- IAS,IPS ల వ్యవస్థ ను సీఎం కేసీఆర్ ధ్వంసం చేశాడు
- ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
14 మంది సీనియర్ IAS ఆఫీసర్లని వదిలేసి సోమేశ్ కుమార్ ని చీఫ్ సెక్రటరీ గా అక్రమంగా చేశారు. సోమేశ్ కుమార్ ఆంధ్రాకి కేటాయించబడిన ఆఫీసర్...అతనిపై ఎందుకు అంత ప్రేమ సీఎం కేసీఆర్ కి?రజత్ కుమార్ వ్యవహారం...
- టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి
రాష్ట్రంలో మానవత్వంలేని పాలన సాగుతోంది. జీవో 317 కారణంగా అనేక మంది ఉపాధ్యాయ, ఉద్యోగులు బలవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ మరణించి నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వం వైపు నుంచి పరామర్శించిన పాపాన పోలేదు. కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదు. ఆ రోజే నేను వచ్చే...
- బీజేపీ పేరు వింటేనే కేసీఆర్ కు భయం పట్టుకుంది
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్
చొప్పదండి నియోజకవర్గంలో ఎంపీ నిధులతో చేపట్టిన పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.అనంతరం మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభతో కలిసి చొప్పదండిలో మీడియాతో బండి సంజయ్...
- పుట్టికి తాడు తెగిందో నేరుగా దిగువ ఉన్న సరళ సాగర్ ప్రాజెక్టులోకే
- కనిమెట్ట గ్రామ రైతు, మహిళ కూలీల ఆవేదన
- వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం, కనిమెట్ట గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామమైన పాత జంగమయ్య పల్లి గ్రామాల ప్రజల ఆవేదన
ఈ రెండు గ్రామాల మధ్యన ఊకచెట్టు వాగు ఉండటంవల్ల తరుచు వాగులో...
- వృద్ధుడికి 14 లక్షలకు శఠగోపం
- 8 మంది రిపోర్టర్లపై నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు
సమాజంలో విలేకరులు అంటే ఎనలేని గౌరవం. అందునా జర్నలిస్ట్ లీడర్స్ అంటే అందరికి హడల్. రిపోర్టర్ అని చెబితే చాలు తిమ్మిని బమ్మీని చేస్తారు. రాంగ్ గా ఉన్న రైట్ ను చేస్తారు. రైట్...
- దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చేస్తరు
- బీజేపీపై మండిపడ్డ ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన మెడికల్, నర్సింగ్ కాలేజీల నిర్మాణ పనులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు లతో కలిసి మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. అనంతరం...
- సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి
- క్షతగాత్రులకు కార్పొరేట్ వైద్యం అందించాలి
- మృతి చెందిన దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇవ్వాల్సిందే
- రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క
సింగరేణి బొగ్గు టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన సుజాత నగర్...
హైదరాబాద్ లో మరో అద్భుతం అవిష్కృతం కానుంది. రష్యా రాజధాని మాస్కోలోని నదీ తీరంలో నిర్మించిన తేలియాడే వంతెనలాంటిది హుస్సేన్ సాగర్ వద్ద పర్యాటకుల కోసం అందుబాటులోకి తెనున్నట్లు హేచ్ఎండీఏ కమిషనర్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవిందుకుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది ఆఖరు నాటికి నెక్లస్ రోడ్డులోని వీపీ ఘాట్ వద్ద...
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని గట్టు మండలం చిన్నోనిపల్లి రిజర్వాయర్ సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ మంత్రి, ఎమ్మెల్యేలతోపాటు కలిసి పర్యటించారు..గట్టు మండలం సస్యశ్యామలం చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం.ప్రాజెక్టు పనులను పరిశీలించి త్వరగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు.సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గద్వాల ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులు...
-సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబెర్ జే.రామకృష్ణ డిమాండ్
సికింద్రాబాద్, జనవరి 28 : కంటోన్మెంట్ ప్రజలకు జీహెచ్ఎంసీ 'ఫ్రీ వాటర్ స్కీం' అమలు చేయాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబెర్ జే.రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక బీజేపీ...