రాష్ట్ర ఐటీ, పురపాలశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని తన ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించి, వైద్యం అందేలా చూశారు. వివరాల్లోకి వెళితే.. హకీంపేట వద్ద మియాపూర్కు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదే సమయం సిరిసిల్ల పర్యటనకు ముగించుకొని హైదరాబాద్కు వస్తున్నారు. రోడ్డు...
- రాష్ట్రాల నుంచి సేకరించే మొత్తంపై ఎఫ్సీఐ స్పష్టత ఇవ్వట్లేదు
- 50 రోజులు దాటిపోయినా ఎటువంటి సమాచారం లేదు
- వ్యవసాయ రంగంలో అద్భుతమైన అభివృద్ధి
- నరేంద్ర మోదీకి కేసీఆర్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. ధాన్యం కొనుగోలుపై ఎఫ్సీఐకి ఆదేశాలివ్వాలని సీఎం తన లేఖలో కోరారు. 2020-21 రబీలో...
- మంత్రి కేటీఆర్
యాసంగిలో వరి ధాన్యం కొనే విషయం నిజమైతే రాతపూర్వకంగా కేంద్రం పూర్తి పంట కొంటామని రాసి ఇవ్వాలని, లేకుంటే బండి సంజయ్ రెండు చెంపలు పగులకొట్టి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పించాలని రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విలేకరులతో...
నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను చంపుతున్న హంతకుడు సీఎం కేసీఆర్ అని ట్విట్టర్ వేదికగా వైఎస్ఆర్ టీపీ షర్మిల మండిపడ్డారు. ఉద్యమ కారుడు అని చెప్పుకోవడానికి సిగ్గు పడండని సూచించారు. ఇంకా ఎంత మంది బలి తీసుకుంటే నోటిఫికేషన్లు ఇస్తావు దొర అని ఆమె ప్రశ్నించారు. మరొక నిరుద్యోగి ప్రాణం పోకముందే నోటిఫికేషన్లు ఇవ్వండన్నారు. లేదా...
రేపు తెరాస ఆధ్వర్యంలో తలపెట్టిన ధర్నా కోసం ఇందిరా పార్కు వద్ద ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ ప్రజల పక్షాన మేము ఎపుడూ ఉంటాం. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షానే నిలబడతాం. ఆనాడు ఆంధ్ర లో విలీనం అయిన మండలాల గురించి ఆనాడు బంద్ నిర్వహించాం. కేంద్ర...
- డీఎం అండ్ హెచ్ వోలు క్షేత్ర స్థాయిలో ఉండి పని చేయాలి.
- ఏ జిల్లా కూడా వాక్సినేషన్ ప్రోగ్రామ్ లో వెనక పడకూడదు.
-డీఎంఅండ్ హెచ్ వో ల టెలీకాన్ఫరెన్స్ లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రెండు డోసుల వాక్సిన్ త్వరగా పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ...
- పశ్చిమ బెంగాల్ లో సీఎస్ రాజీనామా చేసిన DOPT ఆమోదించలేదు
- టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట్ రాంరెడ్డి నామినేషన్పై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో ఫిర్యాదు దారులను లోపలికి అనుమతించాలన్నారు. ఎన్నికల నిర్వహణ...
మాజీ కలెక్టర్, ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి అనే వ్యక్తి జుగుప్సాకరమైన వ్యక్తని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకట్రామరెడ్డికలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంటనే చీఫ్ సెక్రెటరీ ఎలా అమోదించారని ప్రశ్నించారు. సీఎం ఎం ఆలోచిస్తున్నారనేది అర్థం కావడం లేదన్నారు. జిల్లా కలెక్టర్ హోదాలో ఉండి...
పంట బీమా చెల్లింపునకు 2019 నవంబర్ 23న ప్రభుత్వం జీవో ఇచ్చినా నిధులు విడుదల చేయలేదని దాఖలైన పిటిషన్పై ఏడాది దాటినా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ వేయకపోవడంతో హైకోర్టు ఫైర్ అయింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఫైనల్గా అవకాశం ఇస్తున్నామని, మరోసారి ఇచ్చేదిలేదని మంగళవారం తేల్చిచెప్పింది. లేదంటే అప్పుడు జరిగే...
౼ ఇది రాష్టానికి కాదు, దేశానికి అరిష్టం
కాలం సహకరించడంతో అప్పొసప్పో చేసి రైతులు పంట పండించారు. పుష్కలమైన సాగునీరు ఉండటంతో మంచి దిగుబడులు వచ్చాయి. కానీ అంతా బాగుంటే రైతు బతుకెందుకు అవుతుందని అన్నట్లు... వరుణుడి ఆగ్రహానికి అన్నదాత ఆశలు అడియాశలయ్యాయి. తెలంగాణ లొనే అన్ని జిల్లాలో రైతులు నడిరోడ్డు పైన ఆరబెట్టినా ధాన్యం...