బీఆర్‌ఎస్‌లో చేరికలకు పెరుగుతున్న ఆసక్తి

– కేసీఆర్‌తో వివిధ రాష్ట్రాల నేతల భేటీ బీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు జనాదరణ పెరుగుతున్నది. పార్టీ సిద్ధాంతాలు అధినేత సీఎం కేసీఆర్ పాలనపట్ల దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. పలు రాష్ట్రాల నుంచి సీనియర్ రాజకీయ నాయకులు ప్రజా ప్రతినిధులు ఆకర్షితులై పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఈ మేరకు శనివారం నాడు ప్రగతి భవన్ లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ గారితో మహారాష్ట్రకు చెందిన పలువురు మాజీ ఎంపీలు, జిల్లా చైర్మన్లు, సీనియర్ నాయకులు భేటీ…

Read More

పథకాల పేర్లు మార్చే బిజెపి… వాటా మాత్రం పెంచదు

– వేతనాలు పెంచినందుకు కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలియజేసిన మధ్యాహ్న భోజన వర్కర్లు హైదరాబాద్: కేంద్ర ప్రాయోజిత పథకాల పేరులను మార్చుతున్న బిజెపి ప్రభుత్వం… ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు అందించే తన వాటాను మాత్రం పెంచడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేంద్రం పథకాలు అమలు కోసం సరిపడా నిధులు ఇవ్వకుండా రాష్ట్రాలపై అదనపు భారం మోపుతుందని తెలిపారు. మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనంతో కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఒక్క రూపాయి…

Read More

బీసీ ఆత్మగౌరవ భవనాల కల సాకారానికి సీఎం కేసీఆర్ కృషే కారణం

-ఉప్పల్ భగాయత్లో వంజర సంఘం భవనానికి శంకుస్థాపన హాజరైన మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ -రేపు ఉదయం మరో 13 సంఘాల ఆత్మగౌరవ భవనాలకు భూమిపూజ వెనుకబడిన వర్గాలు వెనకబడలేదని, వెనుకకు నెట్టేయబడ్డారని ఆవేదన వ్యక్తం చేసారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఈరోజు ఉఫ్పల్ భగాయత్లో వంజర సంఘం భవనానికి సహచర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్…

Read More

కొత్త రైల్వే లైన్ల మంజూరులో రాష్ట్రానికి మరోసారి అన్యాయం చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం

-కాజీపేట వ్యాగన్ల తయారీ కేంద్రానికి ఎంత భూమి కావాలో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి -కాజీపేట వ్యాగన్ల తయారీ కేంద్రానికి ఎన్ని నిధులు ఇస్తారో..? -ఎన్ని కొత్త ఉద్యోగాలు ఇస్తారో..? కేంద్ర ప్రభుత్వం చెప్పాలి -రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కొత్త రైల్వే లైను ఇవ్వకుండా, రైల్వే లైన్లకు తగినన్ని నిధులు కేటాయించకుండా, దక్షిణాది రాష్ట్రాల ప్రధాన నగరాలకు బుల్లెట్ రైలు ప్రస్తావన లేకుండా, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే…

Read More

డైలాగులు కొడితే ఉపయోగం లేదు: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, నాటి ఉద్యమ నాయకుడే నేడు దేశంలోనే ఉత్తమ పాలకుడని అన్ని రకాల సంస్థలు చెబుతున్నాయని సీఎం కేసీఆర్ ను ప్రస్తుతించారు. కేసీఆర్ పాలనే తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకు శ్రీరామరక్ష అని గర్వంగా చెప్పుకోగలమని అన్నారు. ఈ ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణకు కరెంటు కష్టం లేదు… తాగునీటి తన్నులాట లేదు, పేకాట క్లబ్బు లేదు, గుడుంబా గబ్బు లేదు,…

Read More

బీజేపీకి రాజకీయాలు, ఓట్లు మాత్రమే కావాలి: జగదీశ్ రెడ్డి

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ చేసిన ప్రసంగాన్ని బీజేపీ నేతలు వ్యతిరేకించడంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రాజ్యంగ వ్యవస్థలను, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి గౌరవాన్ని తగ్గించేలా బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ తో అబద్ధాలు మాట్లాడించామని బీజేపీ నేతలు చెపుతున్నారని… మరి, ఇన్నాళ్లు గవర్నర్ తో వాళ్లు అబద్ధాలు మాట్లాడించారని తాము భావించాలా? అని ప్రశ్నించారు. అసలు గవర్నర్ ప్రసంగాన్ని వారు…

Read More

విశ్వనాధ్ మృతి చాలా బాధాకరం

– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రముఖ దర్శకులు, కళా తపస్వి విశ్వనాధ్ మృతి చాలా బాధాకరమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. విశ్వనాద్ మరణ వార్తను తెలుసుకున్న మంత్రి శుక్రవారం ఫిల్మ్ నగర్ లోని నివాసానికి వెళ్ళి విశ్వనాధ్ పార్దీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయాలు, కళల విశిష్టతను చాటి…

Read More

తెలంగాణలో అప్పు లేని రైతు లేడు

– 8 వేల మంది రైతుల ఆత్మహత్యలు – ఒకప్పుడు స్కూటర్ లో తిరిగే కేసీఅర్..ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్నారు వ్యవసాయాన్ని పండుగ చేస్తాం -వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల – నర్సంపేట నియోజక వర్గం నెక్కొండ మండల కేంద్రంలో వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు 9 ఏళ్లుగా కేసీఅర్ చేస్తుంది పచ్చి మోసం.డబుల్ బెడ్ రూం అని రాష్ట్రంలో పేదలను మోసం చేశారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అని…

Read More

అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రజల గొంతుకగా మాట్లాడుతా

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క శాసనసభ బడ్జెట్ సమావేశాలు కనీసం 30 నుంచి 35 రోజుల పాటు నిర్వహించాలని బిఏసి సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ప్రజా సమస్యలు‌, ప్రభుత్వ వైఫల్యాలను ఎజెండాగా తీసుకొని ప్రజల గొంతుక అసెంబ్లీలో గళం వినిపిస్తాను. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. వీటితో ముడిపడి ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాల అవుతున్న నిరుద్యోగ యువతీ యువకులు…

Read More

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం

• తెలంగాణ ఈజిఎస్ ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి ఎర్రబెల్లి • తెలంగాణ ఈజిఎస్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ • దేశవ్యాప్తంగా ఉపాధిహామీ కింద తెలంగాణ ప్రభుత్వమే అత్యంత ప్రజోపయోగ పనులు చేసింది • అన్ని వర్గాల సంక్షేమం కోసం సిఎం కేసిఆర్ నిత్యం కృషి చేస్తున్నారు • పథకాలను విజయవంతం చేయాలి..సిఎం కేసిఆర్ ను కాపాడుకోవాలి • రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్…

Read More