-దావోస్ లో భారతదేశ ఇన్నోవేషన్ రంగంపై జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న మంత్రి కేటీఆర్
భారతదేశం స్టార్టప్ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించిన ప్రముఖ కంపెనీల స్థాపకులతో మంత్రి కే. తారక రామారావు చర్చగోష్ఠి లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో స్టార్ట్ అప్ ఈకొ సిస్టమ్ బలోపేతానికి సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశం అత్యంత...
-ప్రవాసభారతీయుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
-అమెరికాలోని 40 నగరాల్లో.. భారీగా హాజరైన అభిమానులు
-జూమ్ యాప్ ద్వారా ప్రవాసభారతీయులతో మమేకమైన రాష్ట్ర స్థాయి నేతలు
అమెరికా/ డెట్రాయిట్: గడచిన 4 దశాబ్ధాల కాలంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని మాత్రమే కాంక్షించిందని డైట్రాయిట్ తెలుగుదేశం
కౌన్సిల్ మెంబర్స్...
ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ఇప్పటి వరకు 20 మంది జర్నలిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఉక్రెయిన్ తన టెలిగ్రామ్ ఛానల్లో ఈ విషయాన్ని తెలిపింది.మృతిచెందిన జర్నలిస్టుల పేర్ల జాబితాను ఆ యూనియన్ ప్రకటించింది. ఆ మృతుల జాబితాను ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీసు ద్రువీకరించింది. మృతిచెందిన జర్నలిస్టుల్లో విదేశీయులు ఉన్నట్లు...
ఐబీఎం చైర్మన్, సీఈఓ "అరవింద్ కృష్ణ" కు, కీలక బాధ్యతలు దక్కాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ సోమవారం ప్రకటించింది.
2023 డిసెంబరు 31 వరకు కృష్ణ ఈ పదవీలో కొనసాగుతారని న్యూయార్క్ ఫెడ్ తన ప్రకటనలో పేర్కొంది.
BM...
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఓ లోపం ఉన్నట్టు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గుర్తించింది. ఈ లోపం సాయంతో హ్యాకర్లు కంప్యూటర్లలోకి చొరబడి సమాచారాన్ని తస్కరించడం కానీ, మార్పులుచేర్పులు చేసేందుకు కానీ వీలవుతుందని మైక్రోసాఫ్ట్ ఆందోళన చెందుతోంది.
విండోస్ 7, ఆపై వెర్షన్లు ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ సిస్టమ్ ను అప్ డేట్ చేసుకోవాలని...
- టీడీపీ ఎన్నారై నేతల పిలుపు
ఎన్టీఆర్ స్పూర్తితో జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాలని జయరాం కోమటి అన్నారు. అమెరికా లోని మేరీలాండ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా 6 వ మహానాడు జరిగింది.
ఈ సందర్భంగా టిడిపి ఎన్నారై కోఆర్డినేటర్ జయరాం మాట్లాడుతూ పాలకపక్ష వికృత చేష్టలతో ప్రజలు విసిగిపోయారని...
-వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ టైటిల్
- ప్రొఫెషనల్ బేస్ బాల్ లీగ్లో ఆడిన మొదటి భారతీయుడు
- రింకూ సింగ్ రాజ్పుత్ ఘనత
నుదుటిపై త్రిపుండ.. మెడలో రుద్రాక్షమాల.. చేతిలో శ్రీరాముడి పేరు ఉన్న వీర్ మహాన్ లుక్.. చూడ్డానికి ఏదో ఆశ్రమానికి వెళుతున్నట్లు కనిపించే ఈ బాహుబలి పేరు రింకూసింగ్ రాజ్పుత్. ఇప్పుడీ బాహుబలి.. ప్రపంచంలోనే...
- పబ్లిక్ పాలసీలతో లబ్ది పొందిన ఎన్ఆర్ఐలు జన్మభూమి రుణం తీర్చుకోవాలి
- స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలతో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమావేశం
అమరావతి:- ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సంపద సృష్టికర్తలు కావాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనేక దేశాల్లో భారతీయులు...
పాకిస్థాన్లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో 2008 ముంబై ఉగ్రదాడుల ప్రధాన హ్యాండ్లర్ (నిర్వాహకుడు)కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా నేతల టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులతో సంబంధం ఉన్న సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ.. నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన...
ఉక్రెయిన్తో రష్యా యుద్దానికి ప్రధాన సూత్రధారి...భారత్ లో మన ప్రియతమ ప్రధాని మోడీజీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వేల కోట్లరూపాయిల నిధులు ప్రతిపక్షాలకు, లెఫ్టిస్ట్ మీడియాకి సమకూర్చిన పరోపకారి ప్రపంచ బిలియనీర్ 'జార్జెస్సోరోస్'పై అరెస్ట్ వారెంట్ని ప్రకటించిన రష్యా.
ఇప్పటిదాకా సోషల్ మీడియాలో మన జాతీయవాదుల పోస్టులు ఫాక్ట్ చెకర్ పేరుతో లేపేసెదానికి ఇతగాడు నడిపే వామపక్ష,...