ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడ్డారు..!
పార్టీ నాయకుల సంగతి పక్కన పెడితే...మీ పని తీరుని ఎవరూ తప్పు పట్టలేము..!
ప్రకృతి విధ్వంసాన్ని సమర్థవంతంగా ఎదుర్కున్నారు..!
నేనున్నానంటూ నిలిచారు..!
మీ వెనుక మేము లేమని చెప్పాము..!
రెవెన్యూ లోటు తో వచ్చారు..!
ఉద్యోగులందరి కోరికలు తీర్చారు..!
టైమ్ ప్రకారం పనిచేయమన్నారు..వాళ్ళకది ఇష్టం లేదు..!
పెన్షన్లు పెంచారు...పసుపుకుంకుమ ఇచ్చారు..!
మీ జేబులోది కాదని వాళ్ళన్నారు..!
ఎవరిచ్చినా వాళ్ళ బాబు సొమ్మేమి ఇవ్వరు...
తిక్క మోడీ ! ఇంత డబ్బు పెట్టి కొనటమెందుకు!! నెహ్రూ మాదిరో , కాంగ్రెస్ UPA మాదిరో కొంత ముక్కని చైనాకు ఇచ్చేసి విదేశాల్లో కొంత సొమ్ము దాచుకుని గమ్మునుండక ఏందయా నీ దేశభక్తి, తొక్కా, తప్పెటా !!
దేశాన్ని ప్రేమిస్తే ఒక్కసారి సమయం కేటాయించి చదవండి. ఈ 6 ఏళ్లలో సైన్యానికి ప్రభుత్వం ఏం...
నీ పేరేంటి..
ఇప్పటి పేరు తెలుసు..
కొత్త పేరు జగనన్నని అడుగు
ఏంటో ఈ పేర్ల గందరగోళం..
మారుతున్న జననేత గళం..
పనిలేని....పిల్లి తల
గొరిగిన వైనం..
ఎందుకొచ్చిన
ఈ వివాదాల దుకాణం..?
కష్టాన పెట్టుకుంటూ
సుఖాన ఉన్న ప్రాణం..!
అయినా ఈ పేర్లు
కాసుల పేర్లా..
చరిత్రలో
నిలిచిపోయే పేరాలా..
వీటి కోసం
ఇన్ని బేరసారాలా..!
గుర్తు చేస్తున్నానని
నన్ను నిందించవద్దేం..
వీటి పేర్లూ
మార్చేస్తాడేమో సారు..
జర జాగ్రత్త పడండి..
ఆ తర్వాత కన్నీళ్లు
ఒలకబోయొద్దు ఓ సేరు..
అది మన ఒళ్లోనే
ప్రవాహమై పారు..
ఈ ఇష్టారాజ్యంలో
నిరర్థకమే...
నెల్లూరు నాలుగవ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ వారి కోర్టులో జరిగిన దొంగతనం సంఘటన జరిగిన తరువాత కావలి డి.ఎస్.పి గారిని విచారణ అధికారిగా నియమించారు. వారు ఇచ్చిన రిపోర్టు కు , ఎస్పీ గారు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పిన విషయానికి తేడా ఉంది .
దొంగతనం జరిగిన తీరు పోలీసులు చెప్పిన ,చూసిన తర్వాత...
శాసనసభలో జరిగిన చర్చను చూస్తున్నప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రజా రాజధాని అమరావతిని శాసన, పాలనా రాజధానిగా కొనసాగించి 3 నెలల్లో రైతులకు ప్లాట్లు ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా శాసనసభలో రాజధాని పై చర్చ జరపడం రాష్ట్ర ప్రభుత్వ దురాలోచనకు, కక్షపూరిత...
మహారాష్ట్ర అధికార కూటమి లో గత మూడు, నాలుగు రోజులుగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు తెలుగు వారు - ఆంధ్ర నేతల్లో పోలికలను చూస్తున్నారు. కొన్ని పోలికలు ఇటు తెలుగుదేశం లోనూ కనపడుతున్నాయి, అటు వైసీపీ లోనూ కనపడుతున్నాయి. జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.
ముందుగా తెలుగుదేశం విషయానికి వస్తే - మహారాష్ట్ర...
- కమ్మోళ్ళు తెలివైన వాళ్ళం అనుకునే అమాయకులు
- టీడీపీని దెబ్బ కొట్టాలంటే కమ్మోళ్ళని నమ్మిస్తే చాలు
- మరోసారి మోసపోవడానికి రెడీగా ఉండండి
అమిత్ షా ఎన్టీఆర్ & రామోజీరావుని కలవడం వెనుక ఉన్న రాజకీయ ఎత్తుగడ ఏంటి?
అమిత్ షా వీళ్ళ ఇద్దరిని కలవడం అనేది పూర్తిగా బీజేపీ, వైసీపీ రాజకీయ ఎత్తుగడ.
2019 ఎలక్షన్స్...
టి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులను నియమించాలి కాబట్టి నియమించినట్లు వుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కెసిఆర్ కు మొదటి నుండి జిల్లాల పార్టీ నిర్మాణం పై పెద్దగా ఆశక్తి లేదు. ఎవరినేవరినో జిల్లా నాయకులుగా ఫోకస్ చేస్తే వారు రేపటి రోజున తమకు వున్న పదవిని అడ్డం పెట్టుకొని ఇతర పార్టీలతో బేరసారాలు...
ప్రస్తుత ఈ కుళ్ళి పోయిన రాజకీయ వ్యవస్థలో, ఏమి సాదిద్దామని... ఇన్ని చిన్న చితక రాజకీయ పార్టీలు పెట్టేస్తున్నారో అర్ధం అవటం లేదు. ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే ఎంతో ప్రజా బలం కావాలి. 400 లక్షల మంది పైగా ( 4 కోట్లు) ప్రజలు ఉన్న తెలంగాణలో, ఎన్ని లక్షల మంది ఈ...
- నీ వల్ల రోడ్డున పడిన అమరావతి రైతులకు సంఘీభావం కూడా తెలపవా?
- జగన్ చేస్తున్న ప్రతి పాపానికి మాజీ మంత్రి నారాయణ బాధ్యత వహించాల్సిందే
అమరావతి భూములు సేకరించిన మాజీమంత్రి నారాయణ నీవు ఎక్కడ? 2014 నుంచి 2019 వరకు తెల్లారేసరికి రాజధాని ప్రాంతాల్లో ఇల్లు, ఇల్లు తిరిగి భూములు తీసుకొన్నావే. ఇప్పుడు నీవు...