ఏపీలో గంజాయ్.. దళారుల ఎంజాయ్
-దేశంలో గంజాయి ఎక్కడ పట్టుపడ్డా ఆ మూలాలు ఆంధ్రాలోనే -నిరుద్యోగం, ఉపాథికల్పనలో పాలకుల వైఫల్యం -దాని ఫలితమే గంజాయి రవాణా -విశాఖలో అధికార పార్టీ నేతల కనుసన్నులలో గంజాయి అమ్మకాల ఆరోపణలు -నాడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్.. నేడు గంజాయిప్రదేశ్ (పి. అనిల్) ఒకప్పుడు దేశం మొత్తానికి బియ్యం ఎగుమతి చేస్తూ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్.. నేడు జగన్ రెడ్డి పాలనలో దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేస్తూ గంజాయిప్రదేశ్ గా మారింది. వైసీపీ పాలనలో పాఠశాలలు, కాలేజీలు,…