ఇదీ మన సమాజం తీరు..
గుడులు, మసీదులు, చర్చ్ , మఠాలు, కుల సంఘాల పేరిట కళ్యాణమండపాల నిర్మాణానికి ప్రభుత్వ భూములను అక్రమించి, చట్టాలు – నిబంధనలను ఉల్లంఘించి, భవనాలు – భవన సముదాయాలు నిర్మించుకొన్నా ప్రభుత్వం పట్టించుకోదు! ప్రజలు కూడా పట్టించుకోరు! ఇదీ మన సమాజం తీరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఏడెనిమిది కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన “ప్రజావేదిక”ను కూల్చేశారు. అది ఒక అక్రమ నిర్మాణమని, చట్టాలను – నిబంధనలను ఉల్లంఘించి కృష్ణా నది ఒడ్డున నిర్మించబడిందని…