- గుజరాత్, మధ్యప్రదేశ్లకు ఓ న్యాయం... తెలంగాణకు మరో న్యాయమా?
- ఐదేళ్లలో ఇచ్చింది కేవలం రూ. 311 కోట్లే
- పార్లమెంటు సాక్షిగా కేంద్రమే తెలంగాణపై వివక్షను బయటపెట్టుకుంది
- అవార్డులు, ప్రశంసలు కాదు ఇకనైనా నిధుల విడుదకు చొరవ చూపండి
- రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు...
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్ స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణతో మాదిగలతో పాటు సమాజానికి మేలు జరుగుతుందన్నారు. ఢిల్లీలోని కల్కటోరా ఇండోర్ స్టేడియంలో జరిగిన స్టూడెంట్ మాదిగ పెడరేషన్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మందకృష్ణ...
ఎవరి వృత్తి పనిలో వారు ధర్మబద్ధంగా ఉంటే సమాజంలో శాంతి నెలకొంటుందని సీబీఐ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ వీ.వీ లక్ష్మీ నారాయణ అన్నారు. నేడు ప్రతిరోజు నేర పూరిత వార్తలుతో దిన పత్రికలు నిండుతున్నాయని ఇందుకు కారణం జాతి తన ధర్మాన్ని కోల్పోతున్న సందర్భం అన్నారు. హైదరాబాద్,
చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో 'భగవద్గీతా ఫౌండేషన్'...
- సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో , లెక్కపరంగా తెరాస అభ్యర్థి తాత మధుపై,, రాయల నాగేశ్వరావు ఓడిపోయినా నైతిక విజయం కాంగ్రెస్దే నని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు....
ఖమ్మం జిల్లా కాంగ్రేస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...
- తెలంగాణకు అమరవీరులే దేవుళ్ళు. అమరుల కుటుంబాలని పరామర్శించి అమరుల ఫొటోకు దండ వేసి నివాళి అర్పిస్తే వేయి గుళ్ళు తిరిగిన పుణ్యం వస్తుంది
- ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రావణ్
* వేలాది మంది యువకుల ఆత్మ త్యాగాల తర్వాత కానీ తెలంగాణ సాకారం కాలేదు. కానీ నేడు అధికార మదంతో దున్నపోతు...
ఉస్మానియా ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్,సిటీ స్కాన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.ఇప్పటికే రెండు సిటీ స్కాన్ లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి సంఖ్య మూడుకు పెరిగింది.రాష్ట్రవ్యాప్తంగా మరో 4 క్యాథ్ ల్యాబ్ లు త్వరలో అందుబాటులోకి తెస్తాం. ఆదిలాబాద్,వరంగల్, ఖమ్మం, గాంధీ ఆస్పత్రిలో అందుబాటులోకి తెస్తున్నాం.50 పడకల icu బెడ్స్,కొత్త వెంటిలేటర్స్ త్వరలో ఉస్మానియాలో...
ఏ మాత్రం సోయి ఉన్నా రైతుల కుటుంబాలను ఆదుకోవాలి
ధరణి పోర్టల్ ద్వారా భూమి నష్టపోతున్న రైతులు
రైతు స్వామి కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ షర్మిల
తెలంగాణ వచ్చినా రైతుల ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం, ధరణి పోర్టల్ లో భూమి సమస్య ఇలా రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. రైతుల ఆత్మహత్యలు...
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న ప్రతి ఎన్నికలోనూ టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ వస్తున్నదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ...
మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే, పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ కి చెందిన 200 మంది యువకులు ఆ పార్టీకి రాజీనామా చేసి, టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సనర్భంగా తొర్రూరు పాల కేంద్రం నుండి...
కరోనా సమయంలో వైద్యులు చేసిన సేవలు వెలకట్టలేనివి
రెండో డోస్ కూడా వెంటనే 100 శాతం పూర్తి చేయాలి
వ్యాక్సిన్ వేసుకున్నామని నిర్లక్ష్యం తగదు..ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉంది..కరోనా జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి
రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, డిసెంబర్ 14 : కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, కుటుంబాలకు దూరంగా ఉంటూ...