పీఎఫ్‌ అకౌంట్‌ డబ్బు ఇక ఆటోమేటిక్‌గా బదిలీ

2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై వారం రోజులు దాటింది. EPFOకి సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు ఖచ్చితంగా EPFO ఖాతా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఉద్యోగాలు మారినప్పుడల్లా మీ ఈపీఎఫ్‌వో బ్యాలెన్స్‌ను దానితో పాటు బదిలీ చేయడానికి మీరు కష్టపడాల్సి ఉంటుంది. చాలా సార్లు ఈపీఎఫ్‌వో బ్యాలెన్స్ నెలల తరబడి బదిలీ కాదు. ఇప్పుడు ఈపీఎఫ్‌వో ఖాతాదారులు ఉద్యోగాలు మారినప్పుడు…

Read More

రామేశ్వరం కేఫ్ పేలుడు సూత్రధారుల అరెస్ట్

– 2020 ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్న అబ్దుల్ మతీన్ తాహా, ముసాబిర్ హుస్సేన్‌ బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా, బాంబును అమర్చిన ముసాబిర్ హుస్సేన్‌ను కోల్‌కతాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బెంగళూరులో ఐసిస్‌కు సంబంధించిన ఘటనల్లో అబ్దుల్ మతీన్ తాహా ప్రమేయాన్ని గుర్తు చేసుకున్నారు. 2020 ఇద్దరూ ఉగ్రవాద ఘటనల్లో పాల్గొన్నట్లు తెలిసింది….

Read More

మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ వచ్చిందా?

మెటా సంస్థ మరో సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఏఐతో పనిచేసే ‘మెటా ఏఐ’ అనే ప్రత్యేక చాట్‌బోట్‌ను లాంచ్ చేసింది. ఈ ఏఐ చాట్‌బోట్‌తో యూజర్లు సరదాగా చాట్ చేయడం లేదా తమకు నచ్చిన ప్రశ్నలను అడగడం వంటివి చేయొచ్చు. Llama టెక్నాలజీ సాయంతో రూపొందిన ఈ మెటా ఏఐ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉండటంతో.. కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తోంది. మరి మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్ వచ్చిందా?

Read More

కవల విజయం

టెన్త్ , ఇంటర్ లో కవలలకు సమాన మార్కులు 600 మార్కులకుగానూ 571 మార్కులు పదో తరగతి ఫలితాల్లోనూ ఈ కవలలిద్దరికీ 625 మార్కులకు 620 సహజంగా కవల పిల్లలు ఒకేలా ఉంటారు. పోలికలు, అలవాట్లు కూడా అలాగే ఉంటాయి. ఇవన్నీ మనం సినిమాల్లో కూడా చూసినవే. కానీ విచిత్రంగా కవల పిల్లలకు, చివరకు పరీక్షల్లోనూ ఒకే మార్కులు రావడం మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా విన్నారా? లేదు కదా? ఇప్పుడు కర్నాటకలో ఆ చిత్ర విచిత్రాన్ని మీరే…

Read More

ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా?

మీలో ఎవరూ దీన్ని నమ్మరు.. ఆయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి మోహన్‌లాల్ ఖట్టర్, కొన్ని రోజుల క్రితం రాజీనామా చేశారు. అతను తన అధికారిక బంగ్లాను ఖాళీ చేసి, తన కొద్దిపాటి వస్తువులతో ఒక చిన్న వసతికి బయలుదేరాడు.అతను ఆరెస్సెస్ లో ఉన్నప్పుడు, అతను తన ఆస్తులు, పొదుపు మొత్తాన్ని విరాళాలకు ఇచ్చాడు. ఇప్పుడు తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికి వచ్చే పెన్షన్‌తోనే బతుకుతాడు. మాజీ ముఖ్యమంత్రులు & మంత్రులు తమ బంగ్లాల నుండి వాష్‌రూమ్‌ల నుండి…

Read More

సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్

లిక్కర్ పాలసీ స్కాంలో తన అరెస్టు అక్రమమని, నిబంధనల ఉల్లంఘనే అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇవే అంశాలతో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం విచారించిన కోర్టు.. కేజ్రీవాల్ అరెస్టులో ఎలాంటి అతిక్రమణలు జరగలేదని తేల్చింది. ఆధారాలు ఉన్నాయంటూ ఈడీ చేసిన వాదనతో ఏకీభవించింది. కేజ్రీవాల్ అరెస్టు సక్రమమేనని పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ పిటిషన్…

Read More

సుప్రీంకు రామ్‌దేవ్‌ బాబా క్షమాపణలు

తుప్పదారి పట్టించే అడ్వర్టైజ్‌మెంట్ కేసులో యోగా గురు రామ్‌దేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ  సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి నేడు వారు కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఒక రోజు ముందే క్షమాపణలు తెలిపారు. పతంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుదారి పట్టించే ప్రకటనల విషయాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఇలాంటి…

Read More

అమెరికాలో భద్రాచలం తరహా రామాలయం

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం తరహాలో అమెరికాలోని అట్లాంటా సమీపంలోని కమింగ్‌ వద్ద రామాలయ నిర్మాణం చేపట్టినట్లు అక్కడ ముఖ్య అర్చకుడిగా వ్యవహరిస్తున్న పద్మనాభాచార్యులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు, దాతల సహకారంతో 33 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆలయ పనులు చేపట్టినట్లు వివరించారు. తోటి అర్చకులతో భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయ ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులతో పాటు కొంతమంది వైదిక పెద్దలను కలిసి సలహాలు తీసుకున్నారు. అట్లాంటాలో రామాలయ పనులు సాగుతున్నాయని, ప్రధాన కోవెల విడిభాగాలను మాత్రం ఆంధ్రప్రదేశ్‌‌లోని…

Read More

ఆ 4 నిమిషాలు నాసాకు ఎందుకంత కీలకం..?

-సంపూర్ణ సూర్య గ్రహణం.. సౌర వ్యవస్థలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉన్న ఏకైక గ్రహం భూమి మాత్రమే. ప్రతి 18 నెలలకు ఒకసారి భూమిపై ఉన్న ఏదో ఒక ప్రాంతంలో సూర్య గ్రహణం కనిపిస్తుంది. నేడు (ఏప్రిల్‌ 8వ తేదీన) ఏర్పడనున్న సంపూర్ణ సూర్య గ్రహణం కోసం ఇప్పుడు శాస్త్రవేత్తలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే వీలున్న ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు గ్రహణ సమయంలో నాలుగు…

Read More

దేశానికి కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద స‌మ‌స్య

రాజ‌స్థాన్‌ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కాంగ్రెస్‌ పై విరుచుకుప‌డ్డారు. ఉగ్ర అనుమానితుల ప‌ట్ల కాంగ్రెస్ మెత‌క వైఖ‌రి అనుస‌రించింద‌ని సీఎం ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో భార‌త‌దేశ ప్ర‌తిష్ఠ ప్ర‌పంచ‌వ్యాప్తంగా పెరిగింద‌ని ఆయన అన్నారు. తీవ్ర‌వాదం, ఉగ్ర‌వాదం ముగిసిపోయాయ‌న్నారు. కాంగ్రెస్ పాల‌న‌లో పేద‌లు ఆక‌లితో అల‌మ‌టించారని, ఉగ్ర‌వాదుల‌కు మాత్రం బిర్యానీ పెట్టి పోషించార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. మోదీ ప్ర‌భుత్వం గ‌త నాలుగేళ్లుగా 80 కోట్ల మంది పౌరుల‌కు ఉచిత రేష‌న్…

Read More