Monday, June 5, 2023
బాలీవుడ్ నటుడు శక్తికపూర్ కుమారుడు సిద్ధార్థ కపూర్ ఓ రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిపోయాడు. డ్రగ్స్ సేవించిన అతడ్ని బెంగళూరు పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని ఎంజీ రోడ్డులో రేవ్ పార్టీ జరుగుతున్న హోటల్ పై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 35 మంది నుంచి నమూనాలు తీసుకుని ల్యాబ్ కు...
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం స్పందించింది. వారాణాసి ఏడీఎంపై చర్యలకు ఆదేశించినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో)ని ఆదేశించింది. ఈవీఎంల రవాణాలో నిబంధనలు ఉల్లంఘించిన వారణాసి ఏడీఎం ఎన్‌కే సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొనట్టు...
- హైకోర్టు సంచలన తీర్పు కరోనా సమయంలో పిల్లల నుంచి వసూలు చేసే ఫీజులపై అలహాబాద్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పాఠశాలలన్నీ కరోనా కాలంలో పిల్లల నుండి వసూలు చేసిన మొత్తం ఫీజులో 15శాతం తల్లిదండ్రులకు తిరిగి ఇవ్వవలసి ఉంటుందని లేదా తదుపరి సెషన్‌లో సర్దుబాటు చేయాలని కోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. కరోనా...
- కేంద్ర కేబినెట్‌లో మార్పులు కేంద్ర కేబినెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజును గురువారం తొలగించారు. ప్రస్తుత కేబినెట్‌లో కిరణ్‌ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు అతని ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలకు అదనంగా న్యాయ మంత్రిత్వ శాఖలో స్వతంత్ర బాధ్యతలు అప్పగించబడ్డాయి. కిరెన్ రిజిజు ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్...
గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2021-22) ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు గడువు ఆదివారం (జూలై 31)తో ముగిసింది. ఆఖరి రోజు కావడంతో రిటర్నులు దాఖలు చేసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. గంట గంటకు లక్షలాది రిటర్నులు నమోదయ్యాయి. ఈ క్రమంలో రాత్రి 11 గంటల వరకు 68 లక్షల రిటర్నులు దాఖలైనట్టు ఐటీ...
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు గానూ దేశంలో పలు చోట్ల ఆమెపై కేసులు నమోదయ్యాయి. అయితే తన ప్రాణాలకు ముప్పు ఉందని... అందువల్ల అన్ని కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ వేశారు. ఈ...
మోసపూరితంగా రుణాలను మంజూరు చేసిన కేసులో అరెస్ట్ అయిన, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ ను విడుదల చేయాలని ముంబై హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వారికి బెయిల్ మంజూరు చేసింది. తమ అరెస్ట్ లు చట్ట విరుద్దమని ఈ దంపతులు...
న్యూఢిల్లీ: మహత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కాఫీ ప్లాంటేషన్‌ కార్యకలాపాలను అనుమతించబోమని గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి రాజ్యసభలో స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని పాడేరు ప్రాంతంలో నిరుపేద గిరిజన రైతుల ప్రయోజనం కోసం ఉపాధి హామీ పథకం కింద కాఫీ ప్లాంటేషన్‌ అభివృద్ధికి ప్రభుత్వం అనుమతిస్తుందా అని...
– రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో జాయింట్‌ కమిటీ – ఉభయ రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడి – చర్చల తర్వాత సంయుక్త ప్రకటన చేసిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నవీన్‌ పట్నాయక్, వైయస్‌.జగన్‌ ఈ ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌...
దిల్లీ: దేశంలో కొన్ని చోట్ల జరుగుతున్న బలవంతపు మత మార్పిళ్లపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని, వాటిని గుర్తించి నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించింది.ఇలాంటి చర్యలను అరికట్టకపోతే అత్యంత క్లిష్టమైన పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించింది.దేశంలో బలవంతపు, మోసపూరిత మత మార్పిళ్లను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకునేలా...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com