోంది.
కరోనా పేరు చెప్పి ఉచిత దర్శనం రద్దు చేశారు. ప్రస్తుతం ఆంధ్రాలో అవినీతి ఆనవాయితీ కాబట్టి.. 300 రూపాయలిస్తే కరోనా రాదనుకొంటా. ఆ దర్శనం మాత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంలా కొనసాగుతోంది....
దుబాయ్ రాజు గారి భార్య.... అంటే ప్రపంచంలో ఉన్న ఒరిజినల్ ముస్లింల వారసురాలు. మహమ్మద్ ప్రవక్త వారసురాలు. బురఖా గురించి గొడవలు దౌర్జన్యాలు లేదు. మత మౌఢ్యం లేదు. ఇతర మతాలపై ద్వేషం లేదు. బురఖా లేకుండా మన తమిళనాడులోని శ్రీ మహాలక్ష్మి దేవి కొలువై ఉన్న గోల్డెన్ టెంపుల్ కి
వచ్చి అమ్మవారిని దర్శించుకుని......
జరగని అవమానం జరిగినట్టు ఊహించుకుని
ద్వేషంతో రగిలిపోయాడు కురుసార్వభౌముడు..
ఫలితం..మహాసంగ్రామం..
బంధునాశనం.. ప్రాణహరణం.. రాజ్యభ్రష్టం..!
నువ్వు చేసినా..
నీ వాళ్ళు చేసినా
ఫలితం నీదే..
పండితక్లేశం
వాంఛనీయం కాదు..!
తప్పు లేదని..ప్రమేయం లేదని అనుకోవచ్చు..కాని జరిగింది మాత్రం అచ్చంగా
శంకరాభరణం ఓంకార నాదానుసంథానమే..
కొరవడింది నిదానమే..!
ఒక కార్యాలయంలో సామాన్య ఉద్యోగి పదవీ విరమణ సభ జరుగుతోంది..ఆ సభకి ఒక పెద్ద విఐపి ముఖ్య అతిధి..
అయినా గాని ఆ సభలో వక్తలు...
- చైనా వస్తువుల బహిష్కరణ ఫలితం
-డంగయిపోయిన ‘డ్రాగన్’
భారతదేశంలో చైనా వస్తువుల అమ్మకం దారులు ఈ సంవత్సరం దీపావళి, ఇతర పండుగలకు ముందు భారీ మొత్తంలో నష్టాన్ని చవిచూస్తున్నారు. గత సంవత్సరం మాదిరిగానే, ఈ సంవత్సరం కూడా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ‘చైనీస్ వస్తువులను బహిష్కరించాలి’ అని పిలుపునిచ్చింది. భారతీయ వ్యాపారులు...
వ పా..
ఈ రెండక్షరాలు
వర్ణచిత్ర జగతిలో ఉన్నతి..
మాటాడే కుంచె..
బొమ్మకు ప్రాణం పోసే బ్రష్షు..
చిన్ననాటి మధురానుభూతుల
చందమామలో
ఆయన చిత్రమే విచిత్రం..
అదే పంచతంత్రం..!
ప్రాణం నింపుకున్న
వేల బొమ్మలు..
వాటికీ బాపూ
బొమ్మలాంటి కళ్ళు..
దేవకన్యల ఆనవాళ్లు..
రాములోరి చెంత సీతమ్మ..
కృష్ణుడి సరసన రాధమ్మకు
నూటికి నూరుపాళ్లు నకళ్లు..
కళ్ళ ముందు
కదలాడే రామాయణం..
అక్షర రూపం ఇస్తే మహర్షి
సజీవ రూపం ఇచ్చాడు
ఈ చిత్రకళా రాజర్షి..
ఊళ్ళో ఠీవిగా నడిచే
పరోపకారి పాపన్న..
చేలగట్లపై
చెంగుచెంగున దూకుతూ
సత్యం శివం సుందరం
విలేజీ...