మల్కాజిగిరిలో మరోసారి ఘన విజయం సాధించాలి

-టిఆర్ఎస్ బిజెపి అడ్రస్ గల్లంతవ్వాలి -సీఎం రేవంత్ రెడ్డి -కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరిన బీఆర్ఎస్, టిడిపి, పి అర్ పి పార్టీ, కమ్మ సంఘం నేతలు -కాంగ్రెస్ లో చేరిన వారిలో మాజీ టిఆర్ఎస్ పార్టీ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ కార్పొరేటర్లు,మాజీ ఎంపీపీలు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు -కండువా కప్పి స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి -పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి హైదరాబాద్ : మల్కాజ్గిరి…

Read More

కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం

-చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుంది.తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్నాం.క్షేత్ర స్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే పార్టీ అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉంది.అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్ ని…

Read More

నా ఫోన్ ట్యాపింగ్ చేశారు

-ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీష్, వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి -కొనుగోలు చేసింది ఎవరు? -జడ్జిలు, సినీ నటుల ఫోన్లూ ట్యాపింగ్‌కు గురయ్యాయి -ఏపీలో ప్రతిపక్ష నేతల ఫోన్లపైనా ట్యాపింగ్ పెట్టారు – దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు – డీజీపీకి ఫిర్యాదు – చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళతానని హెచ్చరిక తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే, న్యాయవాది రఘునందన్‌రావు…

Read More

హిందువులపై దాడిని సహించం

-ఏప్రిల్ 23న వీర హనుమాన్ విజయ యాత్ర -“హిందూ శక్తి ప్రదర్శన” యాత్రలో లక్షలాదిగా పాల్గొనాలని పిలుపు -రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువుకు హనుమాన్ జయంతి ఆహ్వానం -చెంగిచెర్లలో ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన బాధితులపైనే కేసులు నమోదు చేయడం అ ప్రజాస్వామ్యం.. -దోషులను వదిలి నిందితులపై కేసులు పెడుతుంటే.. రజాకారుల పాలన గుర్తుకు వస్తోంది -బజరంగ్ దళ్ “తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము”…

Read More

వేములవాడలో వైభవంగా ప్రారంభమైన శివ కళ్యాణ మహోత్సవాలు

రాజన్న జిల్లా : వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఉదయం శివ కళ్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమ య్యాయి. ఐదు రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయి. గురువారం శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారల దివ్య కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం తిలకించడానికి శివపా ర్వతులు, జోగినిలు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. 30వ తేదీన నగరంలోని పురవీధుల్లో స్వామి వారి రథోత్సవం సాగనుంది. శివ కళ్యాణ మహోత్సవాల నేపథ్యంలో ఐదు రోజుల పాటు భక్తులచే నిర్వహించే…

Read More

హిందువులపై దాడి చేయడమే మైనారిటీ డిక్లరేషనా?

-మహిళలు, గర్భిణీలని చూడకుండా దాడి చేసినా స్పందించరా? -దాడి చేసిన వాళ్లను వదిలి ఆత్మరక్షణ కోసం అడ్డుకున్న వాళ్లపై హత్యాయత్నం కేసు పెడతారా? -చెంగిచర్ల నిషేధిత ప్రాంతమా?….బారికేడ్లు ఎందుకు పెట్టారు? -స్టేట్ మెంట్ పేరుతో మహిళలను గుంజుకుపోయి కొడతారా? -కాంగ్రెస్ పాలనలో హిందువులు బతికే పరిస్థితి లేదు… -రోడ్లపై హలీం సెంటర్లు పెడితే అడ్డుకోరు…గణేష్ మండపాలకు మాత్రం అనుమతి పేరుతో వేధిస్తారా? -బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాల్సిందే -బాధితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిందే -కాంగ్రెస్…

Read More

బీజేపీ- మేఘా కృష్ణారెడ్డిది వెయ్యి కోట్ల బంధం

– మేఘా వెయ్యికోట్లిచ్చింది.. అందుకే కాళేశ్వరంపై విచారణ లేదు – నా భర్త ఫోన్లపైనా ట్యాపింగ్ – కవిత అక్రమ సారా వ్యాపారం చేశారు – మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు వరంగల్: ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్తుడైన మేఘా కృష్ణారెడ్డికి బీజేపీతో వెయ్యికోట్ల రూపాయల బంధం. ఆ కంపెనీ బీజేపీకి వెయ్యికోట్ల ఎన్నికల చందా ఇచ్చింది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై బీజేపీ నోరెత్తడం లేద’’ని మంతి కొండా సురేఖ ఆరోపించారు. మంత్రి కొండా…

Read More

ప్రణిత్ రావు నాకు తెలియదు

-విజయ్ మాకు బంధువు కాదు -ఓటు నోటుకు కేసు..నాకు ఎటువంటి సంబంధం లేదు -చరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు -మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నా మీదా చరణ్ చౌదరి ఆరోపణలు చేశారు, పిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. చరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదు.అతను బిజెపిలో ఉండి భూ కబ్జాలు చేస్తున్నాడని పార్టీ నుండీ సస్పెండ్ చేసింది.ఎన్‌ఐఆర్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసాలు చేస్తుండు.విజయ్ అనే వ్యక్తీ ని అంతే మోసం…

Read More

అప్రూవర్ గా మారే ప్రసక్తే లేదు

-ఇది మనీలాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు. ఒక నిందితుడు ఆల్రెడీ బిజెపిలో చేరాడు.. ఇంకో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చింది.మూడో నిందితుడు రూ 50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడు.నేను క్లీన్ గా బయటకు వస్తా. అప్రూవర్ గా మారే ప్రసక్తే…లేదు.

Read More

జేబు దొంగ రేవంత్ రెడ్డి

– వెంట్రుక కూడా పీకలేడు – ఎన్నికల తర్వాత బిజెపిలో చేరే మెదటి వ్యక్తి రేవంత్ రెడ్డినే – అందుకే రాహుల్ గాందీకి భిన్నంగా బడేభాయ్ మోడీ అంటున్నడు రేవంత్ రెడ్డి – రేవంత్ అందుకే జీవితమంతా కాంగ్రెస్ లోనే ఉంటా అని ఏనాడు అనడం లేదు – 2500 కోట్లను డీల్లీకి రేవంత్ రెడ్డి పంపిండు – జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ రేవంత్ రెడ్డి – రేవంత్ రెడ్డిపై విరుచుపడిన కేటీఆర్…

Read More