భార్య : ఏవండి సరుకులు అయిపోయినాయి
లిస్ట్ రాశా తీసుకొని రాండి
భర్త : జీతం రాలేదు.
భార్య: ఎందుకు అబద్దాలు చెబుతావు?
ఈ రోజు 10 వ తారీకు జీతం రాలేదని
బుకాయిస్తున్నావు.
భర్త : నిజంగా రాలేదు.
బిడ్డమీద ఒట్టు..
గవర్నమెంటు దగ్గర డబ్బులు లేవంటా
భార్య: వెటకారంగా కోపంగా
ఇగో గీ నమస్తే
తెలంగాణ పేపర్ చూడు
kcr కాడ
డబ్బులు లేకనే
7500 కోట్లు రైతుల
ఖాతాలో free గా...
- కేసీఆర్ మానసపుత్రికకు జల్ జీవన్ మిషన్ అవార్డు
- అన్ని గ్రామాలలో ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా ప్రతిరోజూ నాణ్యమైన తాగునీరు
జల్ జీవన్ మిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం ధన్యవాదాలు
ఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు దక్కింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు...
- మంత్రి తలసాని
పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవాల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అమలు చేస్తున్న కార్యక్రమాలను జీవాల పెంపకం దారులు సద్వినియోగం చేసుకొనేలా చూడాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన...
ప్రభుత్వం సబ్సిడీ పై పంపిణీ చేస్తున్న గొర్రెల యూనిట్ ల కోసం లబ్దిదారులు తమ వాటాధానం డీడీలు చెల్లించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ...
-తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి జాతీయ ఛైర్మన్ రేఖా శర్మ
-అందుబాటులో వాట్సాప్ నెంబర్ సునీతా లక్ష్మారెడ్డి
హైదరాబాద్: మహిళలకు చట్టబద్ధమైన సహాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో మహిళల న్యాయపరమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి ‘లీగల్ సెల్’ ను జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ...
- పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పుర్తిగా నిరాశాజనక ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రాధాన్యతలు కూడ తెలియలేదు. జిఎస్టి ద్వార కోటి నలభై లక్షల వసులు చేశామని గొప్పలు చెపుతున్నారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఏం చేశారు. పేద మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచే
విధంగా బడ్జెట్ ఉంది.
తెలంగాణ ప్రజలకి...
రాబోయే 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అన్నారు. నిర్మల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మజ్లిస్కు...
- దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన బండి సంజయ్
- బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో కలిసి లోకోపైలెట్ల సమస్య పరిష్కారంపై చర్చ
- సానుకూలంగా స్పందించిన జీఎం
- సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ
రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న లోకో పైలెట్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,...
-హైదరాబాద్ నగర టూరిస్టులకు అద్భుతమైన అవకాశం "హైదరాబాద్ దర్శిని"
-హైదరాబాద్ నగర చారిత్రక మరియు పర్యటక ప్రదేశాలను 12 గంటల్లో చూపిస్తాం.. !
-శనివారం మరియు ఆదివారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఈ బస్సు సర్వీసులు -సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుండి నడపడం జరుగుతుంది..
-టిఎస్ ఆర్టిసి సంస్థను ప్రజలందరూ ఆదరించండి..
-ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు...
- కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి డా దాసోజు శ్రవణ్
ప్రభుత్వం మళ్ళీ వస్తుందో రాదో అనే భయంతో హైదరాబాద్ నడిగడ్డ అయిన ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన బంజారాహిల్స్లో 4539 గజాల భూమి అధికారకంగా TRS రాత్రికి రాత్రి కబ్జా చేయడం నేరం. ఇది ముమ్మాటికీ తెరాస అధికారిక భూకబ్జా.
రౌడీలు బెదిరించి భూ కబ్జాలు...