క్రేజు పాయె.. కామెడీలా మారె!

– పాపం ఉద్యోగులు – ఉద్యోగసంఘ నేతలకు పోయిన విలువ – బాబు హయాం వరకూ వెలిగిన సంఘాలు – జగన్ జమానాలో కరిగిపోయిన వైనం – బాబు హయాంలో నేతలకు ఎప్పుడంటే అప్పుడు అపాయింట్‌మెంట్లు – జగన్ జమానాలో నేతల ముఖం చూడని అవమానం – బాబు హయాం వరకూ పాలకులను బెదిరించిన సంఘాలు – జగన్ హయాంలో జీతాల కోసం దేబిరించే దయనీయం – భజన సంఘాల్లా మారిన కొన్ని ఉద్యోగ సంఘాలు (ఎం.ఎస్…

Read More

గద్దర్ ఆదర్శప్రాయుడా? ఎందుకు? ఎలా?

(పుప్పల నరసింహం, సీనియర్ జర్నలిస్ట్) జనవరి 31, 2024న ‘గద్దర్ ఫౌండేషన్’ హైదరాబాద్ లో గద్దర్ జయంతి సభను నిర్వహించింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది (2025) నుంచి గద్దర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందని ప్రకటించారు. తన మాటే జి.ఓ. అని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో గద్దర్ గూర్చి కొంత నిష్పక్షపాత వైఖరితో మాట్లాడుకోవలసిన అవసరం ఉంది. కొన్ని విషయాలు, అభిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చు. అంత…

Read More

బటన్ నొక్కడమే కాదు… అనుభవం కూడా ఉండాలి

ఒకడు విమానాశ్రయంలో విమానాలు తుడిచే పనిలో ఉన్నాడు. అలా తుడుస్తున్నప్పుడు కాక్పిట్ లో, ‘విమానం నడపడం ఎలా?’ అన్న పుస్తకం కనపడింది. అతనిలో ఆసక్తి కలిగి పుస్తకం తెరిచాడు. మొదటి పేజీలో ‘విమానం ఇంజన్ స్టార్ట్ అవ్వాలంటే ఆకుపచ్చ బటన్ నొక్కాలి’ అని ఉంది. అతడు అది నొక్కాడు. విమానం ఇంజన్ స్టార్ట్ అయింది. అతడికి ఆసక్తి పెరిగింది. రెండో పేజీ తిప్పాడు. ‘విమానం కదలాలంటే ‘పచ్చ బటన్ నొక్కండి’ అని ఉంది. అతడు నొక్కి చూసాడు….

Read More

సీమ సం‘గతే’మిటి సారూ?!

అందరూ ఒక్కటై 52 సీట్లకు గాను 49 సీట్లు వైసీపీకి కట్టబెట్టిన రాయలసీమలో.. సీమ బిడ్డగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. ప్రధాన సమస్యల పట్ల కనీస స్పందన లేకుండా.. అందరూ ఒక్కటై నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నాడు. ఇంట్లో, బయట, సింకు అన్నాడు. సిద్ధాంతాల మధ్య యుద్ధం అన్నాడు. ఇలా తనపై సెంటిమెంటు కురిపించే ప్రయత్నాలు చేస్తున్న సీఎం జగన్, తాను పుట్టిన సీమకు.. తనను సీఎంను చేసిన సీమకు ఏం చేశారో మాత్రం, ఇప్పటిదాకా ఒక్క వేదిపైనా…

Read More

బాబూ..పవన్ ఆలోచించండి!

– చంద్ర బాబు, పవన్ కల్యాణ్ కు బహిరంగ విజ్ఞప్తి ఉమ్మడి మద్రాస్ ప్రోవిన్స్ నుండి విడబడిన 1953 సం. లగాయతు, 2024 వరకు ఆంధ్ర ప్రాంతం అనేక రకాల దగాలకు గురైనది. ఎన్నెన్నో ఆశలు కల్పించి విశాలాంధ్ర నినాదంతో ఆంధ్ర ప్రదేశ్ గా ఆవిర్భవించిన ప్పటికి, అనేక ఆటు పోట్లతో … పాలకులు అధిక శాతం ఆంధ్ర వారై నప్పటికీ , అభివృద్ధి హైదరాబాద్ లో జరిగి పోయింది. అక్కడి విభజన వాద ఉద్యమానికి పరిష్కారంగా,…

