-సూర్యుడు ఉన్నంత వరకు హిందూత్వం, సనాతన ధర్మం
-బీఆర్ఎస్ ఎంఐఎం లు ఒకటే
-ఆరువేల మదర్సాలను బంద్ చేయించాం
-వచ్చే ఏడాది మరో వెయ్యి మదర్సాలనూ మూసివేస్తా.
-ఓవైసీ ఇంట్లో కూడా వస్తా.. ఏం చూస్తాడో?
-అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ
సూర్యుడు ఉన్నంత వరకు హిందూత్వం, సనాతన ధర్మం ఉంటుంది.ఓవైసీ... హిందువులను నీవు ఏం చేయలేవు.హిందువులు జాగృతం...
- ప్రపంచ దిగ్గజ సంస్థల పుట్టినింట ప్రపంచ తెలుగు ఐటీ మండలి ముద్ర
- సందీప్ మఖ్తల చేతుల మీదుగా ప్రారంభమైన మొట్టమొదటి కార్యాలయం
- పాల్గొన్న ఐటీ రంగ ఇన్వెస్టర్లు, టెక్కీలు, స్టార్టప్లు
- త్వరలో ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ పరిశ్రమలోని తెలుగు వారందరినీ ఒక వేదిక పైకి తెచ్చేందుకు ఏర్పడిన వరల్డ్ తెలుగు ఐటీ...
ప్రపంచమలోనే ఎంతో ప్రసిద్ధి గాంచిన, ఘన కీర్తి ఘడించిన సనాతన భారతీయ చరిత్రను, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలన్న, భవిష్యత్ తరాలకు కూడా కొనసాగించాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సత్సంకల్పానికి అనుగుణంగా భారతీయ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న IRCTC అనేక ఇతిహాసాలకు, మత సాంప్రదాయాలకు సంబంధించిన పుణ్యక్షేత్రాలను యాత్రికులు ఒకే యాత్రలో సందర్శించేలా వివిధ యాత్రా సర్క్యూట్...
- త్వరలో పరివార్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం
- మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు వెల్లడి
కరీంనగర్: అక్టోబర్ 27: మహారాష్ట్ర మాజీ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ సీనియర్ నాయకులు చెన్నామనేని విద్యాసాగర్ రావు బుధవారం నగరంలోని పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలుసుకొని నాటి అనుభవాలను,...
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ నెల 20న ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా ఇటీవల ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించన్నారు. ఉమ్మడి నల్లొండ జిల్లా చౌటుప్పల్, కోదాడలో పవన్ కల్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు మొదలైనట్టు ఆయన రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ పేరిట ప్రకటన...
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో నిర్వహించిన దశ మహా విద్యా పూర్వక నవ చండీ యాగ మహోత్సవం లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరి క్షేమం కోసం యాగం నిర్వహిస్తున్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ను చంద్రబాబు అభినందించారు. పొలిట్బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్రెడ్డి, ప్రధాన...
-బూతు యూనివర్సిటీ కి వీసీ, డీన్ అన్నీ టీఆర్ఎస్ నేతలే
-బండి సంజయ్ ఎంట్రీతో ప్రత్యర్థి పార్టీలకు వెన్నులో వణుకు పుట్టింది
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మునుగోడులో ప్రచారానికి అడుగుపెట్టగానే టిఆర్ఎస్ వర్గాల్లో వణుకు పుడుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. బండి సంజయ్...
- బర్మా భారత్ పెట్రోల్ బంక్ లో వాహనదారులు ఆందోళన
- బంక్ యాజమాన్యం మోసాలపై ఫిర్యాదు చేస్తా
హైదర్ గూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ మెయిన్ రోడ్ లో ఉన్న బర్మా భారత్ పెట్రోల్ బంక్ లో వాహనదారులు ఆందోళన చేశారు. బంక్ లో లీటరుకు పావులీటర్ కు పైగా పెట్రోల్ తక్కువ పోస్తున్నారని యాజమాన్యాన్ని...
- డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సికింద్రాబాద్, డిసెంబరు 29 : అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ కార్యకలాపాల నిర్వహణలో సికింద్రాబాద్ ను అగ్ర స్థానంలో కృషి చేస్తున్నామని, ఈ క్రమంలో విరివిగా నిధులను సమకుర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని ఉప సభాపతి పద్మారావు గౌడ్ వెల్లడించారు. బుధవారం సీతాఫలమండి డివిజన్ పరిధిలో ఇందిరానగర్ కాలనీ లో...
రాష్ట్రాన్ని కొత్తగ తెచ్చుకున్నం. ఎందుకులే కేంద్రంతో ఘర్షణ వాతావరణం అని పద్ధతిగా రాష్ర్టాన్ని సెటిల్ చేసుకుందామని ఉన్నం. సంయమనం, ఓపిక పట్టి కేంద్రం సహకరించకున్నా పని చేసుకుంటున్నం. కేంద్రం ఐదేండ్లు హైకోర్టును విభజన చేయలేదు. ఎందుకు చేయలేదు? ఏం కారణం చేత చేయలేదు? మీది అసమర్థ ప్రభుత్వం కాదా? రాష్ట్రం వస్తది.. రాష్ట్రానికి నీళ్ల...