జన ఆగ్రహ సభ – స్వీయ ఆవేశ సభ

బి జె పి ఆధ్వర్యంలో జరిగిన జన ఆగ్రహ సభ లక్ష్యాన్ని సాధించింది అనటంలో నాకు కొన్ని సందేహాలు కలిగాయి. రాజకీయ పార్టీలు ఏవైనా కోరుకునేది, ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఎప్పుడైనా ఒక్కటే. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టాయి. మేము అధికారంలోకి వస్తే ఇంకా గొప్పగా అభివృద్ధి చేసి చూపుతాము అని. ఈ రోజు మాట్లాడిన వక్తలు కూడా అదే రీతిలో ప్రస్తుత వై సి పి ప్రభుత్వాన్నీ…

Read More

బహుదూరపు బాటసారిని

గమ్యం గమనికలో ఉంది కానీ నా గమనం ఆగదు లక్ష్యం చేరువలో ఉంది కానీ అలక్ష్యం చేయను. నేనొక బహుదూరపు బాటసారిని మానుష్య పిపాసిని నా యాత్ర లో పాదయాత్ర ఒక మజిలి నా గమనంలో ఒక గమకం నాతోటి అసహాయ శూరులకొక సహాయ హస్తం తల్లడిల్లిన తల్లులకు తలవాల్చిన తరుణం ఇంకా ఉంది ఎంతో ఉంది మన లక్ష్యం సాధించే రోజు నా గమ్యం చేరే రోజు అంతవరకు నేనొక మానుష్య పిపాసిని బహుదూరపు బాటసారిని…

Read More

సంకల్పం సడల లేదు.. జోరు తగ్గలేదు.. సమరోత్సాహంతో రైతు పాదయాత్ర

అమరావతి రైతుల మహాపాదయాత్ర ఉద్ధృతంగా సాగుతోంది. మండుటెండలను సైతం వారి సంకల్పాన్ని సడలనివ్వటం లేదు. ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని నినాదంతో లేని శక్తిని కూడగట్టుకుంటూ అడుగులో అడుగేస్తూ పట్టుదలగా రాజధాని రైతులు ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు మళ్లీ సభ ముందుకు తెస్తే రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సైతం సిద్ధమవుతామని తేల్చి చెప్పారు.న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట రాజధాని రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు నెల్లూరు జిల్లాలో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి…

Read More

అదే జోరు…అదే హుషారు…ఉవ్వెత్తున సాగుతున్న మహాపాదయాత్ర

– పోలీసు ఆంక్షలు, వర్షపు జల్లులు అడపాదడపా ఆటంకాలు కలిగించినా.. రైతులు ముందుకే సాగారు – నెల్లూరు జిల్లాలో రాజువారి చింతలపాలెం నుంచి మొదలైన యాత్ర.. కావలి చేరుకుంది – ఉదయగిరి నియోజకవర్గం ప్రజల తరఫున.. అమరావతి పరిరక్షణ సమితికి రూ.30 లక్షల విరాళం అందజేశారు నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న రాజధాని రైతుల మహా పాదయాత్ర 22 వరోజుకు చేరుకుంది.నిన్న రాత్రి కావలిలో బస చేసిన రైతులు నేడు నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట వరకు 13 కిలోమీటర్లు…

Read More

అమరావతి మహా పాదయాత్ర డైరీ- 18 వ రోజు

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఈరోజు మహా పాదయాత్రకు విరామం. అయితే, ఈరోజు మహా పాదయాత్ర లో పాల్గొని, రైతులతో కలిసి నడవాలని, నిన్ననే నిర్ణయించుకున్న కార్యక్రమం ప్రకారం… ప్రముఖ సినీ హీరో, గత పదేళ్లుగా, కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమాలు వదిలేసి, సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా కోసం జరిగిన ఉద్యమాలలో ముందు వరుసలో నిలబడి… ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణ ఏకైక లక్ష్యంగా కేంద్ర…

Read More

రైతుల మహా పాదయాత్రకు మద్దతుగా హీరో శివాజీ, బి.వి రాఘవులు

వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో గుడ్లూరు లోనే విరామం ప్రకటించిన నేపథ్యంలో.. వారికి మద్దతుగా సినీ నటుడు హీరో శివాజీ గుడ్లూరు వచ్చి, అమరావతి రైతన్నలను కలిసి పరామర్శించారు వారి పోరాటానికి మద్దతు తెలిపి మీడియా సమావేశంలో మాట్లాడారు. హీరో శివాజీ మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణం పూర్తి చేసి రాజధానిగ ప్రకటిస్తే , భవిష్యత్తు తరాలకు ఒక సింహాస్వప్నంగ నిలుస్తోంది అన్నారు.,ఆంద్రప్రదేశ్ ఖ్యాతి రెట్టింపు అవుతుంది అని, భూములు ఇచ్చిన రైతన్నల ఆత్మగౌరవం నిలబడుతుంది అని తెలిపారు….

Read More

అమరావతి మహా పాదయాత్ర డైరీ- 17వ రోజు

– కొలికపూడి శ్రీనివాస రావు రాత్రి బస చేసిన కందుకూరు నుండి ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరి… కొండ ముడుసు పాలెం,మోపాడు,మాచవరం… మీదుగా గుడ్లూరు చేరుకున్నాము. మధ్యాహ్న భోజనం మోపాడు లో ఏర్పాటు చేశారు. ఈరోజు పాదయాత్ర మార్గంలో సమీప గ్రామాలైన…గుల్లపాలెం,దారకాని పాడు,రాళ్ళపాడు,కొత్త పేట,బసి రెడ్డి పాలెం గ్రామాల ప్రజలు కూడా ప్రధాన రహదారి మీద… వేలాదిగా చేరుకొని మహా పాదయాత్రకు స్వాగతం పలికారు. ఒక మహాయజ్ఞంలో సాగుతున్న పాదయాత్ర కు ఎంతోమంది లక్షలాది రూపాయలు విరాళం…

Read More

అమరావతి మహా పాదయాత్ర-డైరీ-16వ రోజు

అమరావతి మహా పాదయాత్ర లో ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్నది. అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై నేటికి 700 రోజులు. ఒక అసాధారణ, అపూర్వ పోరాటంగా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. ప్రతిరోజు యాత్ర ప్రారంభమయ్యే సమయానికి చిరుజల్లులు, ఆ తర్వాత పూలవర్షం మామూలు విషయం. అయితే ఈ రోజు యాత్ర ప్రారంభ సమయంలో పెద్ద వాన రావడం వలన, కొద్దిగా ఆలస్యంగా… విక్కి రాల పేట నుండి ప్రారంభమైన మహా పాదయాత్ర… కొండి కందుకూరు, బొడపాటి వారి…

Read More

అమరావతి ఉద్యమం @700రోజులు

– ‘మహాపాదయాత్ర’లో ప్రత్యేక కార్యక్రమాలు అమరావతి: అమరావతినే ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’ 16వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ్టి యాత్ర విక్కిరాలపేట నుంచి కందుకూరు వరకు సాగనుంది. అమరావతి రైతుల ఉద్యమం 700వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో యాత్రలో ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సర్వమత ప్రార్థనలు, అమరావతి అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. వీటితో పాటు అమరావతి…

Read More

14వ రోజూ ఉత్సాహంగా.. అమరావతి మహాపాదయాత్ర

అమరావతి రైతుల మహాపాదయాత్ర 14వ రోజూ ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా యరజర్ల శివార్లలో నిన్నటి రోజు యాత్ర ప్రారంభమైంది. అమరావతి రైతులకు స్థానిక రైతులతోపాటు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు మద్దతు తెలుపుతున్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర 14వ రోజూ ఉత్సాహంగా సాగుతోంది.యరజర్ల శివార్లలో మొదలైన యాత్రకు.. ప్రకాశం జిల్లావాసులు, రైతులతో పాటు వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత మద్దతు పలికుతుకున్నారు. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి సంఘీభావం తెలిపారు. ప్రకాశం జిల్లాలోకి ఈ మాహాపాదయాత్ర…

Read More