జిందాబాద్..జస్టిస్ లావు ధర్మాసనం

హేట్సాఫ్.. జస్టిస్ లావు నాగేశ్వరరావు గారి ధర్మాసనానికి . ఆర్టికల్ 21 గురించి ప్రభుత్వానికి, పోలీసులకు, ప్రజలకు వివరంగా తెలియపరచినందుకు . అలానే ప్రభుత్వానికి గొప్ప హెచ్చరిక చేసారు ఆర్టికల్ 142 ని ఉపయోగించి . కమీషన్ల , పేనల్స్ సిఫార్సులను గోడౌన్లలో ఉంచి కాలగర్భంలో కలుపుతున్న ప్రభుత్వాలకు తమ రాజ్యాంగ బాధ్యతలను గుర్తు చేస్తున్నందుకు . ఈమధ్యే మనందరం గంగూభాయ్ సినిమాలో చూసాం గంగూభాయ్ పోరాటాన్ని , ఆరాటాన్ని . వ్యభిచార వృత్తిలో ఉన్న వారికి…

Read More

భారత్ లో దశలవారీగా డిజిటల్ కరెన్సీ…

భారత్ లోనూ డిజిటల్ కరెన్సీని తీసుకువచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్నద్ధమవుతోంది. ఈ కరెన్సీని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) గా పేర్కొంటున్నారు. దేశంలో దీన్ని దశలవారీగా ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది. నేడు విడుదలైన ఆర్బీఐ వార్షిక నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. తాను అనుసరిస్తున్న ద్రవ్య విధానం, ఆర్థిక స్థిరత్వం, సమర్థవంతమైన నగదు చెలామణీ, చెల్లింపుల వ్యవస్థలతో ఈ డిజిటల్ కరెన్సీ సమన్వయం చేసుకునేలా ఉండాలని ఆర్బీఐ యోచిస్తోంది. భారత్ లో డిజిటల్…

Read More

వ్యభిచారం చేయడం కూడా ఒక వృత్తే

– వ్యభిచారం చేయడం తప్పు – కానీ స్వచ్ఛందంగా వ్యభిచారం చేయడం నేరం కాదు – పట్టుపడిన సెక్స్ వర్కర్లపై క్రిమినల్ కేసులు పెట్టకూడదు – సెక్స్ వర్కర్ల ఫోటోలను మీడియా క్లిక్ చేయడం కానీ, పబ్లిష్ చేయడం కానీ చేయకూడదు – సుప్రీంకోర్టు వార్నింగ్ వ్యభిచారం చేయడం కూడా ఒక వృత్తే అని, వారిని ఇబ్బందిపెట్టి వారి పరువు తీయడం పద్దతికాదని పోలీసులకు, మీడియా వారికి సుప్రీం కోర్టు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇకనుంచి వ్యభిచారం…

Read More

భారతదేశ శీఘ్రప్రగతికి ఇన్నోవేషన్ రంగం బలోపేతమే సత్వరమార్గం

-దావోస్ లో భారతదేశ ఇన్నోవేషన్ రంగంపై జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ భారతదేశం స్టార్టప్ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించిన ప్రముఖ కంపెనీల స్థాపకులతో మంత్రి కే. తారక రామారావు చర్చగోష్ఠి లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలో స్టార్ట్ అప్ ఈకొ సిస్టమ్ బలోపేతానికి సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి సాధించాలంటే దేశంలో ఇన్నోవేషన్ కల్చర్ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇన్నోవేషన్ అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానమే కాకుండా…

Read More

కచ్చితమైన మార్పు ఉండబోతోంది:కేసీఆర్

-దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి -ఎందరో ప్రధానులు వచ్చారు.. దేశ పరిస్థితులు మాత్రం మారలేదు -రెండు మూడు నెలల్లో సంచలన వార్తను చెపుతాను: కేసీఆర్ బెంగళూరుకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని కలిసిన సంగతి తెలిసిందే. సమావేశానంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని ఆయన చెప్పారు. కచ్చితమైన మార్పు ఉంటుందని… దాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. రెండు, మూడు…

Read More

ఐఎస్ బీ 20వ వార్షికోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ హాజరు

-ఆసియాలో ఉన్నత బిజినెస్ స్కూల్స్ లో ఇది ఒకటి: హైదరాబాద్ ఐఎస్ బీలో ప్రధాని మోదీ -2001లో వాజ్ పేయి ప్రారంభించారని వెల్లడి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, 2001లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి హైదరాబాదులో ఐఎస్ బీని ప్రారంభించారని వెల్లడించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు…

Read More

టీఆర్ఎస్ అధినాయకత్వంపై విమర్శలు గుప్పించిన మోదీ

-హైదరాబాద్ విచ్చేసిన ప్రధాని మోదీ -ఘనస్వాగతం పలికిన తెలంగాణ బీజేపీ నేతలు -బేగంపేటలో సభ -ఓ కుటుంబ దోపిడీకి తెలంగాణ రాష్ట్రం బలవుతోంది:మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్ విచ్చేశారు. ప్రధానికి ఘనస్వాగతం పలికిన తెలంగాణ బీజేపీ నేతలు బేగంపేటలో స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. పట్టుదలకు, పౌరుషానికి మారుపేరు తెలంగాణ ప్రజలు అని అభివర్ణించారు. ఒక ఆశయం కోసం వేలమంది ప్రాణత్యాగం చేశారని కీర్తించారు. ఏ ఒక్క…

Read More

దేవేగౌడతో భేటీ అయిన కేసీఆర్

మాజీ ప్రధాని దేవేగౌడతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ ఉదయం హైదరాబాదు నుంచి బెంగళూరుకు కేసీఆర్ ప్రత్యేక విమానంలో వెళ్లిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చేరుకున్న ఆయన దేవేగౌడ నివాసానికి వెళ్లారు. ఆయనకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్వాగతం పలికారు. వీరు ముగ్గురు ప్రస్తుత దేశ రాజకీయాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి గురించి కూడా చర్చలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవలి కాలంలో జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. కేంద్ర…

Read More

కర్ణాటక కమిషన్ తో భేటీ అయిన తెలంగాణ బీసీ కమిషన్

-హవనూర్, వెంకట స్వామి, కాంతారాజ కమిషన్ నివేదికలపై సుదీర్ఘ చర్చ -సుప్రీమ్ కోర్టు తీర్పుల దరిమిల లోతుగా అధ్యయనం  -సుప్రీమ్ కోర్టు నిర్దేశించిన ‘త్రిబుల్ టెస్ట్’ కొలమానాల దిశగా కొనసాగించిన సమాలోచనలు -మెథడాలజీ, ప్రశ్నావళి, అవలంభించిన పద్దతులపై సమగ్ర సమాచార సేకరణ -ఉన్నత కోర్టు వివిధ తీర్పులు, పలు కమిషన్ నివేదికల లోని సిఫార్సుల ఆధారంగా 5 గంటలకు పైగా కొనసాగిన సమావేశం సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాలు, సంప్రదాయ వృత్తులలో బి.సి.ల వాస్తవిక…

Read More

రేపు కేసీఆర్‌ అటు..మోదీ ఇటు

-రేపు ఉద‌యం బెంగ‌ళూరుకు కేసీఆర్‌!.. మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు మోదీ! -ఇటీవలే ఢిల్లీ, ఛండీగ‌ఢ్‌ల‌లో ప‌ర్య‌టించిన కేసీఆర్‌ -తాజాగా గురువారం బెంగ‌ళూరుకు ప‌య‌నం -మోదీకి స్వాగ‌తం చెప్ప‌నున్న మంత్రి త‌ల‌సాని -2:30 గంట‌ల పాటు హైద‌రాబాద్‌లో మోదీ ప‌ర్య‌ట‌న‌ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హైద‌రాబాద్ వ‌స్తున్న వేళ‌… తెలంగాణ సీఎం కేసీఆర్ బెంగ‌ళూరు ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేర‌నున్నారు. గురువారం ఉద‌యం బెంగ‌ళూరుకు కేసీఆర్ ప‌య‌నం కానున్నారు. ప‌లు పార్టీల‌తో మంత‌నాలు సాగిస్తున్న కేసీఆర్ ఇటీవ‌లే ఢిల్లీ, ఛండీగ‌ఢ్ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన…

Read More