Read More

విశ్వసనీయత స్పెషల్

అమ్మ‌ఒడి హామీ: ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ‌ఒడి అమలు: ఒక్కొక్కరికి మాత్రమే లబ్దిదారులు: 45లక్షలు/80లక్షలు రైతుభరోసా: హామీ: ఒక్కో రైతుకు 12500/- అమలు: 7500/- లబ్దిదారులు: 55 లక్షలు పింఛన్లు: హామీ; 2 వేల నుంచి 3 వేలు పెంపు అమలు: నాలుగు విడతల్లో పెంచుకుంటూ లబ్దిదారులు: 60 లక్షలు కాపులు హామీ: కాపులకు పదివేల కోట్లు అమలు: అందరికీ ఇచ్చేవి విడదీసి లెక్క కాపు నేస్తం : లబ్దిదారులు 2.35 లక్షలు/ 30…

Read More

పదివేలిచ్చి… నలభైవేలు గుంజి.. తెలివంటే జగన్‌దే!

-గతంలో ఒక పేదవాడి కుటుంబ ఖర్చు పదివేలు -జగన్ జమానాలో అది ఇరవైవేలు దాటింది -జగన్ నాలుగున్నరేళ్ల పాలనపై భగ్గుమంటున్న జనం -సంక్షేమం కాదు బాబోయ్ సంక్షోభం అంటున్న ప్రజలు -ఇచ్చేది బెత్తెడు…తీసుకునేది బారెడు అంటూ గగ్గోలు -మారిన పరిస్థితి పై ముఖ్యమంత్రికి నివేదిక -జగన్ ఇటీవలి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటున్న విశ్లేషకులు (సువర్ణరాజు) ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లయింది…మరి కొద్ది నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక…

Read More

ఏమి ఖర్మ ఆంధ్ర దేశ జనమా? ఒక్క సారి ఓటు వేసి తెచ్చుకున్న విషమా!

(కృష్ణయ్య) విధ్వంసం…విద్వేషం…వికటాట్టహా సం, వినాశకం…అమానుషం…అతని దరహాసం.! కుతంత్రముల కుటిల క్రూర దుశ్శాసన పర్వం. నియంతృత్వ నిరంకుశపు అహంకార గర్వం! రాజధాని రద్దుచేసె రాజ్య రాక్ష సత్వం. రాబందుల బంధు వర్గ దోపిడీల తత్వం.! పోలవరం ముంచినట్టి పోడు మనస్తత్వం. ఓటు కొరకు సీటు కొరకు కాళ్లు పట్టు యత్నం.! ఎదిరిస్తే వెంటాడే యమ కింకర వ్యూహం. ఎదురులేని వాడి వలె వుండాలని మోహం.! గనులు..గిరులు మద్య సిరులు మొత్తంగా స్వాహా , భూమి,శక్తి యుక్తి మేర మేయు…

Read More

మిక్చర్ పొట్లం భేటీ

పాలన ఆరంభంలో మోదీని కలిసి అడిగిన అంశాలు పాలన చివర మోదీని కలిసి అడిగిన అంశాలు Both are same కట్టు’కథలు’ కట్టని మెడికల్ కాలేజీలు కట్టినట్లు ఫ్యాన్స్ గల్లీలో కట్టుకథలు చెబుతుంటే కట్టబోయే కాలేజీలకు సహకారం ఇవ్వమని ఢిల్లీలో అన్న వినతి. “డబ్బు మీరిస్తే డప్పు మేం కొట్టుకుంటాం” తాయిలం మాజీ ప్రధాని చరణ్ సింగ్‌కి భారతరత్న ఇచ్చిన ఫలితం – ఆరెల్డీ పొత్తుకు సై. యూపీలో ఏడు ఎంపీ సీట్లలో భాజపాకు సానుకూలత- పురస్కారాలు…

Read More

తెలుగు వజ్రం..ఇక భారతరత్నం

ఆర్ధిక విప్లవ సంస్కరణల మేధావి ప్రధానిగా ముద్ర వేసిన తెలుగు వజ్రం పాములపర్తి వెంకట నరసింహారావుకు అత్యున్నత భారతరత్న పురస్కారం లభించింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ లో ట్వీట్ చేశారు. మరణానంతరం మహా మేధావి పివి నరసింహారావుకు ప్రకటించారు. అలాగే మరో నిరాడంబర పూర్వ ప్రధాని చరణ్ సింగ్ తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎం.ఎస్.స్వామినాధన్ కు భారతరత్న ప్రకటించారు. పద్మ అవార్డుల కమిటీకి సంబంధం లేకుండా ఇలా ఇష్టా రాజ్యంగా…

Read More