ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎటు పోతుంది? కొత్త కేసులు పెట్టాలా !
నెల్లూరు నాలుగవ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ వారి కోర్టులో జరిగిన దొంగతనం సంఘటన జరిగిన తరువాత కావలి డి.ఎస్.పి గారిని విచారణ అధికారిగా నియమించారు. వారు ఇచ్చిన రిపోర్టు కు , ఎస్పీ గారు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పిన విషయానికి తేడా ఉంది . దొంగతనం జరిగిన తీరు పోలీసులు చెప్పిన ,చూసిన తర్వాత సామాన్యంగా పోలీసులు వెంటనే చేసే పని కుక్కలను రప్పించడం , క్లూ కనుక్కోవడం కోసం ప్రయత్నం చేస్తారు దొంగలు ఎక్కీ…