‘‘ఆ ఒక్కటీ అడక్కు’’ పోస్టర్లను విడుదల చేసిన బీజేపీ

-మునుగోడుసహా రాష్ట్రవ్యాప్తంగా సీఎం ఇచ్చిన హామీలను ఎద్దేవా చేస్తూ పోస్టర్లు రూపొందించిన బీజేపీ -సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేయాలని బండి సంజయ్ పిలుపు బీజేపీ సోషల్‌ మీడియా విభాగం వినూత్నంగా రూపొందించిన ‘‘ఆ ఒక్క అడక్కు’’ పోస్టర్లను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ విడుదల చేశారు. మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు…

Read More

మీలాంటి మోసగాళ్లతో అపవిత్రమైన తెలంగాణ

– తెలంగాణ మొత్తం సంప్రోక్షణ చేస్తాం – అయ్యా కొడుకుల నోటిని ఫినాయిల్ తో కడగాలి – డ్రగ్స్ కు బానిసైన 16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు – బీజేపీ అధికారంలోకి రాగానే వారందరికీ డ్రగ్స్ టెస్టులు చేస్తాం – కాంగ్రెస్-టీఆర్ఎస్ పార్టీలది జోడీ యాత్ర – దేవుడినే నమ్మని నాస్తికుడికి సంప్రోక్షణ గురించి మాట్లాడే అర్హతే లేదు – మందుతాగి అయ్య, డ్రగ్స్ తీసుకునే కొడుకు లక్ష్మీనర్సింహస్వామి పేరు ఉచ్చరించే అర్హత లేదు – మీ…

Read More

తెలంగాణ డయాగ్నస్టిక్స్ కు జాతీయ గుర్తింపు

-మెడికల్ టెస్టింగ్ విభాగంలో ఎన్ఎబిఎల్ సర్టిఫికేట్ -హర్షం వ్యక్తం చేసిన ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ఉచితంగా నాణ్యమైన వైద్యం మాత్రమే కాదు, నాణ్యమైన రోగ నిర్ధారణ పరీక్షలు సైతం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నొస్టిక్ సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. పరీక్షల నిర్వహణ, ఫలితాలలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంట్రల్ ల్యాబ్ కు మెడికల్ టెస్టింగ్ విభాగంలో నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్…

Read More

తెలంగాణలో కేసీఆర్ దళిత ద్రోహి

-థూ.. అని ఊస్తే.. ఈ మధ్య సీఎంఓలో ఒక దళిత అధికారిని పెట్టుకున్నడు -ఎస్సీ కమిషన్ నియమించకుండా చాలాకాలం ఎందుకు జాప్యం చేసినవ్? -కాంగ్రెస్ పాలనలో దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది -మోదీ వచ్చాక ఏటా 1 లక్షా 25 వేల మంది దళితులను పారిశ్రామికవేత్తలు -అంబేద్కర్ ను ఓడించిన దుష్ట చరిత్ర కాంగ్రెస్ దే -మునుగోడు నియోజకవర్గ దళిత ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ దేశంలోని దళితులందరికీ నరేంద్రమోదీ…

Read More

బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను కాలరాస్తోంది

– లాభాల్లో నడుస్తున్న పబ్లిక్ సెక్టార్ యూనిట్లను అంబానీ, అదానిలకు కట్టబెట్టేందుకు మోడీ కుట్ర – బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను కాలరాస్తోంది – విద్యుత్ సేవలు అంతంత మాత్రంగానే – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరాయ ఇంజనీర్స్ భవన్ లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్…

Read More

పర్యావరణ రక్షణ పరంగా తెలంగాణకు హరితహారం అందరికీ ఆదర్శం

-గ్రీన్ మిషన్ పేరిట అమలుకు తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం -హరితహారం అమలును అధ్యయనం చేసిన తమిళనాడు మిషన్ డైరెక్టర్ తెలంగాణకు హరితహారం అమలు, రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంపు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని గ్రీన్ తమిళనాడు మిషన్ డైరెక్టర్, సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి దీపక్ శ్రీవాత్సవ అన్నారు. తన రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ఆయన హరితహారం అమలును అధ్యయనం చేశారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవటంలో భాగంగా గ్రీన్ తమిళనాడు పేరుతో తమ ప్రభుత్వం…

Read More

కేసీఆర్…. మీ రాజకీయ జీవితం సమాధి తథ్యం

• అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటం సాంగ్ లాంటిదే ఆడియో టేపుల వ్యవహారం • ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు సూత్రధారి కేసీఆరే… • తప్పు చేయకుంటే లై డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా? • సీబీఐతో దర్యాప్తు జరిపించాలని లేఖ రాసే దమ్ముందా? • నిజంగా ఆధారాలుంటే కోర్టుకు ఎందుకు సమర్పించలేదు? • సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్ • యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంవద్ద తడిబట్టలతో ప్రమాణం చేసిన…

Read More

డప్పు కళా ప్రదర్శనను తిలకించిన రాహుల్

భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ పాదయాత్రలో భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేసిన ఖమ్మం జిల్లా బాణాపురం డప్పు కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. టీ విరామం తర్వాత రాహుల్ గాంధీ డప్పు కళాకారుల వద్దకు వచ్చి వారి ప్రదర్శనను ఆసక్తికరంగా తిలకించారు. డప్పు కళాకారుల విశిష్టత గురించి రాహుల్ గాంధీ కి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వివరించారు.

Read More

యాదాద్రిలో కార్తీకమాసం సందర్భంగా దీపోత్సవం

దేవస్థానం సౌజన్యంతో సాంస్కృతిక విశ్వ కళామండలి వారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో.. కార్తీకమాసం సందర్భంగా దీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read More

నాతోనే కాదు.. జోగినపల్లి సంతోష్, హరీష్ రావుతోనూ నందకుమార్ ఫోటోలు

– టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వందల కోట్లు ఇచ్చే స్తోమత బీజేపీకి లేదు – ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది – ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం బీజేపీకి లేదు -సీఎం కేసిఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైర్ – సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్డి లేదా సీబీఐ విచారణకు కేంద్రమంత్రి డిమాండ్ – ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై మెదటగా కేసు నమోదు చేయాలన్న కిషన్ రెడ్డి –…

Read More