పథకాల పేర్లు మార్చే బిజెపి… వాటా మాత్రం పెంచదు
– వేతనాలు పెంచినందుకు కల్వకుంట్ల కవితకు కృతజ్ఞతలు తెలియజేసిన మధ్యాహ్న భోజన వర్కర్లు హైదరాబాద్: కేంద్ర ప్రాయోజిత పథకాల పేరులను మార్చుతున్న బిజెపి ప్రభుత్వం… ఆ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు అందించే తన వాటాను మాత్రం పెంచడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. కేంద్రం పథకాలు అమలు కోసం సరిపడా నిధులు ఇవ్వకుండా రాష్ట్రాలపై అదనపు భారం మోపుతుందని తెలిపారు. మధ్యాహ్న భోజన వర్కర్ల వేతనంతో కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఒక్క రూపాయి